E-Paper
Advertisement

Phone Tapping Case Update: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం.. సస్పెండెడ్ ASPలకు రిమాండ్

Phone Tapping Case Update: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం.. సస్పెండెడ్ ASPలకు రిమాండ్
Advertisement

Phone Tapping CasePhone Tapping Case Update: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో సస్పెండ్ అయిన ASPలకు నాంపల్లి కోర్టు రిమాండ్ విధించింది. ఈ నెల 6వరకు భుజంగరావు, తిరుపతన్నకు రిమాండ్ విధిస్తున్నట్లు ధర్మాసనం వెల్లడించింది. వీరిద్దరికీ మరో 5 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌ ను నాంపల్లి కోర్టు విధించింది. కోర్టు వీరికి రిమాండ్ విధించడంతో వీరిని పోలీసులు మరి కాసేపట్లో చంచల్‌గూడ జైలుకు తరలించనున్నారు.

గత కొన్ని రోజులుగా ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపులు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసుతో సంబంధం ఉన్న ఒక్కొక్కరూ క్రమంగా బయటకు వస్తున్నారు. బాధితులు సైతం పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. అయితే ఈ కేసులో అరెస్టైన పోలీసు అధికారులు తిరుపతన్న, భుజంగరావుల కస్టడీ నేటితో ముగియగా పోలీసులు వీరిని నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. అయితే నాంపల్లి కోర్టు వీరికి రిమాండ్ విధించింది.

Advertisement

తిరుపతన్న, భుజంగరావుల్ని కస్టడీ పొడిగింపు కోరగా.. కోర్టు అనుమతిచ్చింది. ప్రస్తుతం పోలీసులు వీరిద్దరిని విచారిస్తున్నారు. వీరు ఇచ్చే సమాచారం మేరకు మరికొందరిని అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Also Read: Kadiyam Kavya: వరంగల్ ఎంపీ అభ్యర్థిగా కడియం కావ్య.. ప్రకటించిన కాంగ్రెస్..

Advertisement

ప్రస్తుతం కస్టడీలో ఉన్న మాజీ డీసీపీ రాధా కిషన్ రావు రిమాండు రిపోర్టులో మరో అధికారి వేణుగోపాలరావు పేరును ప్రస్తావించారు. దీంతో పోలీసులు అతన్ని కూడా అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే రాధా కిషన్ రావును 10రోజుల కస్టడీ కోరుతూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ పై నేడు కోర్టులో విచారణ జరగనుంది. దీంతో పాటుగా ట్యాంపింగ్ కేసులో ముఖ్య సూత్రధారి అయిన ప్రణీత్ రావు వేసిన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై నాంపల్లి కోర్టు విచారణ జరపనుంది.

Tags

Related News

హైదరాబాద్ సిటీవాసులకు బిగ్ అలర్ట్.. మంగళవారం వరకు ట్రాఫిక్ ఆంక్షలు, ఏయే ఏరియాల్లో

టెక్కీ మృతి కేసులో సంచలన విషయాలు.. అనుక్షణం వెంటాడిన ఆ భయం.. తట్టుకోలేక అర్ధరాత్రి వేళ..

విమాన రంగానికి కొత్త కష్టాలు.. విమానాలపై లేజర్ దాడులు, శంషాబాద్ ఎయిర్‌పోర్టు నాలుగో స్థానం

ORRపై ఘోర విషాదం.. భారీ వర్షం తెచ్చిన ప్రమాదం.. రెండు కార్లు నుజ్జునుజ్జు, ఇద్దరు మృతి

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే.. జగ్గారెడ్డి డిమాండ్!

Ramchander Rao: హైదరాబాద్‌ను మజ్లిస్ నడిపిస్తోంది.. రాంచందర్ రావు సంచలనం!

Kharif Farming: పాలమూరు జిల్లాలో ఎల్‌నినో దెబ్బ.. భూమిలోనే కుళ్ళిపోయిన పత్తి విత్తనాలు!

Big Stories

Advertisement
×