E-Paper
Advertisement

Jagitial News: వార్నీ.. ఆ గేదె పాలు తాగిన 30 మందికి రేబీస్ భయం! జగిత్యాల జిల్లాలో ఏం జరిగిందంటే?

Jagitial News: వార్నీ.. ఆ గేదె పాలు తాగిన 30 మందికి రేబీస్ భయం! జగిత్యాల జిల్లాలో ఏం జరిగిందంటే?
Advertisement

Jagitial News:  జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం వేంపేట్ గ్రామంలో రేబీస్ వ్యాధి కలకలం రేపింది. ఒక గేదె మృతి చెందడం, ఆ గేదె పాలు తాగిన సుమారు 30 మంది గ్రామస్థులు ఆందోళనతో టీకాలు వేయించుకోవడం ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

కొద్దిరోజుల క్రితం వేంపేట్ గ్రామానికి చెందిన ఒక పాడి రైతు గేదెను వీధి కుక్క కరిచింది. ఆ తర్వాత సదరు గేదెలో రేబీస్ లక్షణాలు కనిపించాయి. పరిస్థితి విషమించడంతో ఆ గేదె నాలుగు రోజుల క్రితం మృతి చెందింది. అయితే.. గేదె అనారోగ్యానికి గురై చనిపోయే ముందు వరకు దాని పాలను ఆ రైతు కుటుంబంతో పాటు మరికొందరు గ్రామస్థులు వినియోగించారు.

Advertisement

రేబీస్ సోకిన జంతువు పాలు తాగడం వల్ల వ్యాధి వ్యాపించే అవకాశం ఉందన్న భయంతో గ్రామస్థులు వెంటనే స్థానిక వైద్యులను సంప్రదించారు. వైద్యుల సూచన మేరకు.. సుమారు 30 మంది ముందస్తు జాగ్రత్తగా రేబీస్ నిరోధక టీకాలు (Anti-Rabies Vaccine) వేయించుకున్నారు. ప్రస్తుతానికి బాధితుల ఆరోగ్యం నిలకడగానే ఉన్నప్పటికీ.. గ్రామంలో భయాందోళనలు ఇంకా తొలగిపోలేదు.

Also Read:పరీక్ష రాయాలంటే.. నది దాటాల్సిందే! విద్యార్థుల సాహస యాత్ర!

Related News

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

Big Stories

Advertisement
×