E-Paper
Advertisement

Rahul Gandhi: రేవంత్ సర్కార్ ఈ సమ్మిట్ నిర్వహించినందుకు సంతోషంగా ఉంది: రాహుల్ గాంధీ

Rahul Gandhi: రేవంత్ సర్కార్ ఈ సమ్మిట్ నిర్వహించినందుకు సంతోషంగా ఉంది: రాహుల్ గాంధీ
Advertisement

Rahul Gandhi: ప్రపంచ వ్యాప్తంగా రాజకీయాలు ఎంతో మారిపోయాయని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన భారత్ సమ్మిట్ లో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా పహల్గామ్ ఉగ్రదాడి మృతులకు రాహుల్ గాంధీ నివాళి అర్పించారు.

‘నిన్న కశ్మీర్ కు వెళ్లడంతో సమ్మిట్ కు రాలేకపోయా. ఈ సమ్మిట్ నిర్వహించిన తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు. పదేళ్ల క్రితం ఉన్న రాజకీయాలకు ఇప్పటికీ ఎంతో తేడా ఉంది. పాత తరం రాజకీయం అంతరించిపోయింది. ఇప్పుడంతా కొత్తతరం రాజకీయం నడుస్తోంది. చట్టసభల్లో విపక్షాలకు మాట్లాడే అవకాశం రావడం లేదు. భారత్ జోడో యాత్రలో ఎన్నో విషయాలు తెలుసుకున్నా. ప్రజల సమస్యలు వినడమే లక్ష్యంగా పెట్టుకున్నా. ప్రేమతో ప్రజలను నేరుగా కలిసి వారి అభిప్రాయాలు, సమస్యలు తెలుసుకున్నాను. విపక్ష పార్టీలు ప్రపంచవ్యాప్తంగా అణిచివేతను ఎదుర్కొంటున్నాయి. విపక్షాల వాన వినిపించేందుకు.. కొత్త వేదికలు వెతుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది’ అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.

Advertisement

‘దేశంలో మహిళలు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు సమస్యల పరిష్కారానికి ప్రజలే మార్గం చూపిస్తున్నారు. నాయకులు కూడా ప్రజలు చూపించిన మార్గంలోనే వెళ్లాలి. భారత్ జోడో యాత్రలో దేశ ప్రజలు నాపై ఎంతో ప్రేమ చూపించారు. సోషల్ మీడియా, డిజిటల్ యుగంలో పాలకులు, రాజకీయ నాయకులు ప్రజల అభిప్రాయాలను, సమస్యలను సంపూర్ణంగా తెలుసుకోలేక పోతున్నారు. దేశంలో నూతన రాజకీయాలకు, నూతన ఆలోచనలకు ఈ సమ్మిట్ వేదిక అయినందుకు సంతోషంగా ఉంది’ అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.

Advertisement

ALSO READ: CM Chandrababu Naidu: ఏపీలో మరో కొత్త పథకం అమలు.. వారి అకౌంట్లలో రూ.20,000

ALSO READ: NMDC Recruitment: డిగ్రీ అర్హతతో 934 ఉద్యోగాలు.. ఈ జాబ్ వస్తే రూ.1,70,000 జీతం

Related News

ఈసారి దక్షిణాది వంతు.. వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు, హైదరాబాద్‌లో అయితే..

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

Big Stories

Advertisement
×