E-Paper
Advertisement

Rain alert: ద్రోణి ఎఫెక్ట్… దసరా రోజు కూడా వర్షం…

Rain alert: ద్రోణి ఎఫెక్ట్… దసరా రోజు కూడా వర్షం…

హైదరాబాద్, స్వేచ్ఛ: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలపడుతోంది. దీనివల్ల తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడుతున్నాయి. రెండు రోజులపాటు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణశాఖ ప్రకటించింది. ఏపీలో 3 రోజులపాటు వానలు ఉంటాయని అధికారులు తెలిపారు. తెలంగాణలో ఓవైపు బతుకమ్మ సంబురాల వేళ వరుణుడు అక్కడక్కడ కరుణించడంతో వాతావరణం చల్లబడింది. హైదరాబాద్ వాసులను వాన జల్లులు పలుకరించాయి. దీంతో వాతావరణం కూల్‌గా మారి ఆహ్లాదకరంగా మారింది. మలక్ పేట, నారాయణగూడ, కొత్తపేట, హిమాయత్ నగర్, అబిడ్స్ కోఠి, బషీర్ బాగ్ ఏరియాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడింది. దిల్ సుఖ్ నగర్, ఫిలిం నగర్, యూసఫ్ గూడ, జూబ్లీహిల్స్, మాదాపూర్, మెహిదీపట్నం, ఖైరతాబాద్, షేక్ పేట, తదితర ప్రాంతాల్లో జోరు వర్షం కురిసింది. ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ సమస్యలు కనిపించాయి.

Also Read: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన బండారు దత్తాత్రేయ కూతురు..

Related News

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Stubble Burning: రైతు చేసిన చిన్న తప్పుకి.. లక్షల రూపాయల కష్టం నిమిషాల్లో బుగ్గిపాలు..!

కాంగ్రెస్ సర్కార్‌ పై.. నాగం జనార్దన్ రెడ్డి ఫైర్..?

Palamuru: రెండు రోజుల పాటు పాలమూరులోనే సీఎం రేవంత్!

రైతులకు జూన్ 2 కానుక మిస్!: పనులన్నీ పూర్తి చేసినా సాంకేతిక అడ్డంకులు!

Big Stories

×