E-Paper
Advertisement

Rain alert: ద్రోణి ఎఫెక్ట్… దసరా రోజు కూడా వర్షం…

Rain alert: ద్రోణి ఎఫెక్ట్… దసరా రోజు కూడా వర్షం…
Advertisement

హైదరాబాద్, స్వేచ్ఛ: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలపడుతోంది. దీనివల్ల తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడుతున్నాయి. రెండు రోజులపాటు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణశాఖ ప్రకటించింది. ఏపీలో 3 రోజులపాటు వానలు ఉంటాయని అధికారులు తెలిపారు. తెలంగాణలో ఓవైపు బతుకమ్మ సంబురాల వేళ వరుణుడు అక్కడక్కడ కరుణించడంతో వాతావరణం చల్లబడింది. హైదరాబాద్ వాసులను వాన జల్లులు పలుకరించాయి. దీంతో వాతావరణం కూల్‌గా మారి ఆహ్లాదకరంగా మారింది. మలక్ పేట, నారాయణగూడ, కొత్తపేట, హిమాయత్ నగర్, అబిడ్స్ కోఠి, బషీర్ బాగ్ ఏరియాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడింది. దిల్ సుఖ్ నగర్, ఫిలిం నగర్, యూసఫ్ గూడ, జూబ్లీహిల్స్, మాదాపూర్, మెహిదీపట్నం, ఖైరతాబాద్, షేక్ పేట, తదితర ప్రాంతాల్లో జోరు వర్షం కురిసింది. ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ సమస్యలు కనిపించాయి.

Also Read: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన బండారు దత్తాత్రేయ కూతురు..

Related News

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

Big Stories

Advertisement
×