E-Paper
Advertisement

Rare Bird: హుజూరాబాద్‌లో వింత పక్షి కలకలం

Rare Bird: హుజూరాబాద్‌లో వింత పక్షి కలకలం
Advertisement

Rare Bird: స్వేచ్ఛ బ్యూరో: పట్టణ శివారులోని కేసీ క్యాంపు ప్రాంతంలో శుక్రవారం ఓ వింత పక్షి ప్రత్యక్షమై స్థానికులను విస్మయానికి గురిచేసింది. మనిషి ముఖ వర్చస్సును పోలి ఉన్న ఈ పక్షిని చూసేందుకు జనం భారీగా తరలివచ్చారు. కాకతీయ కాలువ వంతెన సమీపంలోని ఓ తోటలో ఈ పక్షి కనిపించింది. కోతులు దీనిని తరమడంతో ప్రాణభయంతో పారిపోతూ పొదల్లో చిక్కుకుని తీవ్రంగా గాయపడింది.

Also Read: Railway Dispute: పునర్వి విభజన చట్టానికి తూట్లు.. ఓరుగల్లులో రైల్వే ఖజానాకు భారీగా గండి..!

అధికారులకు సమాచారం

Advertisement

స్థానికుడు భాస్కర్ సమాచారంతో సామాజిక కార్యకర్త నలుబాల వేణుగోపాల్ వెంటనే అక్కడికి చేరుకున్నారు. గాయపడిన పక్షిని సురక్షితంగా బయటకు తీసి, పశువైద్యాధికారి డాక్టర్ రవీందర్ రెడ్డి వద్దకు తీసుకెళ్లి ప్రాథమిక చికిత్స చేయించారు. అనంతరం అటవీశాఖ అధికారులకు సమాచారం అందించగా, వారు పక్షిని స్వాధీనం చేసుకుని మెరుగైన సంరక్షణ కోసం కరీంనగర్‌లోని డీర్ పార్కుకు తరలించారు. ఆపదలో ఉన్న మూగజీవిని కాపాడిన వేణుగోపాల్‌ను స్థానికులు అభినందించారు.

Also Read: Tourism Scam: మంత్రి జూపల్లి కష్టమంతా వృదా అయినట్టేనా.. టూరిజంలో నయా దందా..!

Related News

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

మేడ్చల్‌లో పార్కింగ్ రగడ కలకలం.. హెచ్చరికలు జారీ చేసిన సీఐ క్రాంతి కుమార్!

తెలంగాణలో కొత్త పింఛన్‌‌దారులకు బిగ్ రిలీఫ్.. ఆ విషయంపై క్లారిటీ!

కాంగ్రెస్‌కు కొండా‌ గుడ్‌బై? త్వరలో భారీ అప్‌డేట్ అంటూ పోస్ట్, వాస్తవం ఏమిటంటే?

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

Big Stories

Advertisement
×