BigTV English

Vande Bharat: సికింద్రాబాద్-తిరుపతి.. వందేభారత్ ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ ఇవే..

Vande Bharat: సికింద్రాబాద్-తిరుపతి.. వందేభారత్ ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ ఇవే..

Vande Bharat: సికింద్రాబాద్ నుంచి తిరుపతి వెళ్లాలంటే మినిమం 12 నుంచి 14 గంటలు ప్రయాణించాల్సిందే. కాస్త ఖర్చు ఎక్కువైనా పర్వాలేదు అనుకుంటే.. విమానంలో వెళ్తే 2 నుంచి 3 గంటల్లో వెళ్లిపోవచ్చు. కానీ 8 గంటల్లోనే తిరుపతి చేరుకునేలా కేంద్రం వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను తీసుకొస్తోంది. ఏప్రిల్ 8న సికింద్రాబాద్‌లో ఈ రైలును ప్రారంభించనున్నారు.


ఏప్రిల్ 9 నుంచి ప్రయాణికులకు ఈ ట్రైన్ అందుబాటులో ఉండనుంది. ప్రతి మంగళవారం మినహా ప్రతిరోజూ సికింద్రాబాద్-తిరుపతి మధ్యలో తిరుగుతుంటుంది. ప్రయాణానికి కేవలం 8.30 గంటల సమయం పడుతుంది. ఇక తాజాగా ఈ ట్రైన్ టైమింగ్స్‌‌ను అధికారులు ప్రకటించారు.

సికింద్రాబాద్‌-తిరుపతి (20701): సికింద్రాబాద్‌ ఉదయం 6.00, నల్గొండ 07.19, గుంటూరు 09.45, ఒంగోలు 11.09, నెల్లూరు 12.29, తిరుపతి 14.30.


తిరుపతి-సికింద్రాబాద్‌(20702): తిరుపతి మధ్యాహ్నం 15.15, నెల్లూరు 17.20, ఒంగోలు 18.30, గుంటూరు 19.45, నల్గొండ 22.10, సికింద్రాబాద్‌ 23.45.

Related News

Mega DSC Utsav: 150 రోజుల్లో 15,941 మెగా డీఎస్సీ ప్రక్రియ పూర్తి.. ఇక ప్రతి ఏటా టీచర్ ఉద్యోగాల నోటిఫికేషన్

Uppada: పవన్ భరోసా.. ఉప్పాడలో ఆందోళన విరమించిన మత్స్యకారులు

Tirumala Geo Tagging: తిరుమలలో భక్తుల భద్రతకు టీటీడీ వినూత్న ఆలోచన.. పిల్లలు, సీనియర్ సిటిజన్లకు జియో ట్యాగింగ్

Amaravati – Jagan: అమరావతి పై వైసీపీ వైఖరి చెప్పాల్సింది సజ్జల కాదు జగన్.. ఏపీ అసెంబ్లీ లో ఆసక్తికర ప్రస్తావన

Ontimitta Sri Rama Statue: ఒంటిమిట్టలో శ్రీ రాముడి 600 అడుగుల విగ్రహం

AP Assembly Session: సీఎంపై వైసీపీ ఎమ్మెల్సీ అభ్యంతరకర వ్యాఖ్యలు.. మండలిలో రచ్చ రచ్చ

Cm Chandrababu: అసెంబ్లీకి ఎమ్మెల్యేలు డుమ్మా.. సీఎం చంద్రబాబు సీరియస్

Ayyanna vs Jagan: జగన్ రప్పా రప్పా కామెంట్స్.. స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆగ్రహం, ఆయన్ని చూసి నేర్చుకో

Big Stories

×