BigTV English
Advertisement

Vande Bharat: సికింద్రాబాద్-తిరుపతి.. వందేభారత్ ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ ఇవే..

Vande Bharat: సికింద్రాబాద్-తిరుపతి.. వందేభారత్ ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ ఇవే..

Vande Bharat: సికింద్రాబాద్ నుంచి తిరుపతి వెళ్లాలంటే మినిమం 12 నుంచి 14 గంటలు ప్రయాణించాల్సిందే. కాస్త ఖర్చు ఎక్కువైనా పర్వాలేదు అనుకుంటే.. విమానంలో వెళ్తే 2 నుంచి 3 గంటల్లో వెళ్లిపోవచ్చు. కానీ 8 గంటల్లోనే తిరుపతి చేరుకునేలా కేంద్రం వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను తీసుకొస్తోంది. ఏప్రిల్ 8న సికింద్రాబాద్‌లో ఈ రైలును ప్రారంభించనున్నారు.


ఏప్రిల్ 9 నుంచి ప్రయాణికులకు ఈ ట్రైన్ అందుబాటులో ఉండనుంది. ప్రతి మంగళవారం మినహా ప్రతిరోజూ సికింద్రాబాద్-తిరుపతి మధ్యలో తిరుగుతుంటుంది. ప్రయాణానికి కేవలం 8.30 గంటల సమయం పడుతుంది. ఇక తాజాగా ఈ ట్రైన్ టైమింగ్స్‌‌ను అధికారులు ప్రకటించారు.

సికింద్రాబాద్‌-తిరుపతి (20701): సికింద్రాబాద్‌ ఉదయం 6.00, నల్గొండ 07.19, గుంటూరు 09.45, ఒంగోలు 11.09, నెల్లూరు 12.29, తిరుపతి 14.30.


తిరుపతి-సికింద్రాబాద్‌(20702): తిరుపతి మధ్యాహ్నం 15.15, నెల్లూరు 17.20, ఒంగోలు 18.30, గుంటూరు 19.45, నల్గొండ 22.10, సికింద్రాబాద్‌ 23.45.

Related News

AP Cabinet Decisions: రూ.లక్ష కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం.. మరిన్ని కీలక నిర్ణయాలు

Top 20 News @ 8 PM: కాంగ్రెస్ పార్టీపై హరీష్ రావు ఆరోపణలు, ఉపాధ్యాయుడు దాడి.. వినికిడి కోల్పోయిన విద్యార్ధి

Top 20 News @ 7 PM: ఆర్టీసీ బస్సు బ్రేకులు ఫెయిల్.. త్రిషా ఇంటికి బాంబు బెదిరింపు..!

Top 20 News @ 6 PM: అందెశ్రీ ఇక లేరు.. తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు.. నేటి టాప్ 20 న్యూస్ ఇవే!

Lokesh Tweet: ఇది హిందువుల విశ్వాసాలపై జరిగిన దాడి.. లోకేష్ ఘాటు వ్యాఖ్యలు

TTD Staff Suspended: తిరుమలలో మరో అపచారం.. నాన్ వెజ్ తింటూ దొరికిన టీటీడీ సిబ్బంది.. ఇద్దరిపై వేటు

Roja: ఇక చెన్నైలోనే రోజా? ఎన్న తలైవా.. ఆ పార్టీలో పదవి ఇరుక్కా?

KA Paul: వార్తల్లోకి కే‌ఏ పాల్.. సుప్రీంకోర్టు గరంగరం, ఏం జరిగింది?

Big Stories

×