E-Paper
Advertisement

NLG Road accident: సూర్యాపేటలో దారుణమైన రోడ్డు యాక్సిడెంట్, ఆరుగురు మృతి

NLG Road accident: సూర్యాపేటలో దారుణమైన రోడ్డు యాక్సిడెంట్, ఆరుగురు మృతి

Nalgonda Road accident(Telangana news today): ఉమ్మడి నల్గొండ జిల్లా సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. వీరిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

హైదరాబాద్ నుంచి బయలుదేరిన కారు విజయవాడ వైపు వెళ్తోంది. అందులో దాదాపు ఎనిమిది ఉన్నట్లు తెలుస్తోంది. వేగంగా వస్తున్న కారు.. రోడ్డు పక్కన ఆగిఉన్న లారీ కంటైనర్ కిందకు దూసుకుపోయింది. స్పాట్‌లో ఆరుగురు మృతి చెందారు.

అయితే సూర్యాపేటలోని కోదాడ మండలం ముకుందాపురం స్టేజ్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో కృష్ణా జిల్లాకు చెందిన భార్యాభర్తలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మృతి చెందినవారిలో ఓ చిన్నారి కూడా ఉంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతుల వివరాలు తెలియాల్సివుంది.

 

 

Tags

Related News

బిగ్ బ్రేకింగ్.. తెలంగాణలో ఎబోలా వైరస్ అలర్ట్..!

పాలమూరు రైతులకు గుడ్ న్యూస్.. కృష్ణా జలాలపై సీఎం కీలక ప్రకటన

ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక గ్రామసభల్లోనే.. క్లారిటీ ఇచ్చిన అధికారులు

భవన అనుమతుల సర్టిఫికెట్లకు మోక్షం ఎప్పుడో.. ఇంకా ఎదురుచూపులేనా..?

సీఎస్ అంశంపై మళ్లీ కేంద్రానికి లేఖ రాయనున్న సీఎం రేవంత్..?

అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం..!

Operation Khazana: నక్సలైట్ల బంగారం కోసం.. భద్రతా బలగాలు కూంబింగ్..!

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

Big Stories

×