E-Paper
Advertisement

Sri Chaitanya: శ్రీచైతన్య విద్యాసంస్థల ఓనర్ కన్నుమూత.. బాత్‌రూమ్‌లో కాలుజారి మృత్యువాత..

Sri Chaitanya: శ్రీచైతన్య విద్యాసంస్థల ఓనర్ కన్నుమూత.. బాత్‌రూమ్‌లో కాలుజారి మృత్యువాత..
Advertisement
sri chaitanya bs rao

Sri Chaitanya Chairman B.S. Rao News(Telugu news updates): శ్రీ చైతన్య విద్యాసంస్థల అధినేత బొప్పన సత్యనారాయణరావు (బీఎస్‌రావు) కన్నుమూశారు. శుక్రవారం విజయవాడలో అంత్యక్రియలు జరగనున్నాయి.

1986లో శ్రీచైతన్య విద్యాసంస్థలను స్థాపించారు బీఎస్ రావు. తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా అనేక స్కూళ్లు, ఇంటర్ కాలేజీలు స్థాపించారు. గడిచిన 30 ఏళ్లలో లక్షలాది మంది విద్యార్థులకు విద్యను అందించారు. నారాయణ విద్యాసంస్థలతో పోటాపోటీగా ర్యాంకుల వేటలో నిలిచారు.

Advertisement

ఇటీవల బీఎస్‌రావు బాత్‌రూమ్‌లో కాలుజారి గాయపడినట్టు తెలుస్తోంది. చికిత్స పొందుతూ గురువారం చనిపోయారు.

Related News

తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు, లారీని ఢీ కొన్న ట్రావెల్ బస్సు, స్సాట్‌లో 15 మంది

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం? ఏపీకి వర్ష సూచన, అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ

మీ భయానికి నిదర్శనం కాదా? బిగ్‌టీవీ సోషల్ మీడియాపై ఆంక్షలు ఎందుకు?- మాజీమంత్రి రోజా ప్రశ్న

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

Big Stories

Advertisement
×