E-Paper
Advertisement

Summer: ఈసారి ఎండలు మండుడే.. జర జాగ్రత్త..

Summer: ఈసారి ఎండలు మండుడే.. జర జాగ్రత్త..
Advertisement

Summer: శివరాత్రికి శివ శివా అంటూ చలిపోతుందని అంటారు. కానీ, ఈసారి శివరాత్రికంటే ముందే చలి పరారైనట్టు ఉంది. అయితే, కంప్లీట్ గా పోకుండా.. ఉదయం చలి, మధ్యాహ్నం ఎండ మండుతూ.. మిక్స్డ్ వెదర్ కనిపిస్తోంది. ఫిబ్రవరిలోనే ఎండ సుర్రున కాలుతోంది. ఇప్పుడే ఇలా ఉంటే ముందుముందు ఇంకెలా ఉంటుందోననే టెన్షన్ మొదలైంది. ఎందుకంటే.. ఎండ దెబ్బ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే.

రాత్రివేళలో చలి ఉంటోంది. తెల్లవారుజామున మరింత చలి పెరుగుతోంది. 11 తర్వాత బయటకు వచ్చే వాళ్లకు మాత్రం ఎండ ప్రతాపం తెలిసొస్తోంది. ఇలా డిఫరెంట్ కాక్ టైల్ వెదర్ తో తెలుగు ప్రజలు ఇబ్బందిపడుతున్నారు.

Advertisement

ఇప్పుడిప్పుడే సమ్మర్ స్టార్ట్ అయిపోయింది. ఈ సీజన్ లో ఎండలు మండిపోతాయని వాతావరణ శాఖ చెబుతోంది. అందుకు కారణం.. ‘ఎల్ నినో’. ఈ పేరు వింటేనే జనం హడలిపోతున్నారు గతంలో ఓ ఏడేళ్ల పాటు ‘ఎల్ నినో’ ఎఫెక్ట్ కు ఎండలు మండిపోయి.. వానలు కురవకుండా పోయి.. కరువు తాండవించి.. అబ్బో జనాలంతా ఆగమాగం అయ్యారు. ఆ ఎల్ నినో ఈసారి మళ్లీ వస్తోందనే మాటే కంగారు పెడుతోంది.

ఈ ఏడాది ఊహించిన ‘ఎల్ నినో’ కారణంగా వేసవి కాలం కఠినంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. రుతుపవనాలపై కూడా ఆ ఎఫెక్ట్ పడనుందని చెబుతున్నారు. తెలంగాణ, ఏపీ అంతటా ఎండలు మండిపోతాయని హెచ్చరిస్తున్నారు.

Related News

ఎట్టకేలకు ముహూర్తం ఖరారు.. భోగాపురం ఎయిర్ పోర్ట్ ఓపెన్, ప్రధాని మోదీ చేతుల మీదుగా, కాకపోతే

ఏపీలో కరోనా కేసుల కలకలం.. కొత్త రకం వేరియంట్ గుర్తింపు, ఆగ్నేయాసియాలో ఎక్కువగా..

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

లారీని ఢీ కొట్టిన కారు.. స్పాట్‌లో నలుగురు మృతి, విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం

ఆడవాళ్లకు రక్షణేది?.. గుంటూరు దారుణంపై మండిపడ్డ జగన్!

Fishermen Death: గోదావరిలో చేపల వేటకు వెళ్లి.. ఐదుగురు మృతి, ఏపీలో విషాదం

మహిళను రోడ్డుపై వివస్త్రను చేస్తారా! గుంటూరు ఘటనపై చంద్రబాబు సీరియస్

ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు బోల్తా.. స్పాట్‌‌లో 60 మంది ప్రయాణికులు!

Big Stories

Advertisement
×