E-Paper
Advertisement

Summer: ఈసారి ఎండలు మండుడే.. జర జాగ్రత్త..

Summer: ఈసారి ఎండలు మండుడే.. జర జాగ్రత్త..
Advertisement

Summer: శివరాత్రికి శివ శివా అంటూ చలిపోతుందని అంటారు. కానీ, ఈసారి శివరాత్రికంటే ముందే చలి పరారైనట్టు ఉంది. అయితే, కంప్లీట్ గా పోకుండా.. ఉదయం చలి, మధ్యాహ్నం ఎండ మండుతూ.. మిక్స్డ్ వెదర్ కనిపిస్తోంది. ఫిబ్రవరిలోనే ఎండ సుర్రున కాలుతోంది. ఇప్పుడే ఇలా ఉంటే ముందుముందు ఇంకెలా ఉంటుందోననే టెన్షన్ మొదలైంది. ఎందుకంటే.. ఎండ దెబ్బ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే.

రాత్రివేళలో చలి ఉంటోంది. తెల్లవారుజామున మరింత చలి పెరుగుతోంది. 11 తర్వాత బయటకు వచ్చే వాళ్లకు మాత్రం ఎండ ప్రతాపం తెలిసొస్తోంది. ఇలా డిఫరెంట్ కాక్ టైల్ వెదర్ తో తెలుగు ప్రజలు ఇబ్బందిపడుతున్నారు.

Advertisement

ఇప్పుడిప్పుడే సమ్మర్ స్టార్ట్ అయిపోయింది. ఈ సీజన్ లో ఎండలు మండిపోతాయని వాతావరణ శాఖ చెబుతోంది. అందుకు కారణం.. ‘ఎల్ నినో’. ఈ పేరు వింటేనే జనం హడలిపోతున్నారు గతంలో ఓ ఏడేళ్ల పాటు ‘ఎల్ నినో’ ఎఫెక్ట్ కు ఎండలు మండిపోయి.. వానలు కురవకుండా పోయి.. కరువు తాండవించి.. అబ్బో జనాలంతా ఆగమాగం అయ్యారు. ఆ ఎల్ నినో ఈసారి మళ్లీ వస్తోందనే మాటే కంగారు పెడుతోంది.

ఈ ఏడాది ఊహించిన ‘ఎల్ నినో’ కారణంగా వేసవి కాలం కఠినంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. రుతుపవనాలపై కూడా ఆ ఎఫెక్ట్ పడనుందని చెబుతున్నారు. తెలంగాణ, ఏపీ అంతటా ఎండలు మండిపోతాయని హెచ్చరిస్తున్నారు.

Related News

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

Big Stories

Advertisement
×