BigTV English

Telangana Cabinet: ముగిసిన తెలంగాణ కేబినెట్ భేటీ.. దానిపైనే సుదీర్ఘ చర్చ.. వారికే పండుగే!

Telangana Cabinet: ముగిసిన తెలంగాణ కేబినెట్ భేటీ.. దానిపైనే సుదీర్ఘ చర్చ.. వారికే పండుగే!

Telangana Cabinet: తెలంగాణ కేబినెట్ ముగిసింది. దాదాపు ఐదు గంటల పాటు సమావేశం సుదీర్ఘంగా జరిగింది. ఉద్యోగులకు డీఏ ఇవ్వాలని నిర్ణయించారు. అలాగే మెట్రో రెండో విడత విస్తరణపై కూడా సమావేశంలో చర్చించారు. అలాగే రాజీవ యువ వికాసం స్కీంపై కూడా సుదీర్ఘంగా చర్చించారు.


ఉద్యోగుల డిమాండ్ల పై సుదీర్ఘంగా కేబినెట్‌లో చర్చించారు.  ప్రభుత్వం ఏర్పాటు చేసిన అధికారుల కమిటీ తమ నివేదికపై మాట్లాాడారు. ప్రభుత్వ ఉద్యోగుల డీఏ, ఆరోగ్య భద్రత, పెండింగ్ బిల్లుల విషయంలో తీసుకోవాల్సిన కార్యాచరణపై మంత్రి వర్గం చర్చించింది. స్థానిక ఎన్నికల పై సుధీర్ఘంగా సమాలోచనలు చేశారు. కాళేశ్వరంపై విజిలెన్స్, NDSA రిపోర్ట్ పై సుదీర్ఘంగా చర్చ జరిగింది. పులిచింతల లిఫ్ట్ ఇరిగేషన్, బనకచర్ల ప్రాజెక్ట్ లపై క్యాబినెట్ లో చర్చించారు. మహిళా సంఘాల భీమా నిధులు విడుదలకు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు తెలుస్తోంది. ములుగులో పామాయిల్ ఫాక్టరీకి 12ఎకరాల కేటాయించాలని కేబినెట్ లో నిర్ణయించారు.

ALSO READ: Weather News: మరి కాసేపట్లో ఈ ప్రాంతాల్లో భారీ వర్షం.. పిడుగులు పడే ఛాన్స్


Related News

Rakhi Festival: తమ్ముడికి రాఖీ కట్టేందుకు సాహసం చేసిన అక్క.. 20 అడుగుల ఎత్తున్న రైల్వే బ్రిడ్జి గోడపై నుంచి..?

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Big Stories

×