E-Paper
Advertisement

Telangana Gove Alert: ప్లీజ్ చికెన్ తినవద్దు.. ప్రజలను సూచించిన తెలంగాణ ప్రభుత్వం

Telangana Gove Alert:  ప్లీజ్ చికెన్ తినవద్దు.. ప్రజలను సూచించిన తెలంగాణ ప్రభుత్వం

Telangana Gove Alert: బర్డ్ ఫ్లూ పంజా విసరడంతో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకూ మృత్యువాత పడడంతో ప్రభుత్వం హెచ్చరిక జారీ చేసింది. కొన్ని రోజులు చికెన్ తినవద్దు సూచన చేసింది. కోళ్లకు సోకుతున్న వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. ఇప్పటికే ఈ వ్యాధి తెలంగాణ, ఏపీలకు వ్యాపించినట్లు సమాచారం.

ఇదిలావుండగా ఏపీలో కోళ్ల మరణాలకు బర్డ్ ప్లూ కారణమని తేలింది. రెండు వారాలుగా కొన్ని జిల్లాలపై ఈ వైరస్ పంజా విసిరింది. ఏవియన్ ఇన్ ఫ్లూయెంజా( హెచ్ 5 ఎన్ 1) అని భోపాల్ లోని యానిమల్ డిసీజ్ ల్యాబ్ తేల్చింది. గడిచిన వారంలో దాదాపు 25 లక్షలకు కోళ్లు మృత్యువాత పడ్డాయి.

ఇదే క్రమంలో సోమవారం ఏపీ పౌల్ట్రీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో కోళ్ల పెంపకందారులతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఇదిలావుండగా ఇటీవల కాలంలో కొల్లేరు సరస్సుకు భారీగా పక్షలు వలస వచ్చాయి. వాటి ద్వారా కోళ్లకు ఈ వైరస్ వ్యాపించి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.

 

Related News

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Stubble Burning: రైతు చేసిన చిన్న తప్పుకి.. లక్షల రూపాయల కష్టం నిమిషాల్లో బుగ్గిపాలు..!

కాంగ్రెస్ సర్కార్‌ పై.. నాగం జనార్దన్ రెడ్డి ఫైర్..?

Palamuru: రెండు రోజుల పాటు పాలమూరులోనే సీఎం రేవంత్!

రైతులకు జూన్ 2 కానుక మిస్!: పనులన్నీ పూర్తి చేసినా సాంకేతిక అడ్డంకులు!

Big Stories

×