BigTV English

Telangana Gove Alert: ప్లీజ్ చికెన్ తినవద్దు.. ప్రజలను సూచించిన తెలంగాణ ప్రభుత్వం

Telangana Gove Alert:  ప్లీజ్ చికెన్ తినవద్దు.. ప్రజలను సూచించిన తెలంగాణ ప్రభుత్వం

Telangana Gove Alert: బర్డ్ ఫ్లూ పంజా విసరడంతో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకూ మృత్యువాత పడడంతో ప్రభుత్వం హెచ్చరిక జారీ చేసింది. కొన్ని రోజులు చికెన్ తినవద్దు సూచన చేసింది. కోళ్లకు సోకుతున్న వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. ఇప్పటికే ఈ వ్యాధి తెలంగాణ, ఏపీలకు వ్యాపించినట్లు సమాచారం.


ఇదిలావుండగా ఏపీలో కోళ్ల మరణాలకు బర్డ్ ప్లూ కారణమని తేలింది. రెండు వారాలుగా కొన్ని జిల్లాలపై ఈ వైరస్ పంజా విసిరింది. ఏవియన్ ఇన్ ఫ్లూయెంజా( హెచ్ 5 ఎన్ 1) అని భోపాల్ లోని యానిమల్ డిసీజ్ ల్యాబ్ తేల్చింది. గడిచిన వారంలో దాదాపు 25 లక్షలకు కోళ్లు మృత్యువాత పడ్డాయి.

ఇదే క్రమంలో సోమవారం ఏపీ పౌల్ట్రీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో కోళ్ల పెంపకందారులతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఇదిలావుండగా ఇటీవల కాలంలో కొల్లేరు సరస్సుకు భారీగా పక్షలు వలస వచ్చాయి. వాటి ద్వారా కోళ్లకు ఈ వైరస్ వ్యాపించి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.


 

Related News

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Big Stories

×