E-Paper
Advertisement
GHMC News: హైదరాబాద్‌వాసులకు కబురు.. వన్ టైమ్ స్కీమ్ కొనసాగింపు, రేపోమాపో వారికి నోటీసులు
Vikarabad News: ఎమ్మార్వో ఆఫీసు ముందు ఓ వ్యక్తి నగ్న ప్రదర్శన.. న్యాయం చేయాలంటూ డిమాండ్
Hyderabad News: జీహెచ్ఎంసీ పునర్విభజన.. మూడు కమిషనరేట్లలో కీలక మార్పులు, ఇకపై కొత్తగా

Hyderabad News: జీహెచ్ఎంసీ పునర్విభజన.. మూడు కమిషనరేట్లలో కీలక మార్పులు, ఇకపై కొత్తగా

Hyderabad News: జీహెచ్ఎంసీ విస్తరణ తర్వాత పోలీస్ శాఖలో కీలక మార్పులు జరుగుతున్నాయి. ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలోని మూడు పోలీస్ కమిషరేట్లలో భారీ ప్రక్షాళన ఉండబోనుంది. మూడు కమిషనరేట్లను 12 జోన్లుగా విభజించనున్నారు. అందులో ఎక్కువ భాగం హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. జీహెచ్ఎంసీ పునర్విభజన జీహెచ్ఎంసీ పరిధి ఔటర్ రింగ్ రోడ్డు వరకు విస్తరించింది. గతంలో ఉన్న జీహెచ్ఎంసీ పరిధి అమాంతంగా పెరిగింది. పరిధి పెరగడంతో పోలీసు కమిషనరేట్లలోనూ కీలక మార్పులు జరగనున్నాయి. కొత్తగా […]

CM Revanth Reddy: తేల్చిచెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి.. అధికారులకు టార్గెట్ ఫిక్స్, ఇక మూడునెలలకు ఒకసారి

CM Revanth Reddy: తేల్చిచెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి.. అధికారులకు టార్గెట్ ఫిక్స్, ఇక మూడునెలలకు ఒకసారి

CM Revanth Reddy: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి కావడంతో.. ఇక పాలన పరుగులు పెట్టాలని నిర్ణయించారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. అన్ని విభాగాల అధికారులు జవాబుదారీ తనంతో పని చేయాలని తేల్చిచెప్పారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి ప్రభుత్వ శాఖల కార్యదర్శుల పని తీరును తాను స్వయంగా సమీక్షిస్తానని తేల్చిచెప్పారు. అన్నిశాఖల కార్యదర్శులతో సీఎం రేవంత్ సమావేశం ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా వందశాతం విజయవంతం కావాలన్నారు సీఎం. అందుకు అధికారుల సహకారం ఉండాలన్నారు. […]

Maoists Surrender: తెలంగాణలో మావోయిస్టులకు ఎదురుదెబ్బ.. భారీ సంఖ్యలో లొంగుబాటు, కాసేపట్లో వివరాలు

Maoists Surrender: తెలంగాణలో మావోయిస్టులకు ఎదురుదెబ్బ.. భారీ సంఖ్యలో లొంగుబాటు, కాసేపట్లో వివరాలు

Maoists Surrender: మావోయిస్టులు చేతులెత్తేశారా? ఎన్‌కౌంటర్లలో కీలక నేతలు హతంకావడంతో మింగుడుపడడం లేదా? చాలామంది లొంగుబాటుకు మార్గం సుగమం చేసుకున్నారా? తాజాగా తెలంగాణ పోలీసుల ఎదుట భారీగా మావోయిస్టులు లొంగిపోయారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. తెలంగాణలో మావోయిస్టులకు ఎదురుదెబ్బ కీలక నేతలు హతం కావడంతో మావోయిస్టులు చేతులెత్తేశారు. వీలు చిక్కినప్పుడల్లా వివిధ రాష్ట్ర ప్రభుత్వాల వద్ద మిగతా నేతలు లొంగిపోతున్నారు. తాజాగా ‘బిగ్ టీవీ’కి అందుతున్న సమాచారం మేరకు.. 35 మంది మావోయిస్టులు తెలంగాణ పోలీసుల […]

Telangana Govt: తెలంగాణ రైజింగ్-2047, ఎలా ఉండాలి? సిటిజన్‌ సర్వేకు ప్రభుత్వం శ్రీకారం

Telangana Govt: తెలంగాణ రైజింగ్-2047, ఎలా ఉండాలి? సిటిజన్‌ సర్వేకు ప్రభుత్వం శ్రీకారం

Telangana Govt: భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 2047 నాటికి వందేళ్లు పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో తెలంగాణను 3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు రేవంత్ సర్కార్ దృష్టి సారించింది. దీర్ఘకాలిక అభివృద్ధిలో పౌరులను భాగస్వాములను చేయాలని నిర్ణయించింది. తెలంగాణ రైజింగ్‌ విజన్-2047 పేరుతో ఒక డాక్యుమెంట్‌ రూపొందించనుంది. డాక్యుమెంట్ తయారీలో రాష్ట్ర పౌరులు భాగస్వాములు చేసేందుకు సిటిజన్‌ సర్వేకు శ్రీకారం చుట్టింది ప్రభుత్వం. తెలంగాణ రైజింగ్ విజన్-2047 సర్వే తెలంగాణ రైజింగ్‌ విజన్-2047 పేరిట డాక్యుమెంట్‌ […]

Hyderabad News: హైదరాబాద్‌ వాసులకు సూచన.. ఆ ప్రాంతాల్లో 24 గంటలపాటు తాగునీటి సరఫరా బంద్
Telangana Govt:  తెలంగాణలో కొత్త పద్దతి.. నిమిషంలో కుల ధ్రువీకరణ పత్రం, అదెలా ?
Telangana RTC: ప్రమాదాల వేళ కొత్త నిర్ణయం..డ్యూటీలో డ్రైవర్లకు ఫోన్ కట్
Telangana Govt: ఇంజనీరింగ్ ఫీజుల పెంపు.. తెలంగాణ ప్రభుత్వం కొత్త రూల్స్, ఏది తగ్గినా నో ఛాన్స్

Telangana Govt: ఇంజనీరింగ్ ఫీజుల పెంపు.. తెలంగాణ ప్రభుత్వం కొత్త రూల్స్, ఏది తగ్గినా నో ఛాన్స్

Telangana Govt: ఇంజనీరింగ్, వృత్తి విద్య కోర్సులపై దృష్టి సారించింది తెలంగాణ ప్రభుత్వం. కాలేజీ నుంచి విద్యార్థులు బయటకు రాగానే ఉద్యోగం వచ్చేటట్లుగా ఉండాలని ఆలోచన చేస్తోంది. అందుకు అనుగుణంగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో ఇంజినీరింగ్‌, వృత్తి విద్యా కాలేజీల్లో ఫీజుల పెంపుపై కీలక నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి ఐదు కొత్త నిబంధనలను తెరపైకి తెచ్చింది. ఇంజనీరింగ్, వృత్తి విద్యా కాలేజీలు నాణ్యత ప్రమాణాలు పాటించలేదు. దీని ఫలితంగా పట్టా పుచ్చుకుని బయటకు వస్తున్న విద్యార్థులకు.. […]

Sridhar Babu: మంత్రి శ్రీధర్‌‌బాబుకు సీఎం అభినందన.. అరుదైన గౌరవానికి గుర్తింపు

Sridhar Babu: మంత్రి శ్రీధర్‌‌బాబుకు సీఎం అభినందన.. అరుదైన గౌరవానికి గుర్తింపు

Sridhar Babu: తెలంగాణ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుకు అరుదైన గౌరవం లభించింది. అనలిటిక్స్‌ ఇండియా మ్యాగజైన్‌ ప్రకటించిన ‘ఇండియాస్‌ 100 మోస్ట్‌ ఇన్‌ఫ్లూయెన్షియల్‌ పీపుల్‌ ఇన్‌ ఏఐ-2025’ జాబితాలో చోటు దక్కింది. విధాన రూపకర్తల కేటగిరిలో మంత్రి శ్రీధర్‌బాబు, కేంద్రమంత్రులు అశ్విని వైష్ణవ్‌, పీయూష్‌ గోయల్‌ వంటి ప్రముఖులకు చోటు కల్పించినట్టు ఆ సంస్థ వెల్లడించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో దేశంలో అత్యంత ప్రభావవంతమైన నాయకులలో ఒకరిగా ఐటీ-పరిశ్రమల మంత్రి శ్రీధర్‌బాబును ఎంపిక చేయడంపై సీఎం రేవంత్ […]

New Ration Cards: తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు రెడీ.. పంపిణీకి సర్వం సిద్ధం
Hyderabad News: గ్రేటర్ హైదరాబాద్ వాసులకు తీపి కబురు, ఆ టెన్షన్ అక్కర్లేదు

Hyderabad News: గ్రేటర్ హైదరాబాద్ వాసులకు తీపి కబురు, ఆ టెన్షన్ అక్కర్లేదు

Hyderabad News: గ్రేటర్ హైదరాబాద్‌లో ఇళ్ల నిర్మాణాలు చేపట్టేవారికి తీపి కబురు చెప్పింది ప్రభుత్వం. ఇసుక కొరత తీర్చడానికి కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ కొత్తగా నాలుగు ఇసుక బజార్లను ప్రారంభించింది. దీంతో ఇల్లు కట్టుకునేవారికి ఇసుక సమస్య తీరనుంది. తెలంగాణతోపాటు ఏపీలో నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. ఏపీ రాజధాని అమరావతిలో నిర్మాణాలు మొదలయ్యాయి. దీంతో ఇసుక విషయంలో కొరత ఏర్పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ విషయాన్ని కాసేపు పక్కనబెడితే.. తెలంగాణలో నిర్మాణాలకు ఇసుక […]

Ration Cards News:  పేదలకు తీపికబురు.. రేషన్ కార్డులపై ప్రభుత్వం కీలక నిర్ణయం
Hyderabad News: పిల్లల అశ్లీల వీడియోలు షేరింగ్.. అమెరికా సమాచారం, అరెస్టు చేసిన హైదరాబాద్ పోలీసులు

Big Stories

×