E-Paper
Advertisement

ఆయుష్ విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. భారీగా పెంచిన స్టైఫండ్!

ఆయుష్ విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. భారీగా పెంచిన స్టైఫండ్!
Advertisement

AYUSH Stipend: తెలంగాణలో విద్యార్ధులకు కాంగ్రెస్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఆయుష్ విద్యార్థులకు స్టైఫండ్ డబుల్ చేస్తు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. హౌస్ సర్జన్ల స్టైఫండ్ రూ.13,754 నుంచి రూ.29,792కు పెంచింది. దీంతో పాటుగా పీజీ విద్యార్థుల ఉన్న స్టైఫండ్ రూ.34,385 నుంచి రూ.74,482కు తెలంగాణ సర్కార్ పెంచింది.

జీవో జారీ..

విద్యార్ధులకు భారీగా స్టైఫండ్ పెంచుతూ కాంగ్రెస్ ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీంతో ఇవి అమలులోకి రానున్నాయి. స్టైఫండ్ పెంపుపై ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహకు ఆయుష్ విద్యార్థుల ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు. అనంతరం ప్రభుత్వం విద్యార్థులకు పెంచిన స్టైఫండ్ జీవో కాపీ మంత్రి దామోదర రాజనరసిహా అందించారు.

Advertisement

Also read: కేసీఆర్ ఆరోగ్యంపై చిల్లర రాజకీయాలా? హరీశ్ రావు గుట్టు విప్పిన టీపీసీసీ చీఫ్!

వారితో సమానంగా..

అయితే ఈ స్టూఫండ్ పెపుతో అల్లోపతి మెడికోలతో సమానంగా స్టైఫండ్ పెంపు జరిందని అనుకోవచ్చు. దీతో ఆయుష్ వైద్య వ్యవస్థ బలోపేతానికి తెలంగాణ ప్రభుత్వం ఎంతగానో కట్టుబడి ఉందని మంత్రి దామోదర్ రాజనరసింహ అన్నారు. ఆయుష్ విద్యార్థులకు స్టైఫండ్ ఓక్కసారిగా పెంచడంతో విద్యార్థులంతా కలిసి ఆనందం వ్యక్తం చేస్తూ తెలంగాణ సర్కార్‌కు ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

Also read: ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్న 80s లుక్ ట్రెండ్.. ChatGPTలో ఈ ప్రాంప్ట్‌ తో మీ ఫోటోనూ మార్చుకోండిలా!

Tags

Related News

బీఆర్ఎస్ ఎమ్మెల్సీలపై భగ్గుమన్న కాంగ్రెస్ శ్రేణులు.. శామీర్‌పేట్‌లో భారీగా ర్యాలీ!

రాష్ట్రంలో ఎమర్జెన్సీ పాలన.. కేసీఆర్ చావు కోరుకున్నారు.. గవర్నర్‌కు కేటీఆర్ ఫిర్యాదు!

కేసీఆర్ ఆరోగ్యంపై చిల్లర రాజకీయాలా? హరీశ్ రావు గుట్టు విప్పిన టీపీసీసీ చీఫ్!

మీ నేతలు తోసేస్తే.. ప్రభుత్వంపై నిందలా? BRS మహిళా నేతలకు సీతక్క స్ట్రాంగ్ కౌంటర్!

మగ పోలీసులు తోసేశారు.. కిందపడితే తొక్కేశారు.. బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేల ఆవేదన

అసెంబ్లీలో సంచలనం.. కేటీఆర్, హరీశ్‌రావు సహా.. 18 మంది BRS ఎమ్మెల్యేలపై స్పీకర్ వేటు!

కరెంట్ కష్టాలకు చెక్.. తెలంగాణకే 90 శాతం బొగ్గు.. సింగరేణి బంపరాఫర్!

Big Stories

Advertisement
×