BigTV English

IAS Officers: జీహెచ్ఎంసీ కమిషనర్‌గా ఆమ్రపాలికి పూర్తి బాధ్యతలు.. ఉత్తర్వులు జారీ

IAS Officers: జీహెచ్ఎంసీ కమిషనర్‌గా ఆమ్రపాలికి పూర్తి బాధ్యతలు.. ఉత్తర్వులు జారీ

IAS Officers Transfer in Telangana(TS today news): రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో ఆరుగురు ఐఏఎస్ ల బదిలీలు, అదనపు బాధ్యతలను అప్పగిస్తున్నట్లు అందులో పేర్కొన్నది. హెచ్ఎండీఏ, మూసీ అభివృద్ధి, హెచ్ డీసీఎల్ అదనపు బాధ్యతల నుంచి ఆమ్రపాలిని రిలీవ్ చేసిన ప్రభుత్వం జీహెచ్ఎంసీ కమిషనర్ గా పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించింది. మూసీ అభివృద్ధి కార్పొరేషన్ ఎండీగా దానకిశోర్ కు, హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ ఎండీగా సర్ఫరాజ్ అహ్మద్ కు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.


Also Read: భారీ వర్షాలు.. విద్యాసంస్థలకు సెలవులపై కలెక్టర్లకు మంత్రి పొంగులేటి ఆదేశాలు

అదేవిధంగా హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్ గా కోట శ్రీవాస్తవ నియమితులయ్యారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా చహత్ బాజ్ పాయ్, హైదరాబాద్ జలమండలి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా మయాంక్ మిత్తల్ ను ప్రభుత్వం నియమిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నది.


Related News

Weather News: మళ్లీ వర్షాలు స్టార్ట్.. ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగుల వర్షం..

CM Revanth Reddy: హైవే ప్రాజెక్టులపై.. సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష

Suryapet News: సూర్యాపేటలో హై టెన్షన్.. పోలీసులను ఉరికించి ఉరికించి.. బీహార్ బ్యాచ్ అరాచకం

Indrakiladri Sharannavaratri: తెలంగాణలో అంగరంగ వైభవంగా.. భద్రకాళి అమ్మవారి ఉత్సవాలు

Bathukamma Kunta: బతుకమ్మ కుంటకు ప్రాణం పోసిన హైడ్రా.. 25న సీఎం చేతులు మీదుగా ప్రారంభం

Singareni Employees: దసరా కానుకగా సింగరేణి కార్మికులకు భారీ బోనస్‌.. ఒక్కొరికి ఎంతంటే?

Hydra Ranganath: కబ్జాలకు చెక్.. అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై రంగనాథ్ ఏమన్నారంటే..

Rain Alert: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. ఈ జిల్లాల్లో కుండపోత వానలు పడే ఛాన్స్..

Big Stories

×