E-Paper
Advertisement

India Pakistan Border: దేశ సరిహదుల్లో.. తెలంగాణ వాసి అరెస్టు.. అసలేం జరిగిందంటే?

India Pakistan Border: దేశ సరిహదుల్లో.. తెలంగాణ వాసి అరెస్టు.. అసలేం జరిగిందంటే?

India Pakistan Border: దేశ సరిహద్దుల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న తెలంగాణ వాసిని బోర్డర్​ సెక్యూరిటీ ఫోర్స్ (BSF)​ జవాన్లు అదుపులోకి తీసుకున్నారు. ఎందుకు అక్కడికి వచ్చాడు? అతని బ్యాక్ గ్రౌండ్ ఏమిటి? అన్నదానిపై విచారణ చేస్తున్నారు.

తెలంగాణకు చెందిన హుస్సేన్ రాజస్థాన్​ లోని భారత్ – పాకిస్తాన్ సరిహద్దుల్లో అనుమానస్పదంగా సంచరిస్తూ కనిపించాడు. నిషేధాజ్ఞలు అమల్లో ఉన్న జైసల్మేర్ ప్రాంతంలో తిరుగుతుండగా అతడ్ని చూసిన బోర్డర్​ సెక్యూరిటీ ఫోర్స్​ జవాన్లు వెంటనే అదుపులోకి తీసుకున్నారు.

Also Read: AC Buying Guide 2026: కొత్త ఏసీ కొనబోతున్నారా? ఈ అంశాలు తెలుసుకోండి.. లేదంటే చిక్కుల్లో పడ్డట్లే!

అయితే జవాన్లు అడిగిన ప్రశ్నలకు హుస్సేన్​ నుంచి సరైన సమాధానాలు రాలేదు. దీంతో ఉన్నతాధికారులకు వారు సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలో రంగంలోకి అధికారులు ప్రస్తుతం అతడ్ని విచారణ చేస్తున్నారు. ఇటీవల దిల్లీలో జరిగిన కారు బాంబు పేలుడు.. మరోసారి దాడులకు ఉగ్రవాదులు కుట్రలు చేస్తున్నారన్న కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో ఈ ఉదంతం కలకలం సృష్టించింది.

Also Read: Telangana Schools: విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఒంటిపూట బడులు, వేసవి హాలీడేస్ లాక్.. ఈ తేదీలు గుర్తుపెట్టుకోండి!

Related News

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Stubble Burning: రైతు చేసిన చిన్న తప్పుకి.. లక్షల రూపాయల కష్టం నిమిషాల్లో బుగ్గిపాలు..!

కాంగ్రెస్ సర్కార్‌ పై.. నాగం జనార్దన్ రెడ్డి ఫైర్..?

Palamuru: రెండు రోజుల పాటు పాలమూరులోనే సీఎం రేవంత్!

రైతులకు జూన్ 2 కానుక మిస్!: పనులన్నీ పూర్తి చేసినా సాంకేతిక అడ్డంకులు!

Big Stories

×