E-Paper
Advertisement

India Pakistan Border: దేశ సరిహదుల్లో.. తెలంగాణ వాసి అరెస్టు.. అసలేం జరిగిందంటే?

India Pakistan Border: దేశ సరిహదుల్లో.. తెలంగాణ వాసి అరెస్టు.. అసలేం జరిగిందంటే?
Advertisement

India Pakistan Border: దేశ సరిహద్దుల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న తెలంగాణ వాసిని బోర్డర్​ సెక్యూరిటీ ఫోర్స్ (BSF)​ జవాన్లు అదుపులోకి తీసుకున్నారు. ఎందుకు అక్కడికి వచ్చాడు? అతని బ్యాక్ గ్రౌండ్ ఏమిటి? అన్నదానిపై విచారణ చేస్తున్నారు.

తెలంగాణకు చెందిన హుస్సేన్ రాజస్థాన్​ లోని భారత్ – పాకిస్తాన్ సరిహద్దుల్లో అనుమానస్పదంగా సంచరిస్తూ కనిపించాడు. నిషేధాజ్ఞలు అమల్లో ఉన్న జైసల్మేర్ ప్రాంతంలో తిరుగుతుండగా అతడ్ని చూసిన బోర్డర్​ సెక్యూరిటీ ఫోర్స్​ జవాన్లు వెంటనే అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Also Read: AC Buying Guide 2026: కొత్త ఏసీ కొనబోతున్నారా? ఈ అంశాలు తెలుసుకోండి.. లేదంటే చిక్కుల్లో పడ్డట్లే!

అయితే జవాన్లు అడిగిన ప్రశ్నలకు హుస్సేన్​ నుంచి సరైన సమాధానాలు రాలేదు. దీంతో ఉన్నతాధికారులకు వారు సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలో రంగంలోకి అధికారులు ప్రస్తుతం అతడ్ని విచారణ చేస్తున్నారు. ఇటీవల దిల్లీలో జరిగిన కారు బాంబు పేలుడు.. మరోసారి దాడులకు ఉగ్రవాదులు కుట్రలు చేస్తున్నారన్న కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో ఈ ఉదంతం కలకలం సృష్టించింది.

Advertisement

Also Read: Telangana Schools: విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఒంటిపూట బడులు, వేసవి హాలీడేస్ లాక్.. ఈ తేదీలు గుర్తుపెట్టుకోండి!

Related News

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

కేవలం రూ. 6 లక్షలకే హైదరాబాద్‌లో ఇల్లు.. ప్రభుత్వం బంపరాఫర్!

Big Stories

Advertisement
×