E-Paper
Advertisement

Jagtial : చెరువుల్లో నాసిరకం చేప సీడ్.. గత ప్రభుత్వం మోసం చేసిందని గంగపుత్రుల ఆరోపణ..

Jagtial : చెరువుల్లో నాసిరకం చేప సీడ్.. గత ప్రభుత్వం మోసం చేసిందని గంగపుత్రుల ఆరోపణ..
Advertisement
Jagtial latest news

Jagtial latest news(Local news telangana):

నాసిరకం చేపలు వేసి రైతులను మోసం చేస్తున్న కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని గంగపుత్రులు ఆవేదన వ్యక్తం చేశారు. జగిత్యాల జిల్లాలోని అన్నపూర్ణ చౌరస్తా వద్ద గంగపుత్రులకు జీవనదారం అయిన చేప పిల్లల పంపిణి లో గత ప్రభుత్వం నాసిరకం చేపలు పంపిణి చేసింది.

గంగపుత్రుల నోట్లో మట్టి కొట్టారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏడాది క్రితం జగిత్యాల సమీపంలో గల ముప్పాలా చెరువు, తిమ్మాపూర్ చెరువు, రాజుల చెరువు లో రవ్వులు అనే ఫిష్ సీడ్ గత ప్రభుత్వం ఇస్తామని చెప్పింది. సిల్వర్ ఫిష్ అని ఎదో కొత్త రకం చేప సీడ్ ఇచ్చారని ఏడాది కాలంగా పెరగడం లేదని మత్స్యకారులు తెలిపారు.

Advertisement

రవ్వులు, బొచ్చేలు, బంగారు తీగ సీడ్ ఇస్తామని చెప్పి చివరికి సిల్వర్ ఫిష్ సీడ్ ఇచ్చారని గంగపుత్రులు అన్నారు. వీటిని వ్యాపారులు గాని, ప్రజలు గాని కొనడం లేదని తాము నష్టపోతున్నామని వాపోయారు. గతంలో సకాలంలో చేప పిల్లలు పోయాక తాము ఇబ్బదులు ఎదురుకుంటున్నామని అన్నారు.

కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని గంగపుత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చేప పిల్లల పంపిణితో తమ జీవితాలని మారుస్తామన్నా కేసీఆర్ ప్రభుత్వం తమను మోసం చేసిందని మత్స్యకారలు అన్నారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో తాము రోడ్డున పడే పరిస్థితి వచ్చిందన్ని గంగపుత్రులు వెల్లడించారు.

Advertisement

కొత్త ప్రభుత్వం గంగపుత్రుల పరిస్థితిని అర్థం చేసుకొని బాధ్యుడైనా కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని కొరారు. తమకు నాణ్యమైన చేపలు పంపిణి జరిగేలా చూడాలని గంగపుత్రులు అధికారులకు, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Related News

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ ఆరోగ్యం మాటేంటి? షాకింగ్ విషయాలు, బిగ్ టీవీతో డాక్టర్ రవిశంకర్

హైదరాబాద్‌ వాసులకు అదిరిపోయే వార్త.. ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తులు ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవే!

మీర్‌పేట్‌లో అర్ధరాత్రి దారుణం.. బర్త్‌డే వేడుకలకు పిలిచి రౌడీషీటర్ దారుణ హత్య

GHMC ఎన్నికలపై హైకోర్టు సంచలన తీర్పు.. నోటిఫికేషన్‌కు తాత్కాలిక బ్రేక్!

తెలంగాణలో కొత్త ఎయిర్‌పోర్టులపై కీలక ప్రకటన.. వరంగల్ ఎయిర్‌పోర్టు నిధులు, టెండర్లు ఆహ్వానంపై

హైదరాబాద్ సిటీలో వాహనదారులకు బిగ్ అలర్ట్.. రెండు రోజులు ట్రాఫిక్ ఆంక్షలు, ఆయా ప్రాంతాల్లో

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

Big Stories

Advertisement
×