BigTV English
Advertisement

Temperatures in Telangana: రాష్ట్రంలో దంచికొడుతున్న ఎండలు.. ఆల్‌టైం గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు!

Temperatures in Telangana: రాష్ట్రంలో దంచికొడుతున్న ఎండలు.. ఆల్‌టైం గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు!

Temperatures in Telangana: తెలంగాణలో సూరీడు సుక్కలు చూపిస్తున్నాడు. ఉదయం 9 దాటితే చాలు వేడి గాలులతో ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు. మండుతున్న ఎండల కారణంగా ప్రజలు అల్లాడిపోతున్నారు. మునుపెన్నడు లేని విధంగా ఈ ఏడాది ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏకంగా గరిష్ట ఉష్ణోగ్రతల రికార్డులను బద్దలుకొడుతున్నాయి.


ప్రస్తుతం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో 46 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదవుతుంది. వచ్చే రెండు రోజుల పాటు రాష్ట్రంలో 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ తరుణంలో ప్రజలకు వాతావరణ శాఖ కీలక విజ్ఞప్తి చేసింది. అవసరం ఉంటే తప్ప బయటకు అస్సలు రాకూడదని సూచించింది.

Also Read: TSRTC Good News : ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్.. వాటిపై ఛార్జీలుండవ్..


సూర్యపేట జిల్లాలోని మునగాలలో 46.7 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. మరోవైపు నల్గొండ జిల్లా కామారెడ్డిగూడెంలో 46.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. జయశంకర్ భూపాలపల్లిలోను ఎండలు మండిపోతున్నాయి. సింగరేణి ఏరియా అయినందున బొగ్గుగనులు, థర్మల్ కేంద్రాల కారణంగా వడగాలులు, వేడి తీవ్రత ఎక్కువగా నమోదవుతుందని వాతావరణ శాఖ తెలిపింది.

Tags

Related News

Revanth Reddy Birthday: అభిమాని బర్త్ డే గిఫ్ట్.. ట్యాంక్ బండ్ పై సీఎం రేవంత్ సైకత శిల్పం

Komatireddy Venkat Reddy: హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి 8 లైన్లకు విస్తరణ: మంత్రి కోమటిరెడ్డి

Hyderabad: శంషాబాద్‌‌లో విమానాల రాకపోకలు ఆలస్యం.. 200 మంది ప్రయాణికులు రాత్రంతా పడిగాపులు

Flying Squad Raids: కాంగ్రెస్ నేత ఇంట్లో భారీగా నగదు..? జూబ్లీ హిల్స్‌లో ఈసీ రైడ్స్

CM Revanth Reddy: సీఎం రేవంత్ పుట్టినరోజు.. PM నుండి CM వరకు శుభాకాంక్షలు

Jubilee Hills By Elections: ఫైనల్‌ స్టేజ్‌కు జూబ్లీహిల్స్‌ బైపోల్‌ క్యాంపెయినింగ్‌.. రేపు సాయంత్రానికి ప్రచారం క్లోజ్‌

Sridhar Babu: యూట పారిశ్రామికవేత్తలతో మంత్రి శ్రీధర్ బాబు భేటీ

Journalists Safety: జర్నలిస్టుల రక్షణకు తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు.. దాడులపై విచారణకు హై పవర్ కమిటీ ఏర్పాటు!

Big Stories

×