E-Paper
Advertisement

Minister Tummala: రైతులకు గుడ్ న్యూస్.. మూడో విడత రుణమాఫీ తేదీ వెల్లడించిన మంత్రి

Minister Tummala: రైతులకు గుడ్ న్యూస్.. మూడో విడత రుణమాఫీ తేదీ వెల్లడించిన మంత్రి

Minister Tummala: ఆగస్టు 15న మూడవ విడత రుణమాఫీ చేయనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. స్వాతంత్ర్య వేడుకల రోజు వైరాలో సీఎం రేవంత్ రెడ్డి రూ. 2 లక్షల వరకు రుణమాఫీ ప్రారంభిస్తారని వెల్లడించారు. ఖమ్మం జిల్లాకు చెందిన గోదావరి జలాల విడుదల కార్యక్రమానికి సంబంధించిన సభలోనే రుణమాఫీ ప్రారంభిస్తారని చెప్పారు. మూడవ విడతలో సుమారు. 6 వేల మంది రైతులకు దాదాపు 6 వేల కోట్ల రుణాలు మాఫీ కానున్నాయని అన్నారు.

Also Read:  ఎమ్మెల్యేలను తొక్కేస్తున్నారా? బీజేపీలో గ్రూపు వార్

సాంకేతిక కారణాల వల్ల రెండు విడతల్లో 30 వేల ఖాతాల్లో డబ్బులు జమ కాలేదని, పొరపాట్లన్నీ సరి చేసి అర్హులందరికీ రుణమాఫీ చేస్తామని స్పష్టం చేశారు. రుణమాఫీపై ఆరోపణలు, అనుమానాలు, అసత్య ప్రచారం చేయడం సరికాదని అన్నారు. రుణమాఫీపై రాజకీయ విమర్శలు దురదృష్టకరమని తెలిపారు. రైతాంగాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయ లబ్ది పొందలేరని తెలిపారు. ప్రక్రియ పూర్తి కాకముందే విమర్శలు చేయవద్దన్న ఆయన.. రుణమాఫీకి ప్రతిపక్షాలు అడ్డంకులు సృష్టించి రైతుల మనో భావాలను దెబ్బతీయవద్దని హితవు పలికారు.

Related News

ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక గ్రామసభల్లోనే.. క్లారిటీ ఇచ్చిన అధికారులు

భవన అనుమతుల సర్టిఫికెట్లకు మోక్షం ఎప్పుడో.. ఇంకా ఎదురుచూపులేనా..?

సీఎస్ అంశంపై మళ్లీ కేంద్రానికి లేఖ రాయనున్న సీఎం రేవంత్..?

అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం..!

Operation Khazana: నక్సలైట్ల బంగారం కోసం.. భద్రతా బలగాలు కూంబింగ్..!

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్ వ్యవహారం.. నోరు విప్పిన తెలంగాణ బీజేపీ.. రెండు పార్టీలు రియాక్షన్ ఎందుకు?-చీఫ్ రామచందర్ రావు

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

Big Stories

×