E-Paper
Advertisement

Cyber ​​scam: 32 మంది డాక్టర్లను బురిడీ కొట్టించిన సైబర్ కేటుగాళ్లు

Cyber ​​scam: 32 మంది డాక్టర్లను బురిడీ కొట్టించిన సైబర్ కేటుగాళ్లు
Advertisement

ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 32 మంది డాక్టర్లను బురిడీ కొట్టించారు సైబర్‌ కేటుగాళ్లు. డాక్టర్లను టార్గెట్‌ చేసి వంద కోట్లు కొల్లగొట్టారు. వరంగల్‌లో జరిగిన ఈ మోసం సంచలనం సృష్టిస్తోంది.

పెట్టుబడులతో భారీ లాభాలంటూ డాక్టర్లపై వల విసిరారు సైబర్‌ నేరగాళ్లు. MONARCH FIN యాప్ ద్వారా.. డబ్బులు పెట్టుబడి పెట్టాలని కోరారు కేటుగాళ్లు. సైబర్ వలలో చిక్కుకుని.. కోట్లకు కోట్లు సమర్పించుకున్నారు డాక్టర్లు. ఒక్కో డాక్టర్‌ నుంచి దాదాపు రూ.3 కోట్ల చొప్పున వసూలు చేశారు.
ఇప్పటి వరకూ 32 మంది డాక్టర్లు వలలో పడ్డట్లు పోలీసులు గుర్తించారు.

Advertisement

ఇటీవలే హైదరాబాద్‌లో రూ.14 కోట్లకు పైగా ఇలానే నష్టపోయారు డెంటల్ డాక్టర్‌. వరంగల్‌లో ఏకంగా 32 మంది డాక్టర్లు మోసపోవడం.. సంచలనం సృష్టిస్తోంది. పరువు పోతుందన్న భయంతో.. సైబర్ మోసంపై మాట్లాడడానికి వెనుకడుగు వేస్తున్నారు డాక్టర్లు.

Advertisement

 

Related News

జస్ట్.. రూ.3,000 లోపే 45 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ఐఫోన్ కంటే పవర్‌ఫుల్ టార్చ్‌తో Nokia 4G ఫోన్!

8,100mAh బ్యాటరీ, AI బటన్‌తో హానర్ నుంచి క్రేజీ ఫోన్.. ధరెంతో తెలిస్తే Buy Now నొక్కేస్తారు!

జియో, విఐ బెటర్ అంటున్న యూజర్లు.. ఎయిర్‌టెల్ 5G హాట్‌స్పాట్ బ్యాన్‌పై సోషల్ మీడియాలో ఆగ్రహం!

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

రెడ్‌మీ నోట్ 17కు రీబ్రాండెడ్‌గా Poco X8, M8 పవర్.. ఫీచర్లు, ధరల వివరాలు ఇవే!

ఇంటిని థియేటర్‌గా మార్చే బెస్ట్ బడ్జెట్ పోర్టబుల్ ప్రొజెక్టర్లు.. ధరలు కూడా బడ్జెట్‌లోనే!

Facebook వాడే ప్రతి ఒక్కరూ మార్చాల్సిన 5 సీక్రెట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇవే!

Big Stories

Advertisement
×