E-Paper
Advertisement

Cyber ​​scam: 32 మంది డాక్టర్లను బురిడీ కొట్టించిన సైబర్ కేటుగాళ్లు

Cyber ​​scam: 32 మంది డాక్టర్లను బురిడీ కొట్టించిన సైబర్ కేటుగాళ్లు

ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 32 మంది డాక్టర్లను బురిడీ కొట్టించారు సైబర్‌ కేటుగాళ్లు. డాక్టర్లను టార్గెట్‌ చేసి వంద కోట్లు కొల్లగొట్టారు. వరంగల్‌లో జరిగిన ఈ మోసం సంచలనం సృష్టిస్తోంది.

పెట్టుబడులతో భారీ లాభాలంటూ డాక్టర్లపై వల విసిరారు సైబర్‌ నేరగాళ్లు. MONARCH FIN యాప్ ద్వారా.. డబ్బులు పెట్టుబడి పెట్టాలని కోరారు కేటుగాళ్లు. సైబర్ వలలో చిక్కుకుని.. కోట్లకు కోట్లు సమర్పించుకున్నారు డాక్టర్లు. ఒక్కో డాక్టర్‌ నుంచి దాదాపు రూ.3 కోట్ల చొప్పున వసూలు చేశారు.
ఇప్పటి వరకూ 32 మంది డాక్టర్లు వలలో పడ్డట్లు పోలీసులు గుర్తించారు.

ఇటీవలే హైదరాబాద్‌లో రూ.14 కోట్లకు పైగా ఇలానే నష్టపోయారు డెంటల్ డాక్టర్‌. వరంగల్‌లో ఏకంగా 32 మంది డాక్టర్లు మోసపోవడం.. సంచలనం సృష్టిస్తోంది. పరువు పోతుందన్న భయంతో.. సైబర్ మోసంపై మాట్లాడడానికి వెనుకడుగు వేస్తున్నారు డాక్టర్లు.

 

Related News

టీచర్లు, ఆన్‌లైన్ ట్యూటర్ల పని సులువు చేసే టాప్-5 AI టూల్స్ ఇవే!

ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లను హ్యాకర్లు ఎలా దొంగిలిస్తున్నారో తెలుసా?

ఫ్లిప్‌కార్ట్ అదిరిపోయే ఆఫర్.. రూపాయి ఖర్చు లేకుండా ‘నెట్‌ఫ్లిక్స్’ ఉచితం!

50MP కెమెరా, 6,500mAh బ్యాటరీతో Motorola Edge 70 Pro+ లాంచ్.. ధర వింటే షాకే!

డిజైన్ అదిరింది.. 5x పెరిస్కోప్ కెమెరాతో Xiaomi 17T లాంచ్, సేల్స్ ఎప్పటి నుంచంటే?

Physical SIM vs eSIM: ఆండ్రాయిడ్ ఫోన్లలో ఏ సిమ్ బెస్ట్? ఏది వాడితే ఎక్కువ లాభం?

గంటల తరబడి హెడ్‌ఫోన్స్ పెట్టుకుంటున్నారా? ఈ 60/60 రూల్ తెలియకపోతే డేంజర్లో పడ్డట్టే!

అమెజాన్ బంపరాఫర్.. మోటో ఎడ్జ్ 50పై రూ.5 వేలకు పైగా తగ్గింపు.. ఫోన్ ప్రత్యేకతలు ఇవే!

Big Stories

×