BigTV English

Warangal : దొంగల దాడి గాయపడి.. మృత్యువుతో పోరాడి ఓడిన యువకుడు..

Warangal : దొంగల దాడి గాయపడి.. మృత్యువుతో పోరాడి ఓడిన యువకుడు..

Warangal : వరంగల్ బస్ స్టాండ్ సమీపంలో ఈ నెల 5న దుండగుల దాడిలో గాయపడ్డ రాకేష్ అనే యువకుడు చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతిచెందాడు. నగరంలోని కాశిబుగ్గ శాంతినగర్ కు చెందిన రాకేష్ అనే యువకుడిపై దుండగులు దాడి చేశారు. ఒంటిపై ఉన్న బంగారు గొలుసు, ఉంగరాలు, డబ్బును దోచుకున్నారు.


దుండగుల దాడిలో తీవ్ర గాయాలపాలైన రాకేష్ ను స్థానికులు గమనించి ఆస్పత్రిలో చేర్పించారు. తీవ్ర రక్తస్రావం కావడంతో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి రాకేష్ మృతి చెందాడు. దాడి దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. కాగా దాడికి పాల్పడ్డ నిందితులను మిల్స్ కాలనీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


Related News

Road Accident: పండగ వేళ విషాదం.. అక్కతో రాఖీ కట్టించకున్న కాసేపటికే.. అనంత లోకాలకు!

Bhadradri bus accident: భద్రాద్రి కొత్తగూడెం వద్ద ప్రమాదం.. బస్సులో 110 మంది ప్రయాణికులు.. ఏం జరిగిందంటే?

Bengaluru : ఆ వెబ్ సిరీస్ చూసి.. బాలుడి సూసైడ్..

Cyber scam: 80 ఏళ్ల వృద్ధుడికి హాయ్ చెప్పి.. 8 కోట్లు నొక్కేసిన కి’లేడి’.. పెద్ద మోసమే!

Shamli News: భర్త వద్దన్నాడు.. అయినా భార్య వినలేదు, చివరకు ఏం జరిగిందంటే

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

Big Stories

×