BigTV English

Warangal : దొంగల దాడి గాయపడి.. మృత్యువుతో పోరాడి ఓడిన యువకుడు..

Warangal : దొంగల దాడి గాయపడి.. మృత్యువుతో పోరాడి ఓడిన యువకుడు..

Warangal : వరంగల్ బస్ స్టాండ్ సమీపంలో ఈ నెల 5న దుండగుల దాడిలో గాయపడ్డ రాకేష్ అనే యువకుడు చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతిచెందాడు. నగరంలోని కాశిబుగ్గ శాంతినగర్ కు చెందిన రాకేష్ అనే యువకుడిపై దుండగులు దాడి చేశారు. ఒంటిపై ఉన్న బంగారు గొలుసు, ఉంగరాలు, డబ్బును దోచుకున్నారు.


దుండగుల దాడిలో తీవ్ర గాయాలపాలైన రాకేష్ ను స్థానికులు గమనించి ఆస్పత్రిలో చేర్పించారు. తీవ్ర రక్తస్రావం కావడంతో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి రాకేష్ మృతి చెందాడు. దాడి దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. కాగా దాడికి పాల్పడ్డ నిందితులను మిల్స్ కాలనీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


Related News

Dating App Cheating: డేటింగ్ పేరుతో ఇద్దరు యువకులు చాటింగ్.. కట్ చేస్తే ఓయోకు వెళ్లి

Guntur Incident: ఘోర రోడ్డు ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొన్న కారు.. స్పాట్‌లోనే డాక్టర్ ఫ్యామిలీ..

YSRCP Activist Death: అనంతపురంలో వైసీపీ కార్యకర్త దారుణ హత్య

Nizamabad Bus Accident: లారీని ఢీకొట్టి డివైడర్ పైకి దూసుకెళ్లిన బస్సు.. స్పాట్ లోనే 22 మంది

Delhi News: పట్టపగలు దోపిడీ.. కోటి ఆభరణాలు చోరీ, ఢిల్లీలో దొంగల బీభత్సం

Hyderabad News: ప్రేమ పేరుతో బయటకు.. ఆపై లొంగ దీసుకున్నారు, హైదరాబాద్‌లో దారుణం

Kondapur News: హైదరాబాద్‌లో దారుణం.. బౌన్సర్లను చితికబాదిన కస్టమర్లు.. వీడియో వైరల్

Cyber Crime: సైబర్ నేరగాళ్ల కొత్త రకం మోసం.. పహల్గాం ఘటనను వాడుకుంటూ

Big Stories

×