E-Paper
Advertisement

Warangal : దొంగల దాడి గాయపడి.. మృత్యువుతో పోరాడి ఓడిన యువకుడు..

Warangal : దొంగల దాడి గాయపడి.. మృత్యువుతో పోరాడి ఓడిన యువకుడు..

Warangal : వరంగల్ బస్ స్టాండ్ సమీపంలో ఈ నెల 5న దుండగుల దాడిలో గాయపడ్డ రాకేష్ అనే యువకుడు చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతిచెందాడు. నగరంలోని కాశిబుగ్గ శాంతినగర్ కు చెందిన రాకేష్ అనే యువకుడిపై దుండగులు దాడి చేశారు. ఒంటిపై ఉన్న బంగారు గొలుసు, ఉంగరాలు, డబ్బును దోచుకున్నారు.

దుండగుల దాడిలో తీవ్ర గాయాలపాలైన రాకేష్ ను స్థానికులు గమనించి ఆస్పత్రిలో చేర్పించారు. తీవ్ర రక్తస్రావం కావడంతో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి రాకేష్ మృతి చెందాడు. దాడి దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. కాగా దాడికి పాల్పడ్డ నిందితులను మిల్స్ కాలనీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Related News

అరుణాచలం గిరిప్రదక్షిణ దారిలో ఘోరం..ఇద్దరు యువతులపై గ్యాంగ్‌రే*ప్

గంజాయి డాన్‌గా మారిన సస్పెండెడ్ కానిస్టేబుల్.. రూ.79 లక్షల డ్రగ్స్ సీజ్!

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

విశాఖలో ఘరానా మోసం.. క్రిప్టో కరెన్సీ పేరిట రూ.10 కోట్లు వసూలు!

దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై ఘోరం.. యువతి ఆత్మహత్య!

‘కిల్లర్’ మూవీ సెట్లో విషాదం.. గ్యాస్ సిలిండర్ పేలి టెక్నీషియన్ మృతి

Big Stories

×