BigTV English
Advertisement

Warangal : దొంగల దాడి గాయపడి.. మృత్యువుతో పోరాడి ఓడిన యువకుడు..

Warangal : దొంగల దాడి గాయపడి.. మృత్యువుతో పోరాడి ఓడిన యువకుడు..

Warangal : వరంగల్ బస్ స్టాండ్ సమీపంలో ఈ నెల 5న దుండగుల దాడిలో గాయపడ్డ రాకేష్ అనే యువకుడు చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతిచెందాడు. నగరంలోని కాశిబుగ్గ శాంతినగర్ కు చెందిన రాకేష్ అనే యువకుడిపై దుండగులు దాడి చేశారు. ఒంటిపై ఉన్న బంగారు గొలుసు, ఉంగరాలు, డబ్బును దోచుకున్నారు.


దుండగుల దాడిలో తీవ్ర గాయాలపాలైన రాకేష్ ను స్థానికులు గమనించి ఆస్పత్రిలో చేర్పించారు. తీవ్ర రక్తస్రావం కావడంతో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి రాకేష్ మృతి చెందాడు. దాడి దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. కాగా దాడికి పాల్పడ్డ నిందితులను మిల్స్ కాలనీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


Related News

Kadapa: చనిపోయిందా? చంపేశారా? కడప శ్రీ చైతన్య స్కూల్ స్టూడెంట్ అనుమానాస్పద మృతి

Pune Crime: భార్యను చంపి ఇనుప డబ్బాలో వేసి కాల్చి.. ఆమె ఫోన్ నుంచి ఐ లవ్ యూ మేసెజ్, ఆ తర్వాత నటన మొదలు

Bus Incident: బస్సు నడుపుతుండగా డ్రైవర్‌కు హార్ట్ ఎటాక్.. తర్వాత ఏం జరిగిందంటే..

Roof Collapse: ఇంటి పైకప్పు కూలిపోయి.. ఐదుగురి మృతి

Bhimavaram Crime: మా అమ్మ, తమ్ముడిని చంపేశా.. పోలీసులకు ఫోన్ చేసి, భీమవరంలో ఘోరం

Fire Accident: వస్త్ర దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం.. రూ. 80 లక్షల ఆస్తి నష్టం

Tamilnadu Crime: ఫోటోలు చూసి షాకైన భర్త.. మరో మహిళతో భార్య రొమాన్స్, చిన్నారిని చంపేసి

Ameenpur: అమీన్‌పూర్‌లో దారుణం.. భార్యను బ్యాట్‌తో కొట్టి కిరాతకంగా చంపిన భర్త..

Big Stories

×