BigTV English

Mancherial : పంట మేసిన ఎద్దు.. పోలీస్ స్టేషన్ లో పంచాయితీ..

Mancherial :  పంట మేసిన ఎద్దు.. పోలీస్ స్టేషన్ లో పంచాయితీ..
local news telangana

Mancherial News(Local news telangana) :

మంచిర్యాల జిల్లాలో ఎద్దు పంచాయితీ పోలీస్ స్టేషన్ కు చేరింది. చెన్నూర్ పట్టణంలోని ఎమ్మెల్యే కాలనీలోని అట్టెం మధు అనే వ్యక్తి ఎద్దు కత్తరసాల గ్రామంలోని పంట మేసింది. ఆ పొలంగల రైతు సర్ధార్ ఎద్దుని నిర్భందించాడు.


ఎద్దును సర్ధార్ నిర్బందించడాన్ని మధు ఆగ్రహం వ్యక్తం చేశాడు. తన ఎద్దును నిర్భందించారని మధు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. దీంతో సర్ధార్ ఆ ఎద్దును పోలీసులకు అప్పగించాడు. ఎద్దును బంధించిన రైతుపై చర్యలు తీసుకోవాలని ‌మధు డిమాండ్ చేశాడు. ఇలా ఎద్దు పంచాయితీ పోలీస్ స్టేషన్ కు చేరింది.


Related News

Rakhi Festival: తమ్ముడికి రాఖీ కట్టేందుకు సాహసం చేసిన అక్క.. 20 అడుగుల ఎత్తున్న రైల్వే బ్రిడ్జి గోడపై నుంచి..?

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Big Stories

×