BigTV English
Advertisement

Mancherial : పంట మేసిన ఎద్దు.. పోలీస్ స్టేషన్ లో పంచాయితీ..

Mancherial :  పంట మేసిన ఎద్దు.. పోలీస్ స్టేషన్ లో పంచాయితీ..
local news telangana

Mancherial News(Local news telangana) :

మంచిర్యాల జిల్లాలో ఎద్దు పంచాయితీ పోలీస్ స్టేషన్ కు చేరింది. చెన్నూర్ పట్టణంలోని ఎమ్మెల్యే కాలనీలోని అట్టెం మధు అనే వ్యక్తి ఎద్దు కత్తరసాల గ్రామంలోని పంట మేసింది. ఆ పొలంగల రైతు సర్ధార్ ఎద్దుని నిర్భందించాడు.


ఎద్దును సర్ధార్ నిర్బందించడాన్ని మధు ఆగ్రహం వ్యక్తం చేశాడు. తన ఎద్దును నిర్భందించారని మధు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. దీంతో సర్ధార్ ఆ ఎద్దును పోలీసులకు అప్పగించాడు. ఎద్దును బంధించిన రైతుపై చర్యలు తీసుకోవాలని ‌మధు డిమాండ్ చేశాడు. ఇలా ఎద్దు పంచాయితీ పోలీస్ స్టేషన్ కు చేరింది.


Related News

Top 20 News @ 7 PM: ఆర్టీసీ బస్సు బ్రేకులు ఫెయిల్.. త్రిషా ఇంటికి బాంబు బెదిరింపు.. నేటి టాప్ 20 న్యూస్ ఇవే!

Jubilee Hills Byelection: రేపే పోలింగ్.. తనకు అండగా నిలబడాలని సునీత విజ్ఞప్తి!

Karimnagar News: పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. 25 మంది బాలికలకు అస్వస్థత

Top 20 News @ 6 PM: అందెశ్రీ ఇక లేరు.. తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు.. నేటి టాప్ 20 న్యూస్ ఇవే!

Jubilee Hills Byelection: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సర్వం సిద్ధం.. పోలింగ్‌పై డ్రోన్‌లతో నిఘా: సీఈఓ సుదర్శన్ రెడ్డి

Indira Mahila Shakti Sarees: మహిళలకు శుభవార్త.. చీరల పంపిణీకి సిద్ధమవుతున్న తెలంగాణ ప్రభుత్వం

Hyderabad: హైదరాబాద్‌లో టెర్రరిస్ట్ అరెస్ట్.. ఆముదం గింజలతో భారీ కుట్ర!

Karimnagar: కరీంనగర్ కలెక్టరేట్‌లో కుటుంబం ఆత్మహత్యాయత్నం.. అడ్డుకున్న పోలీసులు

Big Stories

×