BigTV English

Mancherial : పంట మేసిన ఎద్దు.. పోలీస్ స్టేషన్ లో పంచాయితీ..

Mancherial :  పంట మేసిన ఎద్దు.. పోలీస్ స్టేషన్ లో పంచాయితీ..
local news telangana

Mancherial News(Local news telangana) :

మంచిర్యాల జిల్లాలో ఎద్దు పంచాయితీ పోలీస్ స్టేషన్ కు చేరింది. చెన్నూర్ పట్టణంలోని ఎమ్మెల్యే కాలనీలోని అట్టెం మధు అనే వ్యక్తి ఎద్దు కత్తరసాల గ్రామంలోని పంట మేసింది. ఆ పొలంగల రైతు సర్ధార్ ఎద్దుని నిర్భందించాడు.


ఎద్దును సర్ధార్ నిర్బందించడాన్ని మధు ఆగ్రహం వ్యక్తం చేశాడు. తన ఎద్దును నిర్భందించారని మధు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. దీంతో సర్ధార్ ఆ ఎద్దును పోలీసులకు అప్పగించాడు. ఎద్దును బంధించిన రైతుపై చర్యలు తీసుకోవాలని ‌మధు డిమాండ్ చేశాడు. ఇలా ఎద్దు పంచాయితీ పోలీస్ స్టేషన్ కు చేరింది.


Related News

Weather News: నాలుగు రోజులు భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు హెచ్చరిక.. పిడుగులు పడే ఛాన్స్

Ganja Seized: గచ్చిబౌలిలో భారీగా గంజాయి పట్టివేత.. ఇద్దరు అరెస్ట్

CM Revanth Reddy: భారీ వర్షాలున్నాయి.. అప్రమత్తంగా ఉండాలి.. సీఎం రేవంత్రెడ్డి ఆదేశం

Hydra Commissioner: మంత్రి కొండా సురేఖతో.. హైడ్రా కమిషనర్ రంగనాథ్ భేటీ..

Telangana New Liquor Shop: తెలంగాణలో కొత్త మద్యం షాపుల నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే!

Srushti Hospital: సృష్టి ఫెర్టిలిటీ వ్యవహారంలోకి ఈడీ ఎంట్రీ

IAS Smita Subraval: చర్యలు తీసుకోవద్దు!! హైకోర్టులో స్మితా సబర్వాల్‌కు ఊరట

CBI ON Kaleshwaram: రంగంలోకి దిగిన సీబీఐ.. కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రాథమిక విచారణ

Big Stories

×