E-Paper
Advertisement
Most Visited States: 2024-25లో ఎక్కువ మంది సందర్శించిన రాష్ట్రాలు ఇవే, ఫస్ట్ ర్యాంక్  దేనికి దక్కిందంటే?
Tatkal OTP: అమల్లోకి కొత్త రూల్, తత్కాల్ బుకింగ్ కు ఇక ఓటీపీ చెప్పాల్సిందే!
IRCTC Rail Connect  Down: IRCTC సైట్ డౌన్, నాలుగు రోజులుగా నిలిచిపోయిన టికెట్ బుకింగ్!
Trains Cancelled: గరీబ్ రథ్‌ తోపాటు ఈ రైళ్లు రద్దు.. ఇప్పుడే చెక్ చేసుకోండి!
Cyclone Ditwah Effect: దిత్వా తుఫాన్ ఎఫెక్ట్.. పలు రైళ్లు రద్దు, విమానాలు ఆలస్యం!
Vaikunta Dwara Darshan: వైకుంఠ ద్వార దర్శనానికి పోటెత్తిన రిజిస్ట్రేషన్లు.. వామ్మో తొలి రోజే అన్ని లక్షలా!
Hyderabad Metro: మెట్రో ప్రయాణీకులకు గుడ్‌ న్యూస్, ఇక లగేజీ అక్కడే పెట్టేసుకోవచ్చు!
Indian Railways: ఇకపై నాన్ ఏసీ ప్రయాణీకులకూ బెడ్ రోల్స్.. ఎప్పటి నుంచి అంటే?

Indian Railways: ఇకపై నాన్ ఏసీ ప్రయాణీకులకూ బెడ్ రోల్స్.. ఎప్పటి నుంచి అంటే?

ప్రయాణీకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు భారతీయ రైల్వే ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. అందులో భాగంగానే నాన్ ఏసీ స్లీపర్ కోచ్‌లలో ప్రయాణించే ప్యాసింజర్లకు  బెడ్‌ షీట్లు, దిండ్లు అందించనున్నట్లు తెలిపింది. వీటిని ఉపయోగించే ప్రయాణీకులకు కొంత ఛార్జ్ చేయనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఏసీ ప్రయాణీకులకు మాత్రమే బెడ్ రోల్స్ అందిస్తున్నారు. ఇప్పుడు రైల్వే తీసుకున్న తాజాగా నిర్ణయంతో పెద్ద సంఖ్యలో నాన్ ఏసీ ప్రయాణికులకు ప్రయోజనం కలగనుంది. ముఖ్యంగా వర్షాకాలం, శీతాకాలంలో స్లీపర్ ప్రయాణీకులు ఈ […]

Airbus A320 Recall:  ఎయిర్‌ బస్ A320 విమానాల రీకాల్..  కారణం ఏంటంటే?
Temples In India: పెళ్లి కావట్లేదని బాధపడుతున్నారా? ఈ ఆలయాలకు వెళ్లే మూడు ముళ్లు పడిపోతాయ్ అంతే!
Train Coaches: రైలు కోచ్ లకు బ్లూ, రెడ్, గ్రీన్, బ్రౌన్ కలర్స్.. ఒక్కో రంగు వెనుకున్న అర్థం ఏంటో తెలుసా?
SC On Indian Railways: టికెట్ ఇన్సూరెన్స్ లో వివక్ష ఎలా? రైల్వేకు సుప్రీం కీలక ప్రశ్న!
DNA Paternity Tests: పెళ్లి ఒకరితో.. ‘సంతానం’ మరొకరితో.. ఉగాండాలో కూలుతోన్న వందలాది కాపురాలు!
Hitech City Railway Station: గుడ్ న్యూస్.. హైటెక్ సిటీ, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ల పనులపై కిషన్ రెడ్డి కీలక ప్రకటన!

Hitech City Railway Station: గుడ్ న్యూస్.. హైటెక్ సిటీ, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ల పనులపై కిషన్ రెడ్డి కీలక ప్రకటన!

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునర్నిర్మాణ పనులు శరవేగంగా కొనసగుతున్నాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. వచ్చే ఏడాది లోగా పనులు పూర్తవుతాయని వెల్లడించారు. హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. స్టేషన్ అంతటా కలియ తిరుగుతూ పనులను గమనించారు.  ఈ సందర్భంగా స్టేషన్ లో జరుగుతున్న పనుల పురోభివృద్ధి గురించి రైల్వే అధికారులు ఆయనకు వివరించారు. ఎంతో మంది ఉద్యోగులకు మేలు హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ పూర్తయితే ఎంతోమంది […]

Big Stories

×