E-Paper
Advertisement

Shalibanda: శాలిబండ బ్లాస్ట్ ఎలా జరిగిందంటే.. సీఐ సంచలన నిజాలు

Shalibanda: శాలిబండ బ్లాస్ట్ ఎలా జరిగిందంటే.. సీఐ సంచలన నిజాలు

Shalibanda:  హైదరాబాద్‌లోని శాలిబండ బ్లాస్టింగ్ కేసు విచారణ యూటర్న్ తీసుకుంది. గోమతి ఎలక్ట్రానిక్స్ పేలుడుపై పోలీసుల విచారణ.. కొత్త కోణంలో ప్రారంభమైంది. నిన్న బ్లాస్టింగ్‌ సీసీ ఫుటేజ్‌ను.. BIG TV ఎక్స్‌క్లూజివ్‌గా బయటపట్టింది. దాంతో కేవలం ఏసీలు, ఫ్రిడ్జ్ లే అయితే.. ఇంత పేలుడు జరిగే అవకాశం ఉందా అని స్థానికులు ప్రశ్నించిన వీడియోలను బిగ్‌టీవీ ప్రసారం చేసింది. దీంతో ఈ కేసును అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

గోమతిలో 12 సీసీ కెమెరాలు ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. దీంతో సీసీ కెమెరా డిజిటల్ వీడియో రికార్డర్‌ కోసం వెతుకుతున్నారు. బ్లాస్ట్‌లో షాపు యజమాని శివకుమార్ బన్సాల్ మృతిచెందారు. దీంతో డివిఆర్‌ కోసం శివకుమార్ భార్యను విచారిస్తున్నారు పోలీసులు.

DVR దొరికితే.. ప్రమాదం ఎలా జరిగిందో తెలుస్తుందన్నారు మొఘల్‌పుర సీఐ శ్రీనివాస్‌. మంటల్లో కాలిపోయిన వస్తువులను.. ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపామని.. వాటి నివేదిక వస్తే.. మరిన్ని వివరాలు తెలుస్తాయంటున్నారు.

Related News

12 ఏళ్ల తర్వాత.. ప్రధాని మోదీతో తమిళనాడు సీఎం విజయ్ ‘క్రేజీ’ భేటీ!

Kakinada Explosion: వేటపాలెం పేలుడు ఘటనలో గుండె పగిలే.. లైవ్ విజువల్స్!

Adulterated Milk: కల్తీ పాలకు కారణం అదేనా? విజయ్ డైరీ చైర్మన్ చలసాని సంచలన వ్యాఖ్యలు!

Isha Foundation: ఇషా ఫౌండేషన్ లో మహా శివునికి దివ్య దర్శనం.. ఈ వీడియో చూస్తే గూస్ బంప్స్ పక్క

Raghavender Reddy: ఊరికి కరెంట్, రోడ్లు, 60 ఇల్లులు ఇచ్చారు..! సార్ ఎంత మంచివారంటే.. గ్రామస్తులు ఎమోషనల్

Raghavender Reddy: బిగ్ టీవీ చైర్మన్ తండ్రి మృతిపై ప్రముఖుల దిగ్భ్రాంతి

Errabelli Dayakar: వెన్నం కుటుంబానికి తీరని లోటు.. రాఘవేందర్ రెడ్డి మృతికి ఎర్రబెల్లి సంతాపం

CM Revanth: వెన్నం రాఘవేంద్ర రెడ్డి కన్నుమూత.. నివాళులర్పించిన ముఖ్యమంత్రి

Big Stories

×