E-Paper
Advertisement

Shalibanda: శాలిబండ బ్లాస్ట్ ఎలా జరిగిందంటే.. సీఐ సంచలన నిజాలు

Shalibanda: శాలిబండ బ్లాస్ట్ ఎలా జరిగిందంటే.. సీఐ సంచలన నిజాలు
Advertisement

Shalibanda:  హైదరాబాద్‌లోని శాలిబండ బ్లాస్టింగ్ కేసు విచారణ యూటర్న్ తీసుకుంది. గోమతి ఎలక్ట్రానిక్స్ పేలుడుపై పోలీసుల విచారణ.. కొత్త కోణంలో ప్రారంభమైంది. నిన్న బ్లాస్టింగ్‌ సీసీ ఫుటేజ్‌ను.. BIG TV ఎక్స్‌క్లూజివ్‌గా బయటపట్టింది. దాంతో కేవలం ఏసీలు, ఫ్రిడ్జ్ లే అయితే.. ఇంత పేలుడు జరిగే అవకాశం ఉందా అని స్థానికులు ప్రశ్నించిన వీడియోలను బిగ్‌టీవీ ప్రసారం చేసింది. దీంతో ఈ కేసును అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

గోమతిలో 12 సీసీ కెమెరాలు ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. దీంతో సీసీ కెమెరా డిజిటల్ వీడియో రికార్డర్‌ కోసం వెతుకుతున్నారు. బ్లాస్ట్‌లో షాపు యజమాని శివకుమార్ బన్సాల్ మృతిచెందారు. దీంతో డివిఆర్‌ కోసం శివకుమార్ భార్యను విచారిస్తున్నారు పోలీసులు.

Advertisement

DVR దొరికితే.. ప్రమాదం ఎలా జరిగిందో తెలుస్తుందన్నారు మొఘల్‌పుర సీఐ శ్రీనివాస్‌. మంటల్లో కాలిపోయిన వస్తువులను.. ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపామని.. వాటి నివేదిక వస్తే.. మరిన్ని వివరాలు తెలుస్తాయంటున్నారు.

Related News

లోకల్ వార్‌పై నాదెండ్ల సంచలన వ్యాఖ్యలు.. కూటమికి ‘స్థానిక’ షాక్ ఇచ్చిన జనసేన!

సెల్ఫీ ఆరాటం.. బారికేడ్లు బద్దలు.. భీమవరంలో జగన్‌కు తప్పిన పెద్ద ప్రమాదం!

జనతా పార్టీ నుండి వైసీపీ వరకు.. ముద్రగడ రియల్ స్టోరీ!

అన్నం తినేవాడెవడైనా అలా మాట్లాడతాడా? హరీష్‌రావుపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్!

కౌరవ వంశాన్ని పాతాళానికి తొక్కుతాం.. కేసీఆర్ ఫ్యామిలీపై సీఎం రేవంత్ ఫైర్!

సినిమా సీన్‌ని తలపించేలా నవవధువు కిడ్నాప్.. వీడియో వైరల్!

కొడుకుతో అలా, కూతురితో ఇలా.. వైఎస్సార్ జయంతిలో విజయమ్మ రియాక్షన్..!

వయనాడ్‌లో కొండచరియల బీభత్సం.. సీసీటీవీ దృశ్యాలు!

Big Stories

Advertisement
×