E-Paper
Advertisement

ప్రభుత్వ బడులపై భారీ ఫోకస్.. ఒక్కో స్టూడెంట్‌పై రూ.1.08 లక్షలు!

ప్రభుత్వ బడులపై భారీ ఫోకస్.. ఒక్కో స్టూడెంట్‌పై రూ.1.08 లక్షలు!
Advertisement

Government Schools: ఈ దేశంలో కోట్లాది మందికి అక్షరం నేర్పింది. కలలకు ప్రాణం పోసింది ప్రభుత్వ బడులే. కీలక శాఖల్లోని సీనియర్‌ ఆఫీసర్లలో చాలా మంది ప్రభుత్వ బడి ఒడిలోనే అక్షరాలు దిద్దారు. కార్పొరేట్‌ చదువులొచ్చి ప్రభుత్వ బడులు కళ తప్పుతున్న వేళ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పాఠశాలలకు ప్రాణం పోసే ప్రయత్నం చేస్తోంది. ప్రభుత్వం చేసిన కృష్టికి ప్రభుత్వ బడుల్లో పెరిగిన అడ్మిషన్లే సాక్ష్యమంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఒక్కో విద్యార్థిపై ప్రభుత్వం లక్షా 8వేల రూపాయలు ఖర్చు చేస్తుందన్నారు. అయితే అడ్మిషన్లు పెరిగినందుకు రాజీనామా చేయాలా? అని సీఎం రేవంత్ రెడ్డి వేసిన ప్రశ్న పొలిటికల్ సర్కిల్స్‌లో బిగ్ డిబేట్ పాయింట్‌గా మారింది.

Advertisement

Also Read: తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పోరు.. ఎవరి వ్యూహం ఫలిస్తుంది?  

Related News

హర్మూజ్ జలసంధి వద్ద ఏం జరుగుతోంది.. కళ్లకు కట్టినట్లు ‘బిగ్ టీవీ’ విజువల్ ప్రజెంటేషన్!

తగ్గేదేలే అంటున్న సీఎం.. రద్దు చేయాల్సిందేనంటున్న ప్రతిపక్షాలు.. హైడ్రా రగడలో గెలుపెవరిది?

పేపర్ లీక్.. ఉద్యోగాలు సేల్? డీఎస్సీ మంటల్లో ఏపీ రాజకీయం!

స్కూల్ బాలికల కన్నీటి గాథ.. బిగ్ టీవీ కథనంతో అధికారుల యాక్షన్

రెండు కాళ్లు లేవు సార్.. మోటార్ సైకిల్ ఇప్పించండి!

ల్యాగ్ లేదు.. డ్రామా లేదు.. తెలుగు రాష్ట్రాల్లో నేటి 50 స్పీడ్ న్యూస్ అప్‌డేట్స్ ఇవే!

జోగి రమేష్ కోడలి సంచలన ఫిర్యాదు.. బయటపడ్డ షాకింగ్ నిజాలు!

Big Stories

Advertisement
×