PM Modi: ఢిల్లీలో జరిగిన పేలుడులో గాయపడిన వారిని LNJP ఆసుపత్రికి వెళ్లి కలిశారు మోడీ. అందరూ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు ట్వీట్ చేశారు. కుట్ర వెనుక ఉన్న వారిని న్యాయం ముందు నిలబెట్టాలంటూ తన ట్వీట్ లో తెలియ చేశారు ప్రధాని మోడీ. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తోంది ఎన్ఐఏ. ఇక సీసీ ఫుటేజీ ఆధారంగా విస్తృత దర్యాప్తు చేస్తోంది ఢిల్లీ పోలీస్ విభాగం. దర్యాప్తు సంస్థల నివేదిక ఆధారంగా తగిన నిర్ణయం తీస్కోనుంది మోడీ సర్కార్.