E-Paper
Advertisement

PM Modi: అంతు చూస్తాం.. ఎవడిని వదిలిపెట్టం.. ఢీల్లీ పేలుడు బాధితులతో మోదీ..

PM Modi: అంతు చూస్తాం.. ఎవడిని వదిలిపెట్టం.. ఢీల్లీ పేలుడు బాధితులతో మోదీ..
Advertisement

PM Modi:  ఢిల్లీలో జరిగిన పేలుడులో గాయపడిన వారిని LNJP ఆసుపత్రికి వెళ్లి కలిశారు మోడీ. అందరూ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు ట్వీట్ చేశారు. కుట్ర వెనుక ఉన్న వారిని న్యాయం ముందు నిలబెట్టాలంటూ తన ట్వీట్ లో తెలియ చేశారు ప్రధాని మోడీ. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తోంది ఎన్ఐఏ. ఇక సీసీ ఫుటేజీ ఆధారంగా విస్తృత దర్యాప్తు చేస్తోంది ఢిల్లీ పోలీస్ విభాగం. దర్యాప్తు సంస్థల నివేదిక ఆధారంగా తగిన నిర్ణయం తీస్కోనుంది మోడీ సర్కార్.

Advertisement

 

Related News

లోకల్ వార్‌పై నాదెండ్ల సంచలన వ్యాఖ్యలు.. కూటమికి ‘స్థానిక’ షాక్ ఇచ్చిన జనసేన!

సెల్ఫీ ఆరాటం.. బారికేడ్లు బద్దలు.. భీమవరంలో జగన్‌కు తప్పిన పెద్ద ప్రమాదం!

జనతా పార్టీ నుండి వైసీపీ వరకు.. ముద్రగడ రియల్ స్టోరీ!

అన్నం తినేవాడెవడైనా అలా మాట్లాడతాడా? హరీష్‌రావుపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్!

కౌరవ వంశాన్ని పాతాళానికి తొక్కుతాం.. కేసీఆర్ ఫ్యామిలీపై సీఎం రేవంత్ ఫైర్!

సినిమా సీన్‌ని తలపించేలా నవవధువు కిడ్నాప్.. వీడియో వైరల్!

కొడుకుతో అలా, కూతురితో ఇలా.. వైఎస్సార్ జయంతిలో విజయమ్మ రియాక్షన్..!

వయనాడ్‌లో కొండచరియల బీభత్సం.. సీసీటీవీ దృశ్యాలు!

Big Stories

Advertisement
×