E-Paper
Advertisement

Fake Liquor Case: తమిళనాడు నుంచి కూలీలను తెచ్చి.. మరో చీప్ లిక్కర్ యూనిట్ గుట్టురట్టు

Fake Liquor Case: తమిళనాడు నుంచి కూలీలను తెచ్చి.. మరో చీప్ లిక్కర్ యూనిట్ గుట్టురట్టు
Advertisement

లిక్కర్ గోడౌన్ డాబా పేరుతో అనుమతులు తీసుకొని ఆ తర్వాత.. లిక్కర్ తయారీ యూనిట్ ఏర్పాటు చేసి అత్యంత చీప్ లిక్కర్ తయారుచేసి ప్రజల ప్రాణాలతో ఆట్లాడుతున్నారు. గత 6నెలలుగా అద్దేపల్లి జనార్దన్‌రావు ఏకంగా తమిళనాడు నుంచి కూలీలు తీసుకొచ్చి వారితో నకిలీ మద్యాన్ని తయారు చేయించి లిక్కర్ అమ్మకాలు సాగించాడు. అందుకోసం స్థానికంగా ఉన్న టిడిపి ఇంచార్జ్‌ జయచంద్రారెడ్డితో ఉన్న సంబంధాలను అనువుగా మార్చుకున్నాడు అద్దేపల్లి జనార్దన్ రావు.

Advertisement

Related News

కొండాపై వేటుతో.. అసమ్మతికి చెక్ పడినట్లేనా?

ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల ట్యాక్సులు కట్టరా? వారి నెల జీతం ఎంత?

పోలవరం నీళ్లు ఎవరికి? డేటా సెంటర్‌కా.. సాగు అవసరాలకా?

మంత్రి పదవి పాయే.. కొండా నెక్ట్స్ ఎటు?

హిట్ అండ్ రన్.. బడాబాబులకు చట్టం వేరేనా?

ఆక్వా రైతులకు మేత షాక్

కూలుతున్న మంచు కొండలు.. డేంజర్‌‌లో నేపాల్

కర్నూలులో కదులుతున్న డీఎస్సీ డొంక

Big Stories

Advertisement
×