E-Paper
Advertisement

Fake Liquor Case: తమిళనాడు నుంచి కూలీలను తెచ్చి.. మరో చీప్ లిక్కర్ యూనిట్ గుట్టురట్టు

Fake Liquor Case: తమిళనాడు నుంచి కూలీలను తెచ్చి.. మరో చీప్ లిక్కర్ యూనిట్ గుట్టురట్టు
Advertisement

లిక్కర్ గోడౌన్ డాబా పేరుతో అనుమతులు తీసుకొని ఆ తర్వాత.. లిక్కర్ తయారీ యూనిట్ ఏర్పాటు చేసి అత్యంత చీప్ లిక్కర్ తయారుచేసి ప్రజల ప్రాణాలతో ఆట్లాడుతున్నారు. గత 6నెలలుగా అద్దేపల్లి జనార్దన్‌రావు ఏకంగా తమిళనాడు నుంచి కూలీలు తీసుకొచ్చి వారితో నకిలీ మద్యాన్ని తయారు చేయించి లిక్కర్ అమ్మకాలు సాగించాడు. అందుకోసం స్థానికంగా ఉన్న టిడిపి ఇంచార్జ్‌ జయచంద్రారెడ్డితో ఉన్న సంబంధాలను అనువుగా మార్చుకున్నాడు అద్దేపల్లి జనార్దన్ రావు.

Advertisement

Related News

లోకల్ వార్‌పై నాదెండ్ల సంచలన వ్యాఖ్యలు.. కూటమికి ‘స్థానిక’ షాక్ ఇచ్చిన జనసేన!

సెల్ఫీ ఆరాటం.. బారికేడ్లు బద్దలు.. భీమవరంలో జగన్‌కు తప్పిన పెద్ద ప్రమాదం!

జనతా పార్టీ నుండి వైసీపీ వరకు.. ముద్రగడ రియల్ స్టోరీ!

అన్నం తినేవాడెవడైనా అలా మాట్లాడతాడా? హరీష్‌రావుపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్!

కౌరవ వంశాన్ని పాతాళానికి తొక్కుతాం.. కేసీఆర్ ఫ్యామిలీపై సీఎం రేవంత్ ఫైర్!

సినిమా సీన్‌ని తలపించేలా నవవధువు కిడ్నాప్.. వీడియో వైరల్!

కొడుకుతో అలా, కూతురితో ఇలా.. వైఎస్సార్ జయంతిలో విజయమ్మ రియాక్షన్..!

వయనాడ్‌లో కొండచరియల బీభత్సం.. సీసీటీవీ దృశ్యాలు!

Big Stories

Advertisement
×