BigTV English

Road Incident: జోగులాంబ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. పెళ్లి వాహనం బోల్తా

Road Incident: జోగులాంబ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. పెళ్లి వాహనం బోల్తా


Gadwal: జోగులాంబ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉండవెల్లి మండలం ఇటిక్వాలపాడు సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పెళ్లి బృందంతో వెళ్తున్న డీసీఎం ఎదురుగా ఉన్న వాహనాన్ని తప్పించబోయి అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాద సమయంలో డీసీఎంలో 100 మంది ఉన్నట్టు సమాచారం. ఈ ప్రమాదంలో 15 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. మరి కొందరికి స్వల్ప గాయాలు అయ్యాయి. దీంతో వెంటనే స్థానికులు 108 ని సంప్రదించగా ఘటన స్థలికి చేరుకొని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Related News

Power Bills: సీఎం గుడ్ న్యూస్.. తగ్గనున్న విద్యుత్ బిల్లులు

Floods: హైదరాబాద్‌లో మూసీ నది ఉగ్రరూపం.. పురానాపూల్‌లో మునిగిన ఇండ్లు

Mother Killed Sons: మహబూబాబాద్‌లో సంచలనం.. ఇద్దరు పిల్లలను హత్య చేసిన తల్లి

Hyderabad Rain Today: ముంచెత్తిన మూసీనది.. చాదర్ ఘాట్ వంతెన మూసివేత

Srikakulam Crime: తిన్నదానికి బిల్లు కట్టమన్నందుకు.. లారీతో తొక్కించి చంపేశాడు

Ananthapur: పాల గిన్నెలో పడి చిన్నారి మృతి.. అనంతపురంలో విషాదం

Fire Incident: ప్రైవేట్ బస్సులో చెలరేగిన మంటలు.. హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన

Big Stories

×