E-Paper
Advertisement

Road Incident: జోగులాంబ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. పెళ్లి వాహనం బోల్తా

Road Incident: జోగులాంబ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. పెళ్లి వాహనం బోల్తా

Gadwal: జోగులాంబ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉండవెల్లి మండలం ఇటిక్వాలపాడు సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పెళ్లి బృందంతో వెళ్తున్న డీసీఎం ఎదురుగా ఉన్న వాహనాన్ని తప్పించబోయి అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాద సమయంలో డీసీఎంలో 100 మంది ఉన్నట్టు సమాచారం. ఈ ప్రమాదంలో 15 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. మరి కొందరికి స్వల్ప గాయాలు అయ్యాయి. దీంతో వెంటనే స్థానికులు 108 ని సంప్రదించగా ఘటన స్థలికి చేరుకొని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related News

12 ఏళ్ల తర్వాత.. ప్రధాని మోదీతో తమిళనాడు సీఎం విజయ్ ‘క్రేజీ’ భేటీ!

Kakinada Explosion: వేటపాలెం పేలుడు ఘటనలో గుండె పగిలే.. లైవ్ విజువల్స్!

Adulterated Milk: కల్తీ పాలకు కారణం అదేనా? విజయ్ డైరీ చైర్మన్ చలసాని సంచలన వ్యాఖ్యలు!

Isha Foundation: ఇషా ఫౌండేషన్ లో మహా శివునికి దివ్య దర్శనం.. ఈ వీడియో చూస్తే గూస్ బంప్స్ పక్క

Raghavender Reddy: ఊరికి కరెంట్, రోడ్లు, 60 ఇల్లులు ఇచ్చారు..! సార్ ఎంత మంచివారంటే.. గ్రామస్తులు ఎమోషనల్

Raghavender Reddy: బిగ్ టీవీ చైర్మన్ తండ్రి మృతిపై ప్రముఖుల దిగ్భ్రాంతి

Errabelli Dayakar: వెన్నం కుటుంబానికి తీరని లోటు.. రాఘవేందర్ రెడ్డి మృతికి ఎర్రబెల్లి సంతాపం

CM Revanth: వెన్నం రాఘవేంద్ర రెడ్డి కన్నుమూత.. నివాళులర్పించిన ముఖ్యమంత్రి

Big Stories

×