E-Paper
Advertisement

Road Incident: జోగులాంబ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. పెళ్లి వాహనం బోల్తా

Road Incident: జోగులాంబ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. పెళ్లి వాహనం బోల్తా
Advertisement

Gadwal: జోగులాంబ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉండవెల్లి మండలం ఇటిక్వాలపాడు సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పెళ్లి బృందంతో వెళ్తున్న డీసీఎం ఎదురుగా ఉన్న వాహనాన్ని తప్పించబోయి అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాద సమయంలో డీసీఎంలో 100 మంది ఉన్నట్టు సమాచారం. ఈ ప్రమాదంలో 15 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. మరి కొందరికి స్వల్ప గాయాలు అయ్యాయి. దీంతో వెంటనే స్థానికులు 108 ని సంప్రదించగా ఘటన స్థలికి చేరుకొని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related News

కొండాపై వేటుతో.. అసమ్మతికి చెక్ పడినట్లేనా?

ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల ట్యాక్సులు కట్టరా? వారి నెల జీతం ఎంత?

పోలవరం నీళ్లు ఎవరికి? డేటా సెంటర్‌కా.. సాగు అవసరాలకా?

మంత్రి పదవి పాయే.. కొండా నెక్ట్స్ ఎటు?

హిట్ అండ్ రన్.. బడాబాబులకు చట్టం వేరేనా?

ఆక్వా రైతులకు మేత షాక్

కూలుతున్న మంచు కొండలు.. డేంజర్‌‌లో నేపాల్

కర్నూలులో కదులుతున్న డీఎస్సీ డొంక

Big Stories

Advertisement
×