E-Paper
Advertisement

Gadwal Incident : గద్వాల్ మహిళ కేసులో షాకింగ్ నిజాలు

Gadwal Incident : గద్వాల్ మహిళ కేసులో షాకింగ్ నిజాలు
Advertisement

Gadwal Incident :గద్వాల మహిళ హత్య కేసులో మిస్టరీ వీడింది. ఈనెల 3న గద్వాలలోని శేరెల్లి వీధిలో బలిజ లక్ష్మి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. చనిపోయిన లక్ష్మీ మెడలో 4 తులాల బంగారు నగలు.. కాళ్ల పట్టీలు మిస్‌ అయ్యాయి. అయితే కేసుపై స్పెషల్ ఫోకస్ పెట్టిన గద్వాల పోలీసులు.. మర్డర్‌కు గల కారణమైన నిందితుడిని పట్టుకున్నారు.గార్లపాడుకు చెందిన రాంరెడ్డి అనే వ్యక్తి ఈ హత్యచేసినట్టు పోలీసులు గుర్తించారు.డబ్బులు ఇవ్వకపోవడంతో మహిళను హత్యచేశాడని జిల్లా ఎస్పీ తెలిపారు.

Related News

హిట్ అండ్ రన్.. బడాబాబులకు చట్టం వేరేనా?

ఆక్వా రైతులకు మేత షాక్

కూలుతున్న మంచు కొండలు.. డేంజర్‌‌లో నేపాల్

కర్నూలులో కదులుతున్న డీఎస్సీ డొంక

వెయ్యి రోజుల పాలనపై బీఆర్ఎస్ గరం

రివర్స్ అటాక్.. కొండా అవుట్..!

కౌంట్ డౌన్ షురూ.. హైకమాండ్ డెసిషన్ ఏంటి?

పెళ్లిళ్లు.. బంగారం.. ప్రధానీ మోదీ సంచలనం

Big Stories

Advertisement
×