BigTV English

Bus Accident: గుంటూరులో బస్సు బోల్తా.. 25 మందికి గాయాలు

Bus Accident: గుంటూరులో బస్సు బోల్తా.. 25 మందికి గాయాలు


Guntur: గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాజస్థాన్‌కి చెందిన 40 మంది భక్తులు బస్సు లో తీర్ధయాత్రకు బయలుదేరారు. అన్నవరంలో దైవ దర్శనం తరువాత నరసరావుపేట మీదుగా శ్రీశైలంకు ప్రయాణమయ్యారు. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటంతో బస్సు అదుపు తప్పి మేరికిపూడి పంట కాల్వలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 25 మందికి పైగా స్వల్ప గాయాలు అయ్యాయి. గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయ చర్యలు చేపట్టి, బాధితులను ఆస్పత్రికి తరలించారు.


Related News

Heavy Floods: వరదలో చిక్కుకున్న బస్సు.. బిక్కు బిక్కుమంటూ ప్రయాణికులు

Wife Attack: భర్తపై కత్తితో దాడి చేసిన భార్య

Crime News: 11 నెలల పాపను నేలకేసి కొట్టి చంపేసిన కసాయి తండ్రి

Airport: నిద్రపోయిన సిబ్బంది.. సముద్రంపై విమానం చక్కర్లు

Brothers Fight: తల్లి ఆస్తి కోసం తన్నుకున్న అన్నదమ్ములు.. తీవ్ర గాయాలు

Indian Student: ఏసీ కోసం గొడవ.. అమెరికాలో తెలుగు యువకుడిని కాల్చి చంపిన పోలీసులు

Andhra Pradesh: విశాఖ HPCLలో భారీ పేలుడు..

Big Stories

×