BigTV English
Advertisement

Bus Accident: గుంటూరులో బస్సు బోల్తా.. 25 మందికి గాయాలు

Bus Accident: గుంటూరులో బస్సు బోల్తా.. 25 మందికి గాయాలు


Guntur: గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాజస్థాన్‌కి చెందిన 40 మంది భక్తులు బస్సు లో తీర్ధయాత్రకు బయలుదేరారు. అన్నవరంలో దైవ దర్శనం తరువాత నరసరావుపేట మీదుగా శ్రీశైలంకు ప్రయాణమయ్యారు. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటంతో బస్సు అదుపు తప్పి మేరికిపూడి పంట కాల్వలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 25 మందికి పైగా స్వల్ప గాయాలు అయ్యాయి. గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయ చర్యలు చేపట్టి, బాధితులను ఆస్పత్రికి తరలించారు.


Related News

Kushaiguda: డ్రంక్‌ & డ్రైవ్‌లో దొరికి.. PS ఎదుట పెట్రోల్ పోసుకొని..

Sitams College: చిత్తూరులో తీవ్ర విషాదం.. మూడో అంతస్తునుంచి దూకి.. విద్యార్ధి మృతి

Coimbatore Crime: కోయంబత్తూరులో దారుణం.. నర్సింగ్ విద్యార్ధినిపై గ్యాంగ్ రేప్

Road Accident: తాండూర్‌లో బస్సు లారీ ఢీ.. స్పాట్ లోనే 30 మంది!

Srikakulam: టీచర్ అరాచకం.. పిల్లలతో ఇలాంటి పనులేంటి!

Road Accident: కారు- లారీ ఢీ.. ముగ్గురికి సీరియస్!

YS Jagan Convoy: వైఎస్ జగన్ కాన్వాయ్‌కు ప్రమాదం.. పలువురికి స్వల్ప గాయాలు

Minister Azharuddin: అజారుద్దీన్‌కు ఇచ్చిన శాఖలు ఇవే!

Big Stories

×