E-Paper
Advertisement

Bus Accident: గుంటూరులో బస్సు బోల్తా.. 25 మందికి గాయాలు

Bus Accident: గుంటూరులో బస్సు బోల్తా.. 25 మందికి గాయాలు
Advertisement

Guntur: గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాజస్థాన్‌కి చెందిన 40 మంది భక్తులు బస్సు లో తీర్ధయాత్రకు బయలుదేరారు. అన్నవరంలో దైవ దర్శనం తరువాత నరసరావుపేట మీదుగా శ్రీశైలంకు ప్రయాణమయ్యారు. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటంతో బస్సు అదుపు తప్పి మేరికిపూడి పంట కాల్వలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 25 మందికి పైగా స్వల్ప గాయాలు అయ్యాయి. గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయ చర్యలు చేపట్టి, బాధితులను ఆస్పత్రికి తరలించారు.

Related News

సీఎం సెక్యూరిటీ సమాచారం లీక్ చేసింది ఎవరు..?

ఆర్మీ వెపన్స్ మిస్సింగ్ వెనుక హనీ ట్రాప్ ఉందా?

పాదయాత్ర చేస్తే అధికారంలోకి వస్తారా!

ప్లాన్ Aనా.. Bనా? కొండా చూపు ఏ పార్టీ వైపు?

ఏపీలో లోకల్ వార్.. సత్తా చాటేదెవరు..?

సీఎం రేవంత్ పట్టు.. కులం కార్డుతో కొండాకు చెక్

టెట్ అర్హత లేకుండానే టీచర్ ఉద్యోగమా.. ఎస్‌జీటీ ప్రభాకర్ నియామకం రేగుతున్న దుమారం!

కొండాపై వేటుతో.. అసమ్మతికి చెక్ పడినట్లేనా?

Big Stories

Advertisement
×