E-Paper
Advertisement

Road Accident: కారు- లారీ ఢీ.. ముగ్గురికి సీరియస్!

Road Accident: కారు- లారీ ఢీ.. ముగ్గురికి సీరియస్!
Advertisement

Road Accident: నాగర్ కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్- శ్రీశైలం హైవేపై .. అచ్చంపేట నుండి హైదరాబాద్ వెళ్తున్న కారు ప్రమాదానికి గురైంది. స్థానికుల సమాచారం ప్రకారం.. హాజీపూర్ వద్ద ఒక్కసారిగా పక్క దారి నుంచి లారీ రావడంతో కారు కంట్రోల్ అవకపోవడంతో ఒక్కసారిగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో కల్వకుర్తి హాస్పిటల్ కు తరలించారు. ప్రమాదంలో కారు నుజ్జు నుజ్జు అయ్యి.. కారు రూఫ్ పూర్తిగా ఊడిపోయింది. స్థానికుల ఫిర్యాదు తో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related News

కొండాపై వేటుతో.. అసమ్మతికి చెక్ పడినట్లేనా?

ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల ట్యాక్సులు కట్టరా? వారి నెల జీతం ఎంత?

పోలవరం నీళ్లు ఎవరికి? డేటా సెంటర్‌కా.. సాగు అవసరాలకా?

మంత్రి పదవి పాయే.. కొండా నెక్ట్స్ ఎటు?

హిట్ అండ్ రన్.. బడాబాబులకు చట్టం వేరేనా?

ఆక్వా రైతులకు మేత షాక్

కూలుతున్న మంచు కొండలు.. డేంజర్‌‌లో నేపాల్

కర్నూలులో కదులుతున్న డీఎస్సీ డొంక

Big Stories

Advertisement
×