E-Paper
Advertisement

Heavy Floods: వరదలో చిక్కుకున్న బస్సు.. బిక్కు బిక్కుమంటూ ప్రయాణికులు

Heavy Floods: వరదలో చిక్కుకున్న బస్సు.. బిక్కు బిక్కుమంటూ ప్రయాణికులు

Nandyala: నంద్యాల జిల్లా ఉయ్యలవాడ మండలంలో ఓ ప్రైవేట్ బస్సు ప్రమాదంలో చిక్కుకుంది. ఇటీవల భారీ వర్షాల కారణంగా రూపన గూడ చెరువు పొంగి నీళ్లు రహదారిపై ఉద్రృతంగా ప్రవహించడంతో జమ్మలమడుగు నుంచి కొవెలకుంట్ల మద్య రాకపోకలు నిలిచిపోయాయి. అటుగా వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సు ఆ ప్రవాహంలో చిక్కుకుంది.ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. గ్రామస్తులు జెసీబీ సహాయంతో ప్రయాణికులను సురక్షిత ప్రాంతానికి తరలించారు.

Related News

12 ఏళ్ల తర్వాత.. ప్రధాని మోదీతో తమిళనాడు సీఎం విజయ్ ‘క్రేజీ’ భేటీ!

Kakinada Explosion: వేటపాలెం పేలుడు ఘటనలో గుండె పగిలే.. లైవ్ విజువల్స్!

Adulterated Milk: కల్తీ పాలకు కారణం అదేనా? విజయ్ డైరీ చైర్మన్ చలసాని సంచలన వ్యాఖ్యలు!

Isha Foundation: ఇషా ఫౌండేషన్ లో మహా శివునికి దివ్య దర్శనం.. ఈ వీడియో చూస్తే గూస్ బంప్స్ పక్క

Raghavender Reddy: ఊరికి కరెంట్, రోడ్లు, 60 ఇల్లులు ఇచ్చారు..! సార్ ఎంత మంచివారంటే.. గ్రామస్తులు ఎమోషనల్

Raghavender Reddy: బిగ్ టీవీ చైర్మన్ తండ్రి మృతిపై ప్రముఖుల దిగ్భ్రాంతి

Errabelli Dayakar: వెన్నం కుటుంబానికి తీరని లోటు.. రాఘవేందర్ రెడ్డి మృతికి ఎర్రబెల్లి సంతాపం

CM Revanth: వెన్నం రాఘవేంద్ర రెడ్డి కన్నుమూత.. నివాళులర్పించిన ముఖ్యమంత్రి

Big Stories

×