E-Paper
Advertisement

Heavy Floods: వరదలో చిక్కుకున్న బస్సు.. బిక్కు బిక్కుమంటూ ప్రయాణికులు

Heavy Floods: వరదలో చిక్కుకున్న బస్సు.. బిక్కు బిక్కుమంటూ ప్రయాణికులు
Advertisement

Nandyala: నంద్యాల జిల్లా ఉయ్యలవాడ మండలంలో ఓ ప్రైవేట్ బస్సు ప్రమాదంలో చిక్కుకుంది. ఇటీవల భారీ వర్షాల కారణంగా రూపన గూడ చెరువు పొంగి నీళ్లు రహదారిపై ఉద్రృతంగా ప్రవహించడంతో జమ్మలమడుగు నుంచి కొవెలకుంట్ల మద్య రాకపోకలు నిలిచిపోయాయి. అటుగా వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సు ఆ ప్రవాహంలో చిక్కుకుంది.ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. గ్రామస్తులు జెసీబీ సహాయంతో ప్రయాణికులను సురక్షిత ప్రాంతానికి తరలించారు.

Related News

లోకల్ వార్‌పై నాదెండ్ల సంచలన వ్యాఖ్యలు.. కూటమికి ‘స్థానిక’ షాక్ ఇచ్చిన జనసేన!

సెల్ఫీ ఆరాటం.. బారికేడ్లు బద్దలు.. భీమవరంలో జగన్‌కు తప్పిన పెద్ద ప్రమాదం!

జనతా పార్టీ నుండి వైసీపీ వరకు.. ముద్రగడ రియల్ స్టోరీ!

అన్నం తినేవాడెవడైనా అలా మాట్లాడతాడా? హరీష్‌రావుపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్!

కౌరవ వంశాన్ని పాతాళానికి తొక్కుతాం.. కేసీఆర్ ఫ్యామిలీపై సీఎం రేవంత్ ఫైర్!

సినిమా సీన్‌ని తలపించేలా నవవధువు కిడ్నాప్.. వీడియో వైరల్!

కొడుకుతో అలా, కూతురితో ఇలా.. వైఎస్సార్ జయంతిలో విజయమ్మ రియాక్షన్..!

వయనాడ్‌లో కొండచరియల బీభత్సం.. సీసీటీవీ దృశ్యాలు!

Big Stories

Advertisement
×