E-Paper
Advertisement

Heavy Floods: వరదలో చిక్కుకున్న బస్సు.. బిక్కు బిక్కుమంటూ ప్రయాణికులు

Heavy Floods: వరదలో చిక్కుకున్న బస్సు.. బిక్కు బిక్కుమంటూ ప్రయాణికులు
Advertisement

Nandyala: నంద్యాల జిల్లా ఉయ్యలవాడ మండలంలో ఓ ప్రైవేట్ బస్సు ప్రమాదంలో చిక్కుకుంది. ఇటీవల భారీ వర్షాల కారణంగా రూపన గూడ చెరువు పొంగి నీళ్లు రహదారిపై ఉద్రృతంగా ప్రవహించడంతో జమ్మలమడుగు నుంచి కొవెలకుంట్ల మద్య రాకపోకలు నిలిచిపోయాయి. అటుగా వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సు ఆ ప్రవాహంలో చిక్కుకుంది.ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. గ్రామస్తులు జెసీబీ సహాయంతో ప్రయాణికులను సురక్షిత ప్రాంతానికి తరలించారు.

Related News

టెట్ అర్హత లేకుండానే టీచర్ ఉద్యోగమా.. ఎస్‌జీటీ ప్రభాకర్ నియామకం రేగుతున్న దుమారం!

కొండాపై వేటుతో.. అసమ్మతికి చెక్ పడినట్లేనా?

ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల ట్యాక్సులు కట్టరా? వారి నెల జీతం ఎంత?

పోలవరం నీళ్లు ఎవరికి? డేటా సెంటర్‌కా.. సాగు అవసరాలకా?

మంత్రి పదవి పాయే.. కొండా నెక్ట్స్ ఎటు?

హిట్ అండ్ రన్.. బడాబాబులకు చట్టం వేరేనా?

ఆక్వా రైతులకు మేత షాక్

కూలుతున్న మంచు కొండలు.. డేంజర్‌‌లో నేపాల్

Big Stories

Advertisement
×