BigTV English
Advertisement

Heavy Floods: వరదలో చిక్కుకున్న బస్సు.. బిక్కు బిక్కుమంటూ ప్రయాణికులు

Heavy Floods: వరదలో చిక్కుకున్న బస్సు.. బిక్కు బిక్కుమంటూ ప్రయాణికులు


Nandyala: నంద్యాల జిల్లా ఉయ్యలవాడ మండలంలో ఓ ప్రైవేట్ బస్సు ప్రమాదంలో చిక్కుకుంది. ఇటీవల భారీ వర్షాల కారణంగా రూపన గూడ చెరువు పొంగి నీళ్లు రహదారిపై ఉద్రృతంగా ప్రవహించడంతో జమ్మలమడుగు నుంచి కొవెలకుంట్ల మద్య రాకపోకలు నిలిచిపోయాయి. అటుగా వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సు ఆ ప్రవాహంలో చిక్కుకుంది.ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. గ్రామస్తులు జెసీబీ సహాయంతో ప్రయాణికులను సురక్షిత ప్రాంతానికి తరలించారు.


Related News

Sitams College: చిత్తూరులో తీవ్ర విషాదం.. మూడో అంతస్తునుంచి దూకి.. విద్యార్ధి మృతి

Coimbatore Crime: కోయంబత్తూరులో దారుణం.. నర్సింగ్ విద్యార్ధినిపై గ్యాంగ్ రేప్

Road Accident: తాండూర్‌లో బస్సు లారీ ఢీ.. స్పాట్ లోనే 30 మంది!

Srikakulam: టీచర్ అరాచకం.. పిల్లలతో ఇలాంటి పనులేంటి!

Road Accident: కారు- లారీ ఢీ.. ముగ్గురికి సీరియస్!

YS Jagan Convoy: వైఎస్ జగన్ కాన్వాయ్‌కు ప్రమాదం.. పలువురికి స్వల్ప గాయాలు

Minister Azharuddin: అజారుద్దీన్‌కు ఇచ్చిన శాఖలు ఇవే!

Constable suicide: బెట్టింగ్‌ యాప్‌కు కానిస్టేబుల్ బలి

Big Stories

×