E-Paper
Advertisement

Srikakulam: టీచర్ అరాచకం.. పిల్లలతో ఇలాంటి పనులేంటి!

Srikakulam: టీచర్ అరాచకం.. పిల్లలతో ఇలాంటి పనులేంటి!
Advertisement

Srikakulam:  శ్రీకాకుళం జిల్లా బందపల్లి బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఓ టీచర్ అరాచకం వెలుగులోకి వచ్చింది. ఇద్దరు విద్యార్థులు ఆమెకు కాలు పడుతున్నట్టు ఒక వీడియో వైరల్‌గా మారింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు.. ఉపాధ్యాయురాలిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. కాళ్ళు బెనికి కింద పడిపోయిందని..దాంతో పిల్లలు వచ్చి సహాయం చేశారంటూ టీచర్ తెలిపింది. ఘటనపై స్పందించిన విద్యాశాఖ అధికారులు టీచర్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Related News

టెట్ అర్హత లేకుండానే టీచర్ ఉద్యోగమా.. ఎస్‌జీటీ ప్రభాకర్ నియామకం రేగుతున్న దుమారం!

కొండాపై వేటుతో.. అసమ్మతికి చెక్ పడినట్లేనా?

ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల ట్యాక్సులు కట్టరా? వారి నెల జీతం ఎంత?

పోలవరం నీళ్లు ఎవరికి? డేటా సెంటర్‌కా.. సాగు అవసరాలకా?

మంత్రి పదవి పాయే.. కొండా నెక్ట్స్ ఎటు?

హిట్ అండ్ రన్.. బడాబాబులకు చట్టం వేరేనా?

ఆక్వా రైతులకు మేత షాక్

కూలుతున్న మంచు కొండలు.. డేంజర్‌‌లో నేపాల్

Big Stories

Advertisement
×