E-Paper
Advertisement

Students Protest: ప్రిన్సిపాల్ వేధింపులు.. రోడెక్కిన విద్యార్థినులు

Students Protest: ప్రిన్సిపాల్ వేధింపులు.. రోడెక్కిన విద్యార్థినులు

Students Protest: జాతీయ రహదారి పై గురుకులం విద్యార్థినులు మెరుపు ధర్నాకు దిగారు. షాద్‌నగర్ జాతీయ రహదారిపై నిరసనలు చేపట్టారు. గురుకులంలో అక్రమాలు ఆపండి..ఆ తర్వాత విద్యను అందించండి అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ప్రిన్సిపల్ శైలజ తీరుకు నిరసనగా ఆందోళన కొనసాగిస్తున్నారు. దీనిలో మరి కొందరు టీచర్స్ ఉన్నారు.. వారిని కూడా సస్పెండ్ చేయాల్సిందే అంటూ విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ నిధులు సొంతానికి వాడుకుంటుందని .. ప్రిన్సిపల్‌ తమను వేధిస్తుందని ఆరోపిస్తున్నారు. కలెక్టర్‌ వచ్చే వరకు ఆందోళన కొనసాగిస్తామంటున్నారు స్టూడెంట్స్‌. ఆందోళన చేస్తున్న కొందరు విద్యార్థులను పోలీసులు అక్కడి నుంచి తరలించారు.

Related News

12 ఏళ్ల తర్వాత.. ప్రధాని మోదీతో తమిళనాడు సీఎం విజయ్ ‘క్రేజీ’ భేటీ!

Kakinada Explosion: వేటపాలెం పేలుడు ఘటనలో గుండె పగిలే.. లైవ్ విజువల్స్!

Adulterated Milk: కల్తీ పాలకు కారణం అదేనా? విజయ్ డైరీ చైర్మన్ చలసాని సంచలన వ్యాఖ్యలు!

Isha Foundation: ఇషా ఫౌండేషన్ లో మహా శివునికి దివ్య దర్శనం.. ఈ వీడియో చూస్తే గూస్ బంప్స్ పక్క

Raghavender Reddy: ఊరికి కరెంట్, రోడ్లు, 60 ఇల్లులు ఇచ్చారు..! సార్ ఎంత మంచివారంటే.. గ్రామస్తులు ఎమోషనల్

Raghavender Reddy: బిగ్ టీవీ చైర్మన్ తండ్రి మృతిపై ప్రముఖుల దిగ్భ్రాంతి

Errabelli Dayakar: వెన్నం కుటుంబానికి తీరని లోటు.. రాఘవేందర్ రెడ్డి మృతికి ఎర్రబెల్లి సంతాపం

CM Revanth: వెన్నం రాఘవేంద్ర రెడ్డి కన్నుమూత.. నివాళులర్పించిన ముఖ్యమంత్రి

Big Stories

×