E-Paper
Advertisement

Students Protest: ప్రిన్సిపాల్ వేధింపులు.. రోడెక్కిన విద్యార్థినులు

Students Protest: ప్రిన్సిపాల్ వేధింపులు.. రోడెక్కిన విద్యార్థినులు
Advertisement

Students Protest: జాతీయ రహదారి పై గురుకులం విద్యార్థినులు మెరుపు ధర్నాకు దిగారు. షాద్‌నగర్ జాతీయ రహదారిపై నిరసనలు చేపట్టారు. గురుకులంలో అక్రమాలు ఆపండి..ఆ తర్వాత విద్యను అందించండి అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ప్రిన్సిపల్ శైలజ తీరుకు నిరసనగా ఆందోళన కొనసాగిస్తున్నారు. దీనిలో మరి కొందరు టీచర్స్ ఉన్నారు.. వారిని కూడా సస్పెండ్ చేయాల్సిందే అంటూ విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ నిధులు సొంతానికి వాడుకుంటుందని .. ప్రిన్సిపల్‌ తమను వేధిస్తుందని ఆరోపిస్తున్నారు. కలెక్టర్‌ వచ్చే వరకు ఆందోళన కొనసాగిస్తామంటున్నారు స్టూడెంట్స్‌. ఆందోళన చేస్తున్న కొందరు విద్యార్థులను పోలీసులు అక్కడి నుంచి తరలించారు.

Related News

లోకల్ వార్‌పై నాదెండ్ల సంచలన వ్యాఖ్యలు.. కూటమికి ‘స్థానిక’ షాక్ ఇచ్చిన జనసేన!

సెల్ఫీ ఆరాటం.. బారికేడ్లు బద్దలు.. భీమవరంలో జగన్‌కు తప్పిన పెద్ద ప్రమాదం!

జనతా పార్టీ నుండి వైసీపీ వరకు.. ముద్రగడ రియల్ స్టోరీ!

అన్నం తినేవాడెవడైనా అలా మాట్లాడతాడా? హరీష్‌రావుపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్!

కౌరవ వంశాన్ని పాతాళానికి తొక్కుతాం.. కేసీఆర్ ఫ్యామిలీపై సీఎం రేవంత్ ఫైర్!

సినిమా సీన్‌ని తలపించేలా నవవధువు కిడ్నాప్.. వీడియో వైరల్!

కొడుకుతో అలా, కూతురితో ఇలా.. వైఎస్సార్ జయంతిలో విజయమ్మ రియాక్షన్..!

వయనాడ్‌లో కొండచరియల బీభత్సం.. సీసీటీవీ దృశ్యాలు!

Big Stories

Advertisement
×