E-Paper
Advertisement

జనగామలో దారుణం.. లింగ నిర్ధారణ పరీక్ష వికటించి తల్లి దారుణ మృతి!

జనగామలో దారుణం.. లింగ నిర్ధారణ పరీక్ష వికటించి తల్లి దారుణ మృతి!
Advertisement

Jangaon News: సభ్య సమాజం తలదించుకునే ఘటన జనగామ జిల్లాలో చోటు చేసుకుంది. మహిళ రేషియా తగ్గిపోతోందని ఓ వైపు గగ్గోలు పెడుతుంటే.. మరోవైపు పుట్టబోయే ఎవరన్నది తెలియడం కోసం లింగ నిర్ధారణ పరీక్ష జరిగింది. ఆడ బిడ్డ పుడుతుందని తెలిసి అబార్షన్ చేయించుకుంది. అది కాస్త వికటించడంతో శ్రావణి ఈ లోకాన్ని విడిచిపెట్టింది. సంచలనం రేపిన ఈ ఘటన జనగామ జిల్లాలో వెలుగుచూసింది.

Related News

జనసేనలోకి బడా నేతలకు దారేది?

ఇంటర్నెట్‌ని ఊపేస్తున్న 1980 ట్రెండ్..

వర్గీకరణ తర్వాత MRPS కీలక నిర్ణయం.. కొత్త పోరాటానికి రెడీ?

నెల్లూరులో మైనింగ్ వార్..!

డీఎస్సీపై ఢీ.. జగన్ ప్రశ్నలకు బాబు రియాక్షన్ ఏంటి?

ఏపీలో వాటర్ గ్రిడ్.. చంద్రబాబు కొత్త ప్లాన్..!

కేంద్ర కేబినెట్‌లో.. కొత్త పార్టీలకు ఛాన్స్!

ఏపీ లోకల్ వార్.. చంపడమా? చావడమా?

Big Stories

Advertisement
×