E-Paper
Advertisement

జనగామలో దారుణం.. లింగ నిర్ధారణ పరీక్ష వికటించి తల్లి దారుణ మృతి!

జనగామలో దారుణం.. లింగ నిర్ధారణ పరీక్ష వికటించి తల్లి దారుణ మృతి!
Advertisement

Jangaon News: సభ్య సమాజం తలదించుకునే ఘటన జనగామ జిల్లాలో చోటు చేసుకుంది. మహిళ రేషియా తగ్గిపోతోందని ఓ వైపు గగ్గోలు పెడుతుంటే.. మరోవైపు పుట్టబోయే ఎవరన్నది తెలియడం కోసం లింగ నిర్ధారణ పరీక్ష జరిగింది. ఆడ బిడ్డ పుడుతుందని తెలిసి అబార్షన్ చేయించుకుంది. అది కాస్త వికటించడంతో శ్రావణి ఈ లోకాన్ని విడిచిపెట్టింది. సంచలనం రేపిన ఈ ఘటన జనగామ జిల్లాలో వెలుగుచూసింది.

Related News

ల్యాగ్ లేదు.. డ్రామా లేదు.. తెలుగు రాష్ట్రాల్లో నేటి 50 స్పీడ్ న్యూస్ అప్‌డేట్స్ ఇవే!

జోగి రమేష్ కోడలి సంచలన ఫిర్యాదు.. బయటపడ్డ షాకింగ్ నిజాలు!

రంగనాథ్ తొలగింపు.. నెక్స్ట్ హైడ్రా కమిషనర్ ఎవరంటే..?

సాంప్రదాయ న్యూస్ ఛానళ్లకు బిగ్ టీవీ చెక్.. సరికొత్త రికార్డుతో ఎంట్రీ!

ఒకే ఇంట్లో 83 మంది.. ఈ ‘జంబో ఫ్యామిలీ’ వంటగది చూస్తే షాకవుతారు!

మారుతున్న ప్రపంచానికి తగ్గట్టుగా ‘బిగ్ టీవీ’ రీలాంచ్.. గ్రూప్ ఛైర్మన్ వెన్నం విజయ్‌రెడ్డి!

బిగ్ టీవీ గ్రాండ్ రీ-ఎంట్రీ.. ప్రత్యక్ష ప్రసారాలతో మీడియాలో కొత్త శకం ప్రారంభం!

Big Stories

Advertisement
×