BigTV English
Advertisement

Ananthapur: పాల గిన్నెలో పడి చిన్నారి మృతి.. అనంతపురంలో విషాదం

Ananthapur: పాల గిన్నెలో పడి చిన్నారి మృతి.. అనంతపురంలో విషాదం


Ananthapuram: అనంతపురం జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. బుక్కరాయ సముద్ర మండలం కొర్రపాడు అంబేద్కర్ బాలికల పాఠశాలలో కృష్ణవేణి ఆయాగా పనిచేస్తుంది. ఆమెతోపాటు తన 16 నెలల కూతురు అక్షితను కూడా పాఠశాలకు తీసుకెళ్లింది. కృష్ణవేణి విద్యార్థుల కోసం పాలను వేడి చేసింది. పాలను చల్లార్చేందుకు పెద్ద గిన్నెలో పోసి వేరే పనిలో పడింది. అక్షిత ఆటలాడుతూ పక్కనే ఉన్న వేడి పాలలో పడిపోయింది. పాలు వేడిగా ఉండటంతో చిన్నారి గట్టిగా కేకలు పెట్టింది. అరుపులు విని అక్కడికి చేరిన తల్లి.. ఆ గిన్నె నుంచి చిన్నారిని బయటకు తీసింది. ఆ వెంటనే హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ చిన్నారి కన్ను మూసింది.


Related News

Ande Sri: అందెశ్రీ చివరి పాట..

Morning Star Travels Bus: మరో ట్రావెల్స్ బస్సు ప్రమాదం.. ప్రయాణికులంతా..

Minister Savitha: ఆటో డ్రైవ‌ర్‌కి చుక్కలు చూపించిన మంత్రి స‌విత

Karimnagar: గుప్త నిధుల వేట..ఇంట్లోనే గుంత తవ్వి.. నరబలి!!

Gujarat ATS: హైదరాబాద్‌లో హై టెన్షన్.. పాతబస్తీలో ముగ్గురు టెర్రరిస్టులు అరెస్ట్

Sangareddy: అమీన్‌పూర్‌లో దారుణం.. అనుమానంతో భార్యను బ్యాట్‌తో కొట్టి.. స్పాట్ లోనే!

Telugu Student Dies in USA: తీవ్ర విషాదం.. అమెరికాలో బాపట్ల విద్యార్థిని మృతి

HMT Swarnapuri: గేటెడ్ కమ్యూనిటీలో తిరుగుబాటు

Big Stories

×