E-Paper
Advertisement

Ananthapur: పాల గిన్నెలో పడి చిన్నారి మృతి.. అనంతపురంలో విషాదం

Ananthapur: పాల గిన్నెలో పడి చిన్నారి మృతి.. అనంతపురంలో విషాదం

Ananthapuram: అనంతపురం జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. బుక్కరాయ సముద్ర మండలం కొర్రపాడు అంబేద్కర్ బాలికల పాఠశాలలో కృష్ణవేణి ఆయాగా పనిచేస్తుంది. ఆమెతోపాటు తన 16 నెలల కూతురు అక్షితను కూడా పాఠశాలకు తీసుకెళ్లింది. కృష్ణవేణి విద్యార్థుల కోసం పాలను వేడి చేసింది. పాలను చల్లార్చేందుకు పెద్ద గిన్నెలో పోసి వేరే పనిలో పడింది. అక్షిత ఆటలాడుతూ పక్కనే ఉన్న వేడి పాలలో పడిపోయింది. పాలు వేడిగా ఉండటంతో చిన్నారి గట్టిగా కేకలు పెట్టింది. అరుపులు విని అక్కడికి చేరిన తల్లి.. ఆ గిన్నె నుంచి చిన్నారిని బయటకు తీసింది. ఆ వెంటనే హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ చిన్నారి కన్ను మూసింది.

Related News

12 ఏళ్ల తర్వాత.. ప్రధాని మోదీతో తమిళనాడు సీఎం విజయ్ ‘క్రేజీ’ భేటీ!

Kakinada Explosion: వేటపాలెం పేలుడు ఘటనలో గుండె పగిలే.. లైవ్ విజువల్స్!

Adulterated Milk: కల్తీ పాలకు కారణం అదేనా? విజయ్ డైరీ చైర్మన్ చలసాని సంచలన వ్యాఖ్యలు!

Isha Foundation: ఇషా ఫౌండేషన్ లో మహా శివునికి దివ్య దర్శనం.. ఈ వీడియో చూస్తే గూస్ బంప్స్ పక్క

Raghavender Reddy: ఊరికి కరెంట్, రోడ్లు, 60 ఇల్లులు ఇచ్చారు..! సార్ ఎంత మంచివారంటే.. గ్రామస్తులు ఎమోషనల్

Raghavender Reddy: బిగ్ టీవీ చైర్మన్ తండ్రి మృతిపై ప్రముఖుల దిగ్భ్రాంతి

Errabelli Dayakar: వెన్నం కుటుంబానికి తీరని లోటు.. రాఘవేందర్ రెడ్డి మృతికి ఎర్రబెల్లి సంతాపం

CM Revanth: వెన్నం రాఘవేంద్ర రెడ్డి కన్నుమూత.. నివాళులర్పించిన ముఖ్యమంత్రి

Big Stories

×