BigTV English

Ananthapur: పాల గిన్నెలో పడి చిన్నారి మృతి.. అనంతపురంలో విషాదం

Ananthapur: పాల గిన్నెలో పడి చిన్నారి మృతి.. అనంతపురంలో విషాదం


Ananthapuram: అనంతపురం జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. బుక్కరాయ సముద్ర మండలం కొర్రపాడు అంబేద్కర్ బాలికల పాఠశాలలో కృష్ణవేణి ఆయాగా పనిచేస్తుంది. ఆమెతోపాటు తన 16 నెలల కూతురు అక్షితను కూడా పాఠశాలకు తీసుకెళ్లింది. కృష్ణవేణి విద్యార్థుల కోసం పాలను వేడి చేసింది. పాలను చల్లార్చేందుకు పెద్ద గిన్నెలో పోసి వేరే పనిలో పడింది. అక్షిత ఆటలాడుతూ పక్కనే ఉన్న వేడి పాలలో పడిపోయింది. పాలు వేడిగా ఉండటంతో చిన్నారి గట్టిగా కేకలు పెట్టింది. అరుపులు విని అక్కడికి చేరిన తల్లి.. ఆ గిన్నె నుంచి చిన్నారిని బయటకు తీసింది. ఆ వెంటనే హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ చిన్నారి కన్ను మూసింది.


Related News

Fire Incident: ప్రైవేట్ బస్సులో చెలరేగిన మంటలు.. హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన

Latest News: విమానాశ్రమంలో ప్రయాణికుడి ఫ్యాంట్‌లోకి దూరిన ఎలుక..

Car Incident: డివైడర్‌ను ఢీకొట్టి.. మరో కారుపై ఎగిరిపడ్డ కారు.. బావ, మరదలు దుర్మరణం

Robbery: ఒకేసారి ఆరు ఇళ్లల్లో చోరీలు.. ఖమ్మంలో రెచ్చిపోయిన దొంగలు

Husband killed Wife: స్నానానికి వెళ్తున్న భార్యను కత్తితో పొడిచి.. ఫేస్ బుక్‌లో లైవ్ పెట్టిన భర్త

Crime News: అమెరికాలో భారత మహిళను కాల్చి చంపిన దుండగుడు, సిసిటీవీ కెమేరాలకు చిక్కిన ఘటన

Crime News: ముక్కుకి క్లిప్, నోటికి ప్లాస్టర్.. శ్రావ్యాను చంపింది ఎవరు? అసలు ఏమైంది?

Big Stories

×