E-Paper
Advertisement

Palnadu: పల్నాడులో హై టెన్షన్.. మృతదేహంతో ఆందోళన.. అసలేం జరిగిందంటే

Palnadu: పల్నాడులో హై టెన్షన్.. మృతదేహంతో ఆందోళన.. అసలేం జరిగిందంటే
Advertisement

Palnadu:  పల్నాడు జిల్లా , కారంపూడి తహశీల్దార్ కార్యాలయం ముందు మృతదేహంతో సహా ఆందోళన నిర్వహించారు గ్రామస్తులు. కారంపూడి గ్రామానికి చెందిన బత్తుల ముసలయ్య పొలం ఆక్రమణకు గురయిందని చెప్పినా.. రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడంతో ముసలయ్య మనోవేదన కొద్దీ గుండెపోటుతో మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. పొలం విషయంలో అధికారులు తగిన న్యాయం చేయకపోవడం వల్లేనే మృతి చెందాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని తహశీల్దార్ కార్యాలయం ముందు శవాన్ని ఉంచి మరీ నిరసన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

 

Related News

లోకల్ వార్‌పై నాదెండ్ల సంచలన వ్యాఖ్యలు.. కూటమికి ‘స్థానిక’ షాక్ ఇచ్చిన జనసేన!

సెల్ఫీ ఆరాటం.. బారికేడ్లు బద్దలు.. భీమవరంలో జగన్‌కు తప్పిన పెద్ద ప్రమాదం!

జనతా పార్టీ నుండి వైసీపీ వరకు.. ముద్రగడ రియల్ స్టోరీ!

అన్నం తినేవాడెవడైనా అలా మాట్లాడతాడా? హరీష్‌రావుపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్!

కౌరవ వంశాన్ని పాతాళానికి తొక్కుతాం.. కేసీఆర్ ఫ్యామిలీపై సీఎం రేవంత్ ఫైర్!

సినిమా సీన్‌ని తలపించేలా నవవధువు కిడ్నాప్.. వీడియో వైరల్!

కొడుకుతో అలా, కూతురితో ఇలా.. వైఎస్సార్ జయంతిలో విజయమ్మ రియాక్షన్..!

వయనాడ్‌లో కొండచరియల బీభత్సం.. సీసీటీవీ దృశ్యాలు!

Big Stories

Advertisement
×