E-Paper
Advertisement

Palnadu: పల్నాడులో హై టెన్షన్.. మృతదేహంతో ఆందోళన.. అసలేం జరిగిందంటే

Palnadu: పల్నాడులో హై టెన్షన్.. మృతదేహంతో ఆందోళన.. అసలేం జరిగిందంటే
Advertisement

Palnadu:  పల్నాడు జిల్లా , కారంపూడి తహశీల్దార్ కార్యాలయం ముందు మృతదేహంతో సహా ఆందోళన నిర్వహించారు గ్రామస్తులు. కారంపూడి గ్రామానికి చెందిన బత్తుల ముసలయ్య పొలం ఆక్రమణకు గురయిందని చెప్పినా.. రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడంతో ముసలయ్య మనోవేదన కొద్దీ గుండెపోటుతో మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. పొలం విషయంలో అధికారులు తగిన న్యాయం చేయకపోవడం వల్లేనే మృతి చెందాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని తహశీల్దార్ కార్యాలయం ముందు శవాన్ని ఉంచి మరీ నిరసన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

 

Related News

కొండాపై వేటుతో.. అసమ్మతికి చెక్ పడినట్లేనా?

ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల ట్యాక్సులు కట్టరా? వారి నెల జీతం ఎంత?

పోలవరం నీళ్లు ఎవరికి? డేటా సెంటర్‌కా.. సాగు అవసరాలకా?

మంత్రి పదవి పాయే.. కొండా నెక్ట్స్ ఎటు?

హిట్ అండ్ రన్.. బడాబాబులకు చట్టం వేరేనా?

ఆక్వా రైతులకు మేత షాక్

కూలుతున్న మంచు కొండలు.. డేంజర్‌‌లో నేపాల్

కర్నూలులో కదులుతున్న డీఎస్సీ డొంక

Big Stories

Advertisement
×