E-Paper
Advertisement

Kashibugga Temple: తిరుపతిలో అవమానం.. కోపంతో సొంత స్థలంలో గుడి

Kashibugga Temple: తిరుపతిలో అవమానం.. కోపంతో సొంత స్థలంలో గుడి

Kashibugga Temple: కాశీబుగ్గ ఆలయ నిర్మాణంపై.. నిర్వాహకుడు హరిముకుంద్ పాండా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో తిరుమల శ్రీవారి దర్శనం దక్కలేదని ఆలయం నిర్మించినట్లు చెబుతున్నారు. తిరుమలలో వెంకన్న దర్శనానికి వెళితే సిబ్బంది నెట్టివేశారన్నారు. అప్పుడు స్వామివారిని సరిగా దర్శించుకోలేదని.. ఆ మనస్తాపంతోనే ఆలయ నిర్మాణానికి అడుగు వేసినట్లు వెల్లడించారు. తల్లి సూచనతోనే 12 ఎకరాల్లో తిరుమల మాదిరిగానే ఆలయం నిర్మించానని తెలిపారు. ఆలయ నిర్మాణానికి ఒక్క రూపాయి కూడా విరాళం తీసుకోలేదన్నారు హరిముకుంద్ పాండా.

Related News

12 ఏళ్ల తర్వాత.. ప్రధాని మోదీతో తమిళనాడు సీఎం విజయ్ ‘క్రేజీ’ భేటీ!

Kakinada Explosion: వేటపాలెం పేలుడు ఘటనలో గుండె పగిలే.. లైవ్ విజువల్స్!

Adulterated Milk: కల్తీ పాలకు కారణం అదేనా? విజయ్ డైరీ చైర్మన్ చలసాని సంచలన వ్యాఖ్యలు!

Isha Foundation: ఇషా ఫౌండేషన్ లో మహా శివునికి దివ్య దర్శనం.. ఈ వీడియో చూస్తే గూస్ బంప్స్ పక్క

Raghavender Reddy: ఊరికి కరెంట్, రోడ్లు, 60 ఇల్లులు ఇచ్చారు..! సార్ ఎంత మంచివారంటే.. గ్రామస్తులు ఎమోషనల్

Raghavender Reddy: బిగ్ టీవీ చైర్మన్ తండ్రి మృతిపై ప్రముఖుల దిగ్భ్రాంతి

Errabelli Dayakar: వెన్నం కుటుంబానికి తీరని లోటు.. రాఘవేందర్ రెడ్డి మృతికి ఎర్రబెల్లి సంతాపం

CM Revanth: వెన్నం రాఘవేంద్ర రెడ్డి కన్నుమూత.. నివాళులర్పించిన ముఖ్యమంత్రి

Big Stories

×