E-Paper
Advertisement

Kashibugga Temple: తిరుపతిలో అవమానం.. కోపంతో సొంత స్థలంలో గుడి

Kashibugga Temple: తిరుపతిలో అవమానం.. కోపంతో సొంత స్థలంలో గుడి
Advertisement

Kashibugga Temple: కాశీబుగ్గ ఆలయ నిర్మాణంపై.. నిర్వాహకుడు హరిముకుంద్ పాండా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో తిరుమల శ్రీవారి దర్శనం దక్కలేదని ఆలయం నిర్మించినట్లు చెబుతున్నారు. తిరుమలలో వెంకన్న దర్శనానికి వెళితే సిబ్బంది నెట్టివేశారన్నారు. అప్పుడు స్వామివారిని సరిగా దర్శించుకోలేదని.. ఆ మనస్తాపంతోనే ఆలయ నిర్మాణానికి అడుగు వేసినట్లు వెల్లడించారు. తల్లి సూచనతోనే 12 ఎకరాల్లో తిరుమల మాదిరిగానే ఆలయం నిర్మించానని తెలిపారు. ఆలయ నిర్మాణానికి ఒక్క రూపాయి కూడా విరాళం తీసుకోలేదన్నారు హరిముకుంద్ పాండా.

Related News

లోకల్ వార్‌పై నాదెండ్ల సంచలన వ్యాఖ్యలు.. కూటమికి ‘స్థానిక’ షాక్ ఇచ్చిన జనసేన!

సెల్ఫీ ఆరాటం.. బారికేడ్లు బద్దలు.. భీమవరంలో జగన్‌కు తప్పిన పెద్ద ప్రమాదం!

జనతా పార్టీ నుండి వైసీపీ వరకు.. ముద్రగడ రియల్ స్టోరీ!

అన్నం తినేవాడెవడైనా అలా మాట్లాడతాడా? హరీష్‌రావుపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్!

కౌరవ వంశాన్ని పాతాళానికి తొక్కుతాం.. కేసీఆర్ ఫ్యామిలీపై సీఎం రేవంత్ ఫైర్!

సినిమా సీన్‌ని తలపించేలా నవవధువు కిడ్నాప్.. వీడియో వైరల్!

కొడుకుతో అలా, కూతురితో ఇలా.. వైఎస్సార్ జయంతిలో విజయమ్మ రియాక్షన్..!

వయనాడ్‌లో కొండచరియల బీభత్సం.. సీసీటీవీ దృశ్యాలు!

Big Stories

Advertisement
×