E-Paper
Advertisement

Kashibugga Temple: తిరుపతిలో అవమానం.. కోపంతో సొంత స్థలంలో గుడి

Kashibugga Temple: తిరుపతిలో అవమానం.. కోపంతో సొంత స్థలంలో గుడి
Advertisement

Kashibugga Temple: కాశీబుగ్గ ఆలయ నిర్మాణంపై.. నిర్వాహకుడు హరిముకుంద్ పాండా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో తిరుమల శ్రీవారి దర్శనం దక్కలేదని ఆలయం నిర్మించినట్లు చెబుతున్నారు. తిరుమలలో వెంకన్న దర్శనానికి వెళితే సిబ్బంది నెట్టివేశారన్నారు. అప్పుడు స్వామివారిని సరిగా దర్శించుకోలేదని.. ఆ మనస్తాపంతోనే ఆలయ నిర్మాణానికి అడుగు వేసినట్లు వెల్లడించారు. తల్లి సూచనతోనే 12 ఎకరాల్లో తిరుమల మాదిరిగానే ఆలయం నిర్మించానని తెలిపారు. ఆలయ నిర్మాణానికి ఒక్క రూపాయి కూడా విరాళం తీసుకోలేదన్నారు హరిముకుంద్ పాండా.

Related News

టెట్ అర్హత లేకుండానే టీచర్ ఉద్యోగమా.. ఎస్‌జీటీ ప్రభాకర్ నియామకం రేగుతున్న దుమారం!

కొండాపై వేటుతో.. అసమ్మతికి చెక్ పడినట్లేనా?

ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల ట్యాక్సులు కట్టరా? వారి నెల జీతం ఎంత?

పోలవరం నీళ్లు ఎవరికి? డేటా సెంటర్‌కా.. సాగు అవసరాలకా?

మంత్రి పదవి పాయే.. కొండా నెక్ట్స్ ఎటు?

హిట్ అండ్ రన్.. బడాబాబులకు చట్టం వేరేనా?

ఆక్వా రైతులకు మేత షాక్

కూలుతున్న మంచు కొండలు.. డేంజర్‌‌లో నేపాల్

Big Stories

Advertisement
×