BigTV English
Advertisement

Kashibugga Temple: తిరుపతిలో అవమానం.. కోపంతో సొంత స్థలంలో గుడి

Kashibugga Temple: తిరుపతిలో అవమానం.. కోపంతో సొంత స్థలంలో గుడి


Kashibugga Temple: కాశీబుగ్గ ఆలయ నిర్మాణంపై.. నిర్వాహకుడు హరిముకుంద్ పాండా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో తిరుమల శ్రీవారి దర్శనం దక్కలేదని ఆలయం నిర్మించినట్లు చెబుతున్నారు. తిరుమలలో వెంకన్న దర్శనానికి వెళితే సిబ్బంది నెట్టివేశారన్నారు. అప్పుడు స్వామివారిని సరిగా దర్శించుకోలేదని.. ఆ మనస్తాపంతోనే ఆలయ నిర్మాణానికి అడుగు వేసినట్లు వెల్లడించారు. తల్లి సూచనతోనే 12 ఎకరాల్లో తిరుమల మాదిరిగానే ఆలయం నిర్మించానని తెలిపారు. ఆలయ నిర్మాణానికి ఒక్క రూపాయి కూడా విరాళం తీసుకోలేదన్నారు హరిముకుంద్ పాండా.


Related News

Samatha College: సమతా కాలేజీ వద్ద హై టెన్షన్.. నిరసనలు చేపట్టిన విద్యార్థి సంఘాలు

Hyderabad: హైదరాబాద్‌లో ఆడ దొంగలు.. అర్ధరాత్రి ఆటోలో వచ్చి మరీ చోరీలు

Hetero Drugs Company: హెటిరో కంపెనీ పై సంగారెడ్డి రైతుల తిరుగుబాటు.. తాడో పేడో తేల్చుకుందాం..

Guntur Road Accident: టిప్పర్ ఢీ కొని.. డ్యాన్సర్ మృతి

Srikakulam: కాశీబుగ్గ గుడిలో తొక్కిసలాట.. రైలింగ్ కూలి స్పాట్‌లోనే 7 మంది..

Miyapur: బాహుబలి క్రేన్‌తో .. హైడ్రా కూల్చివేతలు

Veerabrahmendra Swamy : బ్రహ్మంగారి నివాసాన్ని తిరిగి నిర్మిస్తాం – కడప జిల్లా కలెక్టర్

Big Stories

×