BigTV English
Advertisement

Hyderabad: హైదరాబాద్‌లో ఆడ దొంగలు.. అర్ధరాత్రి ఆటోలో వచ్చి మరీ చోరీలు

Hyderabad: హైదరాబాద్‌లో ఆడ దొంగలు.. అర్ధరాత్రి ఆటోలో వచ్చి మరీ చోరీలు


Hyderabad: హైదరాబాద్ సిటీలో కొత్త దొంగల బ్యాచ్ కలకలం రేపుతుంది. కొత్తగా ఆటోలో వచ్చి దొంగతనాలకు పాల్పడుతున్నారు మహిళా దొంగల బ్యాచ్. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పీఎస్ పరిధిలో ..దొంగతనానికి ప్రయత్నించారు.. ఐదుగురు మహిళా దొంగల బ్యాచ్. ఓ ఆటోలో వచ్చి నిర్మాణంలో ఉన్న ఇంట్లోకి చొరబడి దొంగతనానికి ప్రయత్నించారు. అక్కడ ఏమీ దొరకకపోవడంతో మరో ఇంట్లోకి దొంగతనానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో సమీపంలోని సీసీటీవీ కెమెరాల్లో విజువల్స్ రికార్డ్ అయ్యాయి. ఇంటి యజమాని సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసుల సీసీటీవీ రికార్డ్‌ను పరిశీలించారు. ఆటో నెంబర్ ఆధారంతో దొంగల ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 


Related News

Samatha College: సమతా కాలేజీ వద్ద హై టెన్షన్.. నిరసనలు చేపట్టిన విద్యార్థి సంఘాలు

Kashibugga Temple: తిరుపతిలో అవమానం.. కోపంతో సొంత స్థలంలో గుడి

Hetero Drugs Company: హెటిరో కంపెనీ పై సంగారెడ్డి రైతుల తిరుగుబాటు.. తాడో పేడో తేల్చుకుందాం..

Guntur Road Accident: టిప్పర్ ఢీ కొని.. డ్యాన్సర్ మృతి

Srikakulam: కాశీబుగ్గ గుడిలో తొక్కిసలాట.. రైలింగ్ కూలి స్పాట్‌లోనే 7 మంది..

Miyapur: బాహుబలి క్రేన్‌తో .. హైడ్రా కూల్చివేతలు

Veerabrahmendra Swamy : బ్రహ్మంగారి నివాసాన్ని తిరిగి నిర్మిస్తాం – కడప జిల్లా కలెక్టర్

Big Stories

×