E-Paper
Advertisement

Hyderabad: హైదరాబాద్‌లో ఆడ దొంగలు.. అర్ధరాత్రి ఆటోలో వచ్చి మరీ చోరీలు

Hyderabad: హైదరాబాద్‌లో ఆడ దొంగలు.. అర్ధరాత్రి ఆటోలో వచ్చి మరీ చోరీలు

Hyderabad: హైదరాబాద్ సిటీలో కొత్త దొంగల బ్యాచ్ కలకలం రేపుతుంది. కొత్తగా ఆటోలో వచ్చి దొంగతనాలకు పాల్పడుతున్నారు మహిళా దొంగల బ్యాచ్. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పీఎస్ పరిధిలో ..దొంగతనానికి ప్రయత్నించారు.. ఐదుగురు మహిళా దొంగల బ్యాచ్. ఓ ఆటోలో వచ్చి నిర్మాణంలో ఉన్న ఇంట్లోకి చొరబడి దొంగతనానికి ప్రయత్నించారు. అక్కడ ఏమీ దొరకకపోవడంతో మరో ఇంట్లోకి దొంగతనానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో సమీపంలోని సీసీటీవీ కెమెరాల్లో విజువల్స్ రికార్డ్ అయ్యాయి. ఇంటి యజమాని సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసుల సీసీటీవీ రికార్డ్‌ను పరిశీలించారు. ఆటో నెంబర్ ఆధారంతో దొంగల ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

Related News

12 ఏళ్ల తర్వాత.. ప్రధాని మోదీతో తమిళనాడు సీఎం విజయ్ ‘క్రేజీ’ భేటీ!

Kakinada Explosion: వేటపాలెం పేలుడు ఘటనలో గుండె పగిలే.. లైవ్ విజువల్స్!

Adulterated Milk: కల్తీ పాలకు కారణం అదేనా? విజయ్ డైరీ చైర్మన్ చలసాని సంచలన వ్యాఖ్యలు!

Isha Foundation: ఇషా ఫౌండేషన్ లో మహా శివునికి దివ్య దర్శనం.. ఈ వీడియో చూస్తే గూస్ బంప్స్ పక్క

Raghavender Reddy: ఊరికి కరెంట్, రోడ్లు, 60 ఇల్లులు ఇచ్చారు..! సార్ ఎంత మంచివారంటే.. గ్రామస్తులు ఎమోషనల్

Raghavender Reddy: బిగ్ టీవీ చైర్మన్ తండ్రి మృతిపై ప్రముఖుల దిగ్భ్రాంతి

Errabelli Dayakar: వెన్నం కుటుంబానికి తీరని లోటు.. రాఘవేందర్ రెడ్డి మృతికి ఎర్రబెల్లి సంతాపం

CM Revanth: వెన్నం రాఘవేంద్ర రెడ్డి కన్నుమూత.. నివాళులర్పించిన ముఖ్యమంత్రి

Big Stories

×