E-Paper
Advertisement

Hetero Drugs Company: హెటిరో కంపెనీ పై సంగారెడ్డి రైతుల తిరుగుబాటు.. తాడో పేడో తేల్చుకుందాం..

Hetero Drugs Company: హెటిరో కంపెనీ పై సంగారెడ్డి రైతుల తిరుగుబాటు.. తాడో పేడో తేల్చుకుందాం..

Hetero Drugs Company: హెటిరో డ్రగ్ కంపెనీ పై సంగారెడ్డి జిల్లా దోమడుగు గ్రామస్తులు, రైతులు తిరుగుబాటు చేస్తున్నారు. ఇన్నాళ్లూ అధికారులకు అప్లికేషన్లు ఇచ్చిన రైతులు ఇక వారి నుండి ఎటువంటి పరిష్కారం లేకపోవడంతో రంగంలోకి దిగారు. తాడోపేడో తేల్చుకుంటామంటూ నిరసన ర్యాలీల పేరుతో రోడ్డెక్కారు. కంపెనీ మూసివేసేవరకు పోరాటం కొనసాగిస్తామంటూ తెలుపుతున్నారు. కాలుష్య వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యాక్రమాలు చేపట్టారు. చెరువు కలుషితమవ్వడంతో తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నామంటూ గ్రామస్తులు తెలిపారు. అంతే కాకుండా చెరువు కింద ఉన్న పంటలు నాశనం అవుతున్నాయని అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్టేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నల్లకుంట చెరువులోకి రసాయనాలు వదలడం ఇకనైనా ఆపాలంటున్నారు.

Related News

12 ఏళ్ల తర్వాత.. ప్రధాని మోదీతో తమిళనాడు సీఎం విజయ్ ‘క్రేజీ’ భేటీ!

Kakinada Explosion: వేటపాలెం పేలుడు ఘటనలో గుండె పగిలే.. లైవ్ విజువల్స్!

Adulterated Milk: కల్తీ పాలకు కారణం అదేనా? విజయ్ డైరీ చైర్మన్ చలసాని సంచలన వ్యాఖ్యలు!

Isha Foundation: ఇషా ఫౌండేషన్ లో మహా శివునికి దివ్య దర్శనం.. ఈ వీడియో చూస్తే గూస్ బంప్స్ పక్క

Raghavender Reddy: ఊరికి కరెంట్, రోడ్లు, 60 ఇల్లులు ఇచ్చారు..! సార్ ఎంత మంచివారంటే.. గ్రామస్తులు ఎమోషనల్

Raghavender Reddy: బిగ్ టీవీ చైర్మన్ తండ్రి మృతిపై ప్రముఖుల దిగ్భ్రాంతి

Errabelli Dayakar: వెన్నం కుటుంబానికి తీరని లోటు.. రాఘవేందర్ రెడ్డి మృతికి ఎర్రబెల్లి సంతాపం

CM Revanth: వెన్నం రాఘవేంద్ర రెడ్డి కన్నుమూత.. నివాళులర్పించిన ముఖ్యమంత్రి

Big Stories

×