E-Paper
Advertisement

Hetero Drugs Company: హెటిరో కంపెనీ పై సంగారెడ్డి రైతుల తిరుగుబాటు.. తాడో పేడో తేల్చుకుందాం..

Hetero Drugs Company: హెటిరో కంపెనీ పై సంగారెడ్డి రైతుల తిరుగుబాటు.. తాడో పేడో తేల్చుకుందాం..
Advertisement

Hetero Drugs Company: హెటిరో డ్రగ్ కంపెనీ పై సంగారెడ్డి జిల్లా దోమడుగు గ్రామస్తులు, రైతులు తిరుగుబాటు చేస్తున్నారు. ఇన్నాళ్లూ అధికారులకు అప్లికేషన్లు ఇచ్చిన రైతులు ఇక వారి నుండి ఎటువంటి పరిష్కారం లేకపోవడంతో రంగంలోకి దిగారు. తాడోపేడో తేల్చుకుంటామంటూ నిరసన ర్యాలీల పేరుతో రోడ్డెక్కారు. కంపెనీ మూసివేసేవరకు పోరాటం కొనసాగిస్తామంటూ తెలుపుతున్నారు. కాలుష్య వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యాక్రమాలు చేపట్టారు. చెరువు కలుషితమవ్వడంతో తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నామంటూ గ్రామస్తులు తెలిపారు. అంతే కాకుండా చెరువు కింద ఉన్న పంటలు నాశనం అవుతున్నాయని అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్టేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నల్లకుంట చెరువులోకి రసాయనాలు వదలడం ఇకనైనా ఆపాలంటున్నారు.

Related News

ఎల్ నినో ఎఫెక్ట్.. పవర్ కష్టాలు వస్తాయ్..!

కాంగ్రెస్ లో బిగ్ చేంజెస్..!

22A భూములపై పొలిటికల్‌ వార్‌..!

సెక్రటీరియట్‌లో లంచావతారాలు..!

తెగిపడిన పోతిరెడ్డిపాడు గేట్.. జలపోరు మళ్లీ షురూ!

బాబు మార్క్ పాలన.. ముందుగానే ప్రజలకు సంక్షేమ క్యాలెండర్!

సర్వే సమరం.. ప్రజలు ఎవరివైపు..?

జనసేనలోకి బడా నేతలకు దారేది?

Big Stories

Advertisement
×