E-Paper
Advertisement

Keesara House Owner: హిజ్రాలను ఉరికించి ఉరికించి ఎందుకు కొట్టానంటే ..

Keesara House Owner: హిజ్రాలను ఉరికించి ఉరికించి ఎందుకు కొట్టానంటే ..
Advertisement

 

Advertisement

Keesara House Owner:  కీసర మండలం చీర్యాల్‌లో సదానందం అనే వ్యక్తి 8వ తేదీన తన కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేశాడు. 9వ తేదీన సదానందం ఇంటికి హిజ్రాలు వెళ్లారు. లక్ష రూపాయలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అంత ఇచ్చుకోలేనని సదానందం రిక్వెస్ట్‌ చేసినప్పటికి వినిపించుకోకుండా అక్కడే ఆందోళన చేశారు. ఆ కోపంలో హిజ్రాలపై సదానందం దాడికి యత్నించాడు. అలాఅక్కడి నుంచి వెళ్లిన హిజ్రాలు.. ఈ సారి మూడు ఆటోల్లో ఫైటింగ్ కు వచ్చేశారు. సదానందాన్ని ఒంటరిగా దొరికించుకొని చితకబాదారు. కర్రలతో దాడి చేశారు. దాడిలో సదానందం తలకు తీవ్ర గాయమైంది. బాధితుడు కీసర పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Related News

లోకల్ వార్‌పై నాదెండ్ల సంచలన వ్యాఖ్యలు.. కూటమికి ‘స్థానిక’ షాక్ ఇచ్చిన జనసేన!

సెల్ఫీ ఆరాటం.. బారికేడ్లు బద్దలు.. భీమవరంలో జగన్‌కు తప్పిన పెద్ద ప్రమాదం!

జనతా పార్టీ నుండి వైసీపీ వరకు.. ముద్రగడ రియల్ స్టోరీ!

అన్నం తినేవాడెవడైనా అలా మాట్లాడతాడా? హరీష్‌రావుపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్!

కౌరవ వంశాన్ని పాతాళానికి తొక్కుతాం.. కేసీఆర్ ఫ్యామిలీపై సీఎం రేవంత్ ఫైర్!

సినిమా సీన్‌ని తలపించేలా నవవధువు కిడ్నాప్.. వీడియో వైరల్!

కొడుకుతో అలా, కూతురితో ఇలా.. వైఎస్సార్ జయంతిలో విజయమ్మ రియాక్షన్..!

వయనాడ్‌లో కొండచరియల బీభత్సం.. సీసీటీవీ దృశ్యాలు!

Big Stories

Advertisement
×