E-Paper
Advertisement

Keesara House Owner: హిజ్రాలను ఉరికించి ఉరికించి ఎందుకు కొట్టానంటే ..

Keesara House Owner: హిజ్రాలను ఉరికించి ఉరికించి ఎందుకు కొట్టానంటే ..
Advertisement

 

Advertisement

Keesara House Owner:  కీసర మండలం చీర్యాల్‌లో సదానందం అనే వ్యక్తి 8వ తేదీన తన కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేశాడు. 9వ తేదీన సదానందం ఇంటికి హిజ్రాలు వెళ్లారు. లక్ష రూపాయలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అంత ఇచ్చుకోలేనని సదానందం రిక్వెస్ట్‌ చేసినప్పటికి వినిపించుకోకుండా అక్కడే ఆందోళన చేశారు. ఆ కోపంలో హిజ్రాలపై సదానందం దాడికి యత్నించాడు. అలాఅక్కడి నుంచి వెళ్లిన హిజ్రాలు.. ఈ సారి మూడు ఆటోల్లో ఫైటింగ్ కు వచ్చేశారు. సదానందాన్ని ఒంటరిగా దొరికించుకొని చితకబాదారు. కర్రలతో దాడి చేశారు. దాడిలో సదానందం తలకు తీవ్ర గాయమైంది. బాధితుడు కీసర పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Related News

ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల ట్యాక్సులు కట్టరా? వారి నెల జీతం ఎంత?

పోలవరం నీళ్లు ఎవరికి? డేటా సెంటర్‌కా.. సాగు అవసరాలకా?

మంత్రి పదవి పాయే.. కొండా నెక్ట్స్ ఎటు?

హిట్ అండ్ రన్.. బడాబాబులకు చట్టం వేరేనా?

ఆక్వా రైతులకు మేత షాక్

కూలుతున్న మంచు కొండలు.. డేంజర్‌‌లో నేపాల్

కర్నూలులో కదులుతున్న డీఎస్సీ డొంక

వెయ్యి రోజుల పాలనపై బీఆర్ఎస్ గరం

Big Stories

Advertisement
×