E-Paper
Advertisement

Visakhapatnam: విశాఖలో డ్రగ్స్ కలకలం..అడ్డంగా బుక్కయిన వైసీపీ కొండా రెడ్డి

Visakhapatnam: విశాఖలో డ్రగ్స్ కలకలం..అడ్డంగా బుక్కయిన వైసీపీ కొండా రెడ్డి

Visakhapatnam: విశాఖలో డ్రగ్స్ కలకలం రేపుతుంది. టాస్క్ ఫోర్స్ పోలీసులకు పట్టుబడ్డాడు ఓ వ్యక్తి. దురంతో ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లో చరణ్ అనే వ్యక్తి అనుమాన స్పదంగా కనిపించాడు. దీంతో అతన్ని తనిఖీ చేశారు. ఈ క్రమంలో అతని దగ్గర నుండి 36 LICT బ్లాట్స్ స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు వారి శైలిలో ప్రశ్నించగా.. ఈ డ్రగ్స్‌ను వశాఖకు చెందిన వైసీపీ స్టూడెంట్ వింగ్, విశాఖ అధ్యక్షుడు కొండారెడ్డి కోసం తీసుకొని వెళ్తున్నట్టు తెలిపాడు.దీంతో వెంటనే టాస్క ఫోర్స్ , ఈగల్ టీం కొండారెడ్డిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం పోలీసులు ఆయన్ను విచారణ చేస్తున్నట్టు సమాచారం.

Related News

12 ఏళ్ల తర్వాత.. ప్రధాని మోదీతో తమిళనాడు సీఎం విజయ్ ‘క్రేజీ’ భేటీ!

Kakinada Explosion: వేటపాలెం పేలుడు ఘటనలో గుండె పగిలే.. లైవ్ విజువల్స్!

Adulterated Milk: కల్తీ పాలకు కారణం అదేనా? విజయ్ డైరీ చైర్మన్ చలసాని సంచలన వ్యాఖ్యలు!

Isha Foundation: ఇషా ఫౌండేషన్ లో మహా శివునికి దివ్య దర్శనం.. ఈ వీడియో చూస్తే గూస్ బంప్స్ పక్క

Raghavender Reddy: ఊరికి కరెంట్, రోడ్లు, 60 ఇల్లులు ఇచ్చారు..! సార్ ఎంత మంచివారంటే.. గ్రామస్తులు ఎమోషనల్

Raghavender Reddy: బిగ్ టీవీ చైర్మన్ తండ్రి మృతిపై ప్రముఖుల దిగ్భ్రాంతి

Errabelli Dayakar: వెన్నం కుటుంబానికి తీరని లోటు.. రాఘవేందర్ రెడ్డి మృతికి ఎర్రబెల్లి సంతాపం

CM Revanth: వెన్నం రాఘవేంద్ర రెడ్డి కన్నుమూత.. నివాళులర్పించిన ముఖ్యమంత్రి

Big Stories

×