BigTV English
Advertisement

Visakhapatnam: విశాఖలో డ్రగ్స్ కలకలం..అడ్డంగా బుక్కయిన వైసీపీ కొండా రెడ్డి

Visakhapatnam: విశాఖలో డ్రగ్స్ కలకలం..అడ్డంగా బుక్కయిన వైసీపీ కొండా రెడ్డి


Visakhapatnam: విశాఖలో డ్రగ్స్ కలకలం రేపుతుంది. టాస్క్ ఫోర్స్ పోలీసులకు పట్టుబడ్డాడు ఓ వ్యక్తి. దురంతో ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లో చరణ్ అనే వ్యక్తి అనుమాన స్పదంగా కనిపించాడు. దీంతో అతన్ని తనిఖీ చేశారు. ఈ క్రమంలో అతని దగ్గర నుండి 36 LICT బ్లాట్స్ స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు వారి శైలిలో ప్రశ్నించగా.. ఈ డ్రగ్స్‌ను వశాఖకు చెందిన వైసీపీ స్టూడెంట్ వింగ్, విశాఖ అధ్యక్షుడు కొండారెడ్డి కోసం తీసుకొని వెళ్తున్నట్టు తెలిపాడు.దీంతో వెంటనే టాస్క ఫోర్స్ , ఈగల్ టీం కొండారెడ్డిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం పోలీసులు ఆయన్ను విచారణ చేస్తున్నట్టు సమాచారం.


Related News

Indian Woman: USలో అడ్డంగా దొరికిపోయిన భారతీయ విద్యార్థిని

Chamala Kiran Kumar Reddy: కేటీఆర్ కు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన చామల

Bangalore: రోడ్డుపై వాగ్వాదం.. బైకర్‌ను ఢీ కొట్టిన క్యాబ్ డ్రైవర్

Rowdy Sheeter Surender: మోస్ట్‌ వాంటెడ్ రౌడీ గ్యాంగ్ అరెస్ట్

Congress vs BRS: ఫర్నిచర్ తగలబెట్టి.. బీఆర్ఎస్ ఆఫీస్‌పై దాడి

Students Protest: ప్రిన్సిపాల్ వేధింపులు.. రోడెక్కిన విద్యార్థినులు

Buddha Venkanna:అమ్మవారు కన్నెర్ర చేశారు.. జోగి రమేష్‌పై బుద్దా వెంకన్న హాట్ కామెంట్స్!

Big Stories

×