BigTV English
Advertisement

Murder Incident: బావిలో శవాలు.. కంగారుపడ్డ కాకినాడ ప్రజలు

Murder Incident: బావిలో శవాలు.. కంగారుపడ్డ కాకినాడ ప్రజలు


Kakinada: కాకినాడ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. తాటిపత్రి గ్రామంలోని ఓ బావిలో ఇద్దరు వ్యక్తుల మృతదేహాలు తేలడం చూసి స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు శవాలను బావి నుంచి బయటకు తీసి పోస్ట్‌మార్టంకు తరలించారు. మృతులను రంపం శ్రీను, సూరిబాబుగా గుర్తించారు. డాగ్‌స్క్వాడ్ , క్లూస్ టీమ్‌తో ఆధారాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆర్థిక లావాదేవీల వల్లే గుర్తుతెలియని వ్యక్తులు ఇద్దరిని హత్య చేసి బావిలో పడేసి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.


Related News

Constable suicide: బెట్టింగ్‌ యాప్‌కు కానిస్టేబుల్ బలి

Siddhi Buddhi Kalyanam: బిగ్ టీవీ కార్తీక దీపోత్సవం లైవ్

Road Accident: ఇంట్లోకి దూసుకెళ్లిన లారీ.. మహిళకు తీవ్ర గాయాలు

Road Accident: బాపట్లలో ఘోరం.. లారీ–కారు ఢీ.. ఆరుగురు స్పాట్!

Sri Charani: ప్రపంచ క్రికెట్‌లో మెరిసిన.. కడప ఆణిముత్యం శ్రీ చరణి

Vidadala Rajini: ఉద్యోగాలన్నారు..మోసం చేశారు.. రజినిపై కంప్లైంట్‌

Visakhapatnam: విశాఖలో డ్రగ్స్ కలకలం..అడ్డంగా బుక్కయిన వైసీపీ కొండా రెడ్డి

Indian Woman: USలో అడ్డంగా దొరికిపోయిన భారతీయ విద్యార్థిని

Big Stories

×