BigTV English

Murder Incident: బావిలో శవాలు.. కంగారుపడ్డ కాకినాడ ప్రజలు

Murder Incident: బావిలో శవాలు.. కంగారుపడ్డ కాకినాడ ప్రజలు


Kakinada: కాకినాడ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. తాటిపత్రి గ్రామంలోని ఓ బావిలో ఇద్దరు వ్యక్తుల మృతదేహాలు తేలడం చూసి స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు శవాలను బావి నుంచి బయటకు తీసి పోస్ట్‌మార్టంకు తరలించారు. మృతులను రంపం శ్రీను, సూరిబాబుగా గుర్తించారు. డాగ్‌స్క్వాడ్ , క్లూస్ టీమ్‌తో ఆధారాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆర్థిక లావాదేవీల వల్లే గుర్తుతెలియని వ్యక్తులు ఇద్దరిని హత్య చేసి బావిలో పడేసి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.


Related News

Car Accident: టిప్పర్‌,కారు ఢీ స్పాట్‌లోనే ఏడుగురు..

Hyderabad News: సంచిలో మహిళ శవం.. చర్లపల్లి రైల్వే స్టేషన్‌లో కలకలం

Harassment case: కంత్రి బాబాయ్.. అర్థరాత్రి కూతురి వరస అమ్మాయికి అలాంటి ఫొటోలు

Cockroach in Biryani: బిర్యానీలో బొద్దింక.. పట్టించుకోని రెస్టారెంట్ యాజమాన్యం

Road Accident: గుడిలోకి దూసుకెళ్లి ట్యాంకర్‌ స్పాట్ లోనే..

 Doctors Fight : ఆస్పత్రిలో కొట్టుకున్న వైద్యులు.. వీడియో వైరల్

Andhra Pradesh: దసరా కానుకగా ఆటో డ్రైవర్లకు 15 వేల సహాయం – వాహన మిత్ర పథకం ప్రారంభం

Big Stories

×