E-Paper
Advertisement

Vijayawada: అనుమానంతో నడిరోడ్డుపై భార్యను కత్తితో పొడిచి..

Vijayawada: అనుమానంతో నడిరోడ్డుపై భార్యను కత్తితో పొడిచి..

 Vijayawada:  విజయవాడ సూర్యారావు పేటలో ఓ కిరాతక భర్త బరితెగించాడు. నడిరోడ్డుపై భార్యను అత్యంత కిరాతకంగా పొడిచి చంపేశాడు. విజయవాడ విన్స్ హాస్పిటల్‌లో నర్సుగా పనిచేస్తున్న సరస్వతిని 2022 ఫిబ్రవరి 14వ తేదీన విజయ్ అనే వ్యక్తి వివాహం చేసుకున్నాడు. వారికి ఒక బాబు. భవానిపురం శ్రేయాస్ ఆసుపత్రిలో విజయ్ ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. అయితే సరస్వతిపై అనుమానం పెంచుకున్న హంతకుడు విజయ్..తరచూ భార్యతో గొడవపడేవాడు. భర్త అనుమానంతో విసిగిపోయిన సరస్వతి కొన్నాళ్లుగా భర్తకు దూరంగా బాబుతో ఉంటోంది. ఈ క్రమంలో సరస్వతిపై కోపం పెంచుకున్న కిరాతకుడు విజయ్…ఇవాళ మధ్యాహ్నం సూర్యారావుపేటలో అందరూ చూస్తుండగా…కత్తితో పొడిచి హత్య చేశాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్ కి తరలించారు. నిందుతుడిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related News

12 ఏళ్ల తర్వాత.. ప్రధాని మోదీతో తమిళనాడు సీఎం విజయ్ ‘క్రేజీ’ భేటీ!

Kakinada Explosion: వేటపాలెం పేలుడు ఘటనలో గుండె పగిలే.. లైవ్ విజువల్స్!

Adulterated Milk: కల్తీ పాలకు కారణం అదేనా? విజయ్ డైరీ చైర్మన్ చలసాని సంచలన వ్యాఖ్యలు!

Isha Foundation: ఇషా ఫౌండేషన్ లో మహా శివునికి దివ్య దర్శనం.. ఈ వీడియో చూస్తే గూస్ బంప్స్ పక్క

Raghavender Reddy: ఊరికి కరెంట్, రోడ్లు, 60 ఇల్లులు ఇచ్చారు..! సార్ ఎంత మంచివారంటే.. గ్రామస్తులు ఎమోషనల్

Raghavender Reddy: బిగ్ టీవీ చైర్మన్ తండ్రి మృతిపై ప్రముఖుల దిగ్భ్రాంతి

Errabelli Dayakar: వెన్నం కుటుంబానికి తీరని లోటు.. రాఘవేందర్ రెడ్డి మృతికి ఎర్రబెల్లి సంతాపం

CM Revanth: వెన్నం రాఘవేంద్ర రెడ్డి కన్నుమూత.. నివాళులర్పించిన ముఖ్యమంత్రి

Big Stories

×