E-Paper
Advertisement

విజయసాయి ఆరోపణలపై వైసీపీ ఎందుకు మౌనం?

విజయసాయి ఆరోపణలపై వైసీపీ ఎందుకు మౌనం?
Advertisement

విజయసాయి ఆరోపణలపై వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా రియాక్ట్ అయితే.. ఆయనకు మరింత ప్రచారం వస్తుందన్న ఉద్దేశంతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు సైలెంట్ స్ట్రాటజీతో ఉన్నట్లుగా కనిపిస్తోంది. నిజానికి సజ్జల మాత్రం విజయసాయి ఆరోపణలకు నేరుగా కౌంటర్ ఇచ్చారు. వైసీపీలో కోటరీ లేదని.. జగన్‌ ఒక్కరే పార్టీకి నాయకుడని స్పష్టం చేశారు. మరి విజయసాయి ప్రస్తావించిన ఆరోపణలకు వాస్తవాలతో సమాధానం ఇవ్వాలా? లేక పట్టించుకోకుండా వదిలేయడమే రాజకీయంగా సేఫ్‌ గేమా? అన్న టాక్ అయితే నడుస్తోంది.

Advertisement

బొత్స చేసిన కేఏ పాల్‌-2 సెటైర్‌ కూడా ఇదే వ్యూహంలో భాగమా? విజయసాయి చెబుతున్న అంశాలపై చర్చిస్తే వైసీపీకే నష్టం జరుగుతుందన్న భావనలో ఆ పార్టీ నేతలు ఉన్నట్లుగా ప్రచారమైతే జరుగుతోంది. అయితే ఇలాగే సైలెంట్ గా ఉంటే సమస్య మరింత పెరిగే ప్రమాదం ఉందన్న టాక్ కూడా ఉంది. ఓవరాల్ గా చూస్తే విజయసాయి ట్రాప్‌లో పడకూడదన్న ఉద్దేశమే ఫ్యాన్ పార్టీలో కనిపిస్తోంది.

Tags

Related News

కవిత ఎమోషనల్ ఎటాక్.. తెరవెనుక ఏం జరిగింది?

పవన్ సీఎం డిమాండ్‌తో కొత్త చర్చ.. 15 సీట్ల డిమాండ్‌పై స్పందనేమిటీ?

22 వేల కోట్ల అప్పు.. 6.5 కోట్ల సెటిల్ మెంట్!

ఉన్నది ఒకటే జిందగీ..ఎందుకీ ఆత్మహత్యలు?

లింగమనేని కొడుకు కేసు.. పోలీసుల విచారణపై అనుమానం

వెలిగొండ ఇష్యూ.. తెలంగాణ-ఆంధ్ర జల వివాదం

రాయదుర్గంలో భూమికి కళ్లు చెదిరే ధర.. రూ.269 కోట్ల రికార్డు బిడ్!

Big Stories

Advertisement
×