E-Paper
Advertisement

వెలిగొండ ఇష్యూ.. తెలంగాణ-ఆంధ్ర జల వివాదం

వెలిగొండ ఇష్యూ.. తెలంగాణ-ఆంధ్ర జల వివాదం
Advertisement

Telangana Water: సాగర్ కుడి, ఎడమ కాలువల వివాదం ఇంకా సెట్ రైట్ కాకముందే.. ఇప్పుడు వెలిగొండ, పోలవరం ప్రాజెక్టుల చుట్టూ తెలంగాణ అభ్యంతరాలు మొదలయ్యాయ్. వెలిగొండతో కృష్ణా జలాలను బేసిన్ బయటకు తరలించే అవకాశం ఉందంటూ తెలంగాణ గతంలో KRMBని ఆశ్రయించింది కూడా. ఇక పోలవరం బ్యాక్ వాటర్ తో భద్రాచలం, బూర్గంపాడు, సారపాక ప్రాంతాల ముంపు చుట్టూ కథ నడుస్తోంది. తెలంగాణ వాదన ప్రకారం.. ప్రాజెక్టు పూర్తిస్థాయిలో పనిచేస్తే వరద సమయంలో ముంపు ముప్పు పెరగొచ్చంటోంది. దీనిపై నిపుణుల అధ్యయనాలు, రాష్ట్రాల వాదనలు మాత్రం ఒకేలా లేవు. ఒక రాష్ట్రం ప్రాజెక్టు కడితే మరో రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతినకూడదన్న విషయం చుట్టూ ఇప్పుడు వివాదం నడుస్తోంది. కృష్ణా, గోదావరి నీళ్లపై ప్రతి ప్రాజెక్టు కొత్త వివాదానికి దారితీస్తుంటే.. శాశ్వత పరిష్కారం ఎప్పుడు? నీళ్లు పంచుకోవాల్సిన రెండు రాష్ట్రాలు.. పోరాడకుండా ఉండాలంటే ఏం చేయాలి?

Advertisement

 

Tags

Related News

ఉన్నది ఒకటే జిందగీ..ఎందుకీ ఆత్మహత్యలు?

లింగమనేని కొడుకు కేసు.. పోలీసుల విచారణపై అనుమానం

రాయదుర్గంలో భూమికి కళ్లు చెదిరే ధర.. రూ.269 కోట్ల రికార్డు బిడ్!

కమిటీల లెక్క తేలేదెప్పుడు..

కౌశిక్ రెడ్డి పదవికి గండం.. స్పీకర్ యాక్షన్ తీసుకుంటారా?

విజయసాయి లేఖ వెనుక అసలు వ్యూహం ఇదేనా?

కవిత కామెంట్స్‌తో బీఆర్ఎస్ వారసత్వంపై కొత్త రచ్చ

Big Stories

Advertisement
×