E-Paper
Advertisement

ఉన్నది ఒకటే జిందగీ..ఎందుకీ ఆత్మహత్యలు?

ఉన్నది ఒకటే జిందగీ..ఎందుకీ ఆత్మహత్యలు?
Advertisement

Suicide Prevention: రాజమండ్రిలో AE నూకరాజు కుటుంబ విషాదం.. ఏలూరులో భార్యాభర్తలు.. శ్రీశైలంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు.. తాజాగా విశాఖలో మరో కుటుంబం. వరుస ఘటనలు కలచివేస్తున్నాయ్. ప్రతి కుటుంబానికి ఒక్కో కారణం. నూకరాజు కేసులో వేధింపులు, బెదిరింపుల కోణం బయటపడగా.. శ్రీశైలం ఘటనలో ఆరోగ్య, ఆర్థిక సమస్యలు ఉన్నట్లు తేల్చారు. ప్రతి సమస్యకు కచ్చితంగా ఓ పరిష్కారం ఉండి తీరుతుంది. అప్పులు కావొచ్చు.. కుటుంబ సమస్యలు కావొచ్చు.. మానసిక ఒత్తిడి కావొచ్చు. సమస్య ఏదైనా సరే.. అది శాశ్వతం కాదు. కానీ ఆత్మహత్య నిర్ణయం మాత్రం తిరిగి మార్చుకోలేనిది. అందుకే కష్టంలో ఉన్నప్పుడు ఒంటరిగా ఉండకపోవడం ముఖ్యం.

Tags

Related News

22 వేల కోట్ల అప్పు.. 6.5 కోట్ల సెటిల్ మెంట్!

లింగమనేని కొడుకు కేసు.. పోలీసుల విచారణపై అనుమానం

వెలిగొండ ఇష్యూ.. తెలంగాణ-ఆంధ్ర జల వివాదం

రాయదుర్గంలో భూమికి కళ్లు చెదిరే ధర.. రూ.269 కోట్ల రికార్డు బిడ్!

కమిటీల లెక్క తేలేదెప్పుడు..

కౌశిక్ రెడ్డి పదవికి గండం.. స్పీకర్ యాక్షన్ తీసుకుంటారా?

విజయసాయి లేఖ వెనుక అసలు వ్యూహం ఇదేనా?

Big Stories

Advertisement
×