E-Paper
Advertisement

22 వేల కోట్ల అప్పు.. 6.5 కోట్ల సెటిల్ మెంట్!

22 వేల కోట్ల అప్పు.. 6.5 కోట్ల సెటిల్ మెంట్!
Advertisement

Subhash Chandra: జీ గ్రూప్‌ అధినేత సుభాష్‌ చంద్ర వ్యక్తిగత దివాలా కేసులో NCLT కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకులు, ఇతర రుణదాతలకు ఉన్న 22 వేల కోట్ల రూపాయల క్లెయిమ్‌లకు కేవలం ఆరున్నర కోట్ల రూపాయలు చెల్లించే ప్రణాళికకు ఆమోదం లభించింది. అంటే రుణదాతలకు రికవరీ కేవలం 0.03 శాతం అంటే కేవలం ఆరువేల కొట్లు కడితే చాలు అంటూ తెలిపారు. ఇదే నిర్ణయంపై కొంత మంది పాయకులు ఫైర్ అయ్యారు. ఇది హెయిర్‌కట్‌ కాదు.. ఘోరం అంటూ జైరాం రమేశ్‌ మండిపడ్డారు. మరోవైపు విజయ్‌ మాల్యా కూడా తన కేసుతో పోల్చుతూ తనకు న్యాయం ఎక్కడ అంటూ ప్రశ్నించారు.

Tags

Related News

ఉన్నది ఒకటే జిందగీ..ఎందుకీ ఆత్మహత్యలు?

లింగమనేని కొడుకు కేసు.. పోలీసుల విచారణపై అనుమానం

వెలిగొండ ఇష్యూ.. తెలంగాణ-ఆంధ్ర జల వివాదం

రాయదుర్గంలో భూమికి కళ్లు చెదిరే ధర.. రూ.269 కోట్ల రికార్డు బిడ్!

కమిటీల లెక్క తేలేదెప్పుడు..

కౌశిక్ రెడ్డి పదవికి గండం.. స్పీకర్ యాక్షన్ తీసుకుంటారా?

విజయసాయి లేఖ వెనుక అసలు వ్యూహం ఇదేనా?

Big Stories

Advertisement
×