Subhash Chandra: జీ గ్రూప్ అధినేత సుభాష్ చంద్ర వ్యక్తిగత దివాలా కేసులో NCLT కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకులు, ఇతర రుణదాతలకు ఉన్న 22 వేల కోట్ల రూపాయల క్లెయిమ్లకు కేవలం ఆరున్నర కోట్ల రూపాయలు చెల్లించే ప్రణాళికకు ఆమోదం లభించింది. అంటే రుణదాతలకు రికవరీ కేవలం 0.03 శాతం అంటే కేవలం ఆరువేల కొట్లు కడితే చాలు అంటూ తెలిపారు. ఇదే నిర్ణయంపై కొంత మంది పాయకులు ఫైర్ అయ్యారు. ఇది హెయిర్కట్ కాదు.. ఘోరం అంటూ జైరాం రమేశ్ మండిపడ్డారు. మరోవైపు విజయ్ మాల్యా కూడా తన కేసుతో పోల్చుతూ తనకు న్యాయం ఎక్కడ అంటూ ప్రశ్నించారు.