Chandrababu Fan: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిసేందుకు ఓ 13 ఏళ్ల బాలుడు ఎవరికి చెప్పుకుండా ఇళ్లుదాటి వచ్చాడు. తన అభిమాన నాయకుడైన సీఎం చంద్రబాబు నాయుడు, నారా లోకేష్లను కలిసేందుకు తణుకు చెందిన 13 ఏళ్ల బాలుడు సాయి చందు అనే బాలుడు ఇంట్లో ఎవరికి చెప్పకుండా రైలెక్కి వచ్చాడు.
తన అభిమాన నాయకుడు సీఎం చంద్రబాబు నాయుడు, నారా లోకేష్లను కలిసేందుకు ఆంధ్రప్రదేశ్ తణుకు చెందిన 13 ఏళ్ల సాయి చందు అనే బాలుడు ఇంట్లో ఎవరికి చెప్పకుండా చెప్పకుండా రైళు ఎక్కి తాడేపల్లి చేరుకున్నాడు. రైల్లో ప్రయాణించేటపుడు బాలున్ని బీటెక్ విద్యార్థులు గమనించారు. దీంతో అతడిని తాడేపల్లి పోలీసులకు యువకులు అప్పగించారు.
Also Read: AP Job Calendar: ఏపీ నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. రెండోదశ జాబ్ క్యాలెండర్ పై సమీక్ష!
ఇప్పటికే ఆ బాలుడు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలతో దిగిన ఫోటోలు ఆ బాలుడి ఫోన్లో ఉన్నాయని అక్కడి వ్యక్తులు తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్రంలో అందరు మంత్రులను, ఎమ్యెల్యేలను కలిసానని ఇక చివరిగా మంత్రి నారాలోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ కలిస్తే నా టార్గెట్ పూర్తవుతుందని ఆ యువకుడు తెలిపాడు.
సీఎం చంద్రబాబును కలిసేందుకు ఇల్లు దాటి వచ్చిన 13 ఏళ్ల బాలుడు
తన అభిమాన నాయకుడైన సీఎం చంద్రబాబు నాయుడు, నారా లోకేష్లను కలిసేందుకు తణుకు చెందిన 13 ఏళ్ల బాలుడు సాయి చందు ఇల్లు చెప్పకుండా రైలెక్కి తాడేపల్లి చేరుకున్నాడు. రైల్లో గమనించిన బీటెక్ విద్యార్థులు అతడిని తాడేపల్లి… pic.twitter.com/SPtQ6zTh2N
— BIG TV Breaking News (@bigtvtelugu) July 13, 2026
Also read: షాబాద్ 6 హత్యల కేసు.. నిందితుడి మరణంపై బాలిక మేనమామ స్పందన.. ఏమన్నారంటే..?