E-Paper
Advertisement

Chandrababu Fan: సీఎం చంద్రబాబుని కలిసేందుకు 13 ఏళ్ల బాలుడు సాహసం.. ఎవరికి చెప్పకుండా..!

Chandrababu Fan: సీఎం చంద్రబాబుని కలిసేందుకు 13 ఏళ్ల బాలుడు సాహసం.. ఎవరికి చెప్పకుండా..!
Advertisement

Chandrababu Fan: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిసేందుకు ఓ 13 ఏళ్ల బాలుడు ఎవరికి చెప్పుకుండా ఇళ్లుదాటి వచ్చాడు. తన అభిమాన నాయకుడైన సీఎం చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌లను కలిసేందుకు తణుకు చెందిన 13 ఏళ్ల బాలుడు సాయి చందు అనే బాలుడు ఇంట్లో ఎవరికి చెప్పకుండా రైలెక్కి వచ్చాడు.

ఇంట్లో చెప్పకుండా..

తన అభిమాన నాయకుడు సీఎం చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌లను కలిసేందుకు ఆంధ్రప్రదేశ్ తణుకు చెందిన 13 ఏళ్ల సాయి చందు అనే బాలుడు ఇంట్లో ఎవరికి చెప్పకుండా చెప్పకుండా రైళు ఎక్కి తాడేపల్లి చేరుకున్నాడు. రైల్లో ప్రయాణించేటపుడు బాలున్ని బీటెక్ విద్యార్థులు గమనించారు. దీంతో అతడిని తాడేపల్లి పోలీసులకు యువకులు అప్పగించారు.

Advertisement

Also Read: AP Job Calendar: ఏపీ నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. రెండోదశ జాబ్ క్యాలెండర్‌ పై సమీక్ష!

బాలుడి ఫోన్లో ఫొటోలు..

ఇప్పటికే ఆ బాలుడు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలతో దిగిన ఫోటోలు ఆ బాలుడి ఫోన్లో ఉన్నాయని అక్కడి వ్యక్తులు తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్రంలో అందరు మంత్రులను, ఎమ్యెల్యేలను కలిసానని ఇక చివరిగా మంత్రి నారాలోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ కలిస్తే నా టార్గెట్ పూర్తవుతుందని ఆ యువకుడు తెలిపాడు.

Advertisement

Also read: షాబాద్ 6 హత్యల కేసు.. నిందితుడి మరణంపై బాలిక మేనమామ స్పందన.. ఏమన్నారంటే..?

Related News

పబ్లిసిటీ పిచ్చి తప్ప ప్రజల కష్టాలు పట్టవా? సీఎం చంద్రబాబుపై బొత్స ఫైర్!

గుంటూరు ల్యాండ్ వివాదం.. చంద్రబాబుకు జోగి రమేష్ ఓపెన్ ఛాలెంజ్.. దమ్ముంటే ఎంక్వైరీ వేసుకోండి!

రాయలసీమ అభివృద్ధిపై.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక విజన్!

విజయసాయిరెడ్డి ఎక్కువగా ఊహించుకోవద్దు.. పబ్లిసిటీ కోసమే-సజ్జల కౌంటర్ ఎటాక్

షాకైన వైసీపీ పెద్దలు.. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుపై కేసు, అసలు ఏం జరిగింది?

బంగాళాఖాతంలో అల్పపీడనం, ఆ ప్రాంతాల్లో భారీ వర్షాలు, మరి హైదరాబాద్ మాటేంటి?

జై కొడుతూనే జేబులు కొట్టేశారు.. మంత్రుల పర్యటనలో జేబు దొంగల హల్‌చల్

తాకట్టు ఉంగరం గొడవ ప్రాణాలు తీసిందా? వేల్పూరు దంపతుల ఆత్మహత్య వెనుక అసలు కథ!

Big Stories

Advertisement
×