BigTV English
Advertisement

TCS Land Allotment: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. మన స్వర్ణాంధ్రలో 99 పైసలకే 21 ఎకరాలు భూమి.. ఎక్కడో తెల్సా..?

TCS Land Allotment: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. మన స్వర్ణాంధ్రలో 99 పైసలకే 21 ఎకరాలు భూమి.. ఎక్కడో తెల్సా..?

TCS Land Allotment: ఏపీ అతి పెద్ద నగరాల్లో ముఖ్యమైనది వైజాగ్. అయితే విశాఖ త్వరలో పెద్ద ఐటీ హబ్ గా మారబోతుంది. దేశంలోనే అతిపెద్ద ఐటీ కంపెనీల్లో ఒకటి అయినా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కు సంబంధించి ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది.


వైజాగ్ లో టీసీఎస్‌ (TCS) కు ఏకంగా 21.16 ఎకరాల భూమిని నామమాత్రపు ధర, అంటే కేవలం రూ.99 పైసలకే (టోకెన్ ధర) కేటాయించేందుకు నిర్ణయం తీసుకుంది. అంటే దీని అర్థం ఏడాదికి 99 పైసల లీజుకు అన్నమాట. సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరిగిన కేబినెట్ భేటీ ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు. గుజరాత్‌ రాష్ట్రానికి ప్రధాని నరేంద్ర మోదీ గతంలో ముఖ్యమంత్రిగా పని చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో టాటా మోటార్స్‌ కు రూ.99 పైసలకే భూమిని కేటాయించిన సిస్టమ్ నే చంద్రబాబు సర్కార్ ఫాల్లో అయినట్టు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: CSIR-CRRI: ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు.. జీతం అక్షరాల రూ.63,200, దరఖాస్తుకు లాస్ట్ డేట్ ఎప్పుడంటే..?


ఆ సమయంలో అప్పటి గుజరాత్ సీఎం అయిన మోదీ తీసుకున్న నిర్ణయం రాష్ట్రంలో ఆటోమొబైల్ పరిశ్రమ అభివృద్ధికి ఎంతోగానూ దోహదపడింది. ఇప్పుడు చంద్రబాబు సర్కార్ తీసుకున్న నిర్ణక్ష్ం ఒక ప్రధాన ఐటీ కేంద్రంగా అభివృద్ధి చేయాలనే ప్రభుత్వ సంకల్పాన్ని చాటుతోందని ప్రముఖులు చెబుతున్నారు. టీసీఎస్ రాకతో  వైజాగ్ లో ఐటీ విప్లవానికి నాంది పలుకుతోందని సీఎం చంద్రబాబు నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కీలక నిర్ణయం ద్వారా టీసీఎస్ లో దాదాపు రూ. 1,370 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. తద్వారా సుమారు 10,000 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. దీంతో నిరుద్యోగులకు ఎంతో మేలు కలుగుతోంది.

ఇది కూడా చదవండి: NTPC-NGEL: డిగ్రీ ఉన్న వారికి గోల్డెన్ ఛాన్స్.. ఈ జాబ్ వస్తే లక్షల్లో జీతం.. వెంటనే దరఖాస్తు చేసుకోండి..

Related News

MSK Prasad: ఎమ్మెస్కే ప్రసాద్ ప్రోటోకాల్ వివాదం.. సీఎం చంద్రబాబు సీరియస్

CM Chandrababu: రూ. 1,01,899 కోట్ల భారీ పెట్టుబడులకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్

Pawan Kalyan: పట్టాలెక్కనున్న పల్లె పండుగ 2.0.. రూ.2,123 కోట్లతో 4007 కి.మీ రహదారులు

Kurnool Bus Accident: కర్నూలు ప్రమాదం.. వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు యజమాని అరెస్ట్

Nandyal District: ఆటోలో మర్చిపోయిన 12 తులాల బంగారం.. డ్రైవర్ నిజాయితీకి సెల్యూట్

AP Govt Three Wheelers Scheme: దివ్యాంగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఉచితంగా మూడు చక్రాల వాహనాలు.. దరఖాస్తు వివరాలు ఇలా

Ram Mohan Naidu: ఏపీలో విద్యారంగం కొత్త శిఖరాలకు.. 52 మంది ప్రభుత్వ విద్యార్థులు దిల్లీ సైన్స్ టూర్: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

Visakhapatnam Drugs Case: కొండా రెడ్డి అరెస్ట్ పెద్ద కుట్ర..! పొలిటికల్ టర్న్ తీసుకున్న విశాఖ డ్రగ్స్ కేసు

Big Stories

×