BigTV English

Guntur Crime : గుంటూరులో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

Guntur Crime : గుంటూరులో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
Advertisement
Guntur road accident news
guntur road accident

Road Accident in Guntur(ap news today telugu) : గుంటూరులో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ట్రాక్టర్ – కారు ఢీ కొన్న ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. శుక్రవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. గుంటూరు జిల్లా ఏటుకూరు వద్ద ట్రాక్టర్ – ట్రక్కు ఢీ కొన్నాయి. ప్రమాదంలో గాయపడిన మరో ముగ్గురిని గుంటూరు జీజీహెచ్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు.


Read More : శ్రీగిరి బ్రహ్మోత్సవాలు.. భక్తులకు రాత్రిళ్లూ మార్గం సుగమం

కాగా.. మృతుల్లో ఒక చిన్నారి, ఇద్దరు మహిళలు ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రాంతంలో సహాయక చర్యలు చేపట్టారు. మృతులు, క్షతగాత్రులంతా మంగళగిరికి చెందినవారుగా గుర్తించారు. ప్రమాదంపై ప్రత్తిపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాద ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.


Tags

Related News

AP Heavy Rains: ఈ నెల 21నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం.. రానున్న నాలుగు రోజులు భారీ వర్షాలు

CM Chandrababu: దీపావళి వేళ మరో గుడ్‌న్యూస్ చెప్పిన.. ఏపీ సీఎం చంద్రబాబు

Jogi Ramesh: నన్ను జైలుకు పంపాలని టార్గెట్.. బాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు

Target Pavan: టార్గెట్ పవన్.. జనసేనను బలహీన పరిచే కుట్ర..!

Nara Lokesh Australia Visit: ఏపీ క్లస్టర్‌లలో ఆస్ట్రేలియా పెట్టుబడుల కోసం.. మంత్రి లోకేష్ విజ్ఞప్తి

Digital Arrest Scam: ఎమ్మెల్యేకే బురిడీ..! రూ.1.07 కోట్లు కొట్టేసిన కేటుగాళ్లు

Heavy Rains: అల్పపీడనం ఎఫెక్ట్.. మళ్లీ వర్షాలే వర్షాలు.. ఈ జిల్లాల ప్రజలు అలర్ట్..!

Modi Lokesh: బాబు తర్వాత లోకేషే.. మోదీ ఆశీర్వాదం లభించినట్టేనా?

Big Stories

×